ఆంధ్రప్రదేశ్ లోని అన్ని బార్ల లైసెన్సులను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రద్దు వెంటనే అమలులోకి వస్తుందని ప్రకటించారు. దీంతో ఏపీ లోని అన్ని బార్లు శుక్రవారం రాత్రి నుంచి మూతపడనున్నాయి. లైసెన్సుకు గడువు డిసెంబర్ 31, 2019 వరకు ఉన్నా.. బార్లను తెరవద్దని చెప్పింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. కొత్త బార్ల పాలసీని ప్రకటించిన ప్రభుత్వం రాష్ట్రంలో 40 శాతం బార్లు తగ్గించి మళ్లీ లైసెన్సులు ఇవ్వాలని నిర్ణయించింది. రాత్రి 10 గంటల వరకే బార్లు తెరిచి ఉంచాలని ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది.
డిసెంబరు 31 వరకు బార్లు బంద్
- ఆంధ్రప్రదేశ్
- November 23, 2019
లేటెస్ట్
- V6 DIGITAL 16.05.2024 AFTERNOON EDITION
- హైదరాబాద్ సిటీని కమ్మేసిన మేఘాలు.. భారీ వర్షం అలర్ట్
- వైసీపీ నేతల ఇండ్లల్లో నాటు బాంబులు గుర్తింపు
- జూన్ 4న దేశం షాకయ్యే రిజల్ట్ వస్తది : జగన్
- మోదీ రైతుల సంక్షేమం కోసం ఏం చేయలేదు : శరద్ పవార్
- సీఏఏ అమలు చేసి తీరుతాం..ఇది మోదీ గ్యారంటీ : మోదీ
- ఓరి దుర్మార్గుల్లారా : మెడికల్ షాపుల్లోనే నకిలీ మందులు అమ్ముతున్నారు..!
- ఫ్లోర్ టెస్ట్ జరగాల్సిందే .. ఎల్లారెడ్డి బల్దియా కేసులో హైకోర్టు
- అమిత్ షాను ప్రధానిని చేసేందుకే మోదీ ఓట్లు అడుగుతున్నారు : కేజ్రీవాల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- త్వరలో స్థానిక ఎన్నికలు
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ