ఆంధ్ర ప్రదేశ్: ఓ బాలికను అత్యాచారం చేసిన వక్తికి యావజ్జీవ శిక్షతో పాటు రెండు లక్షల జరిమానా విధించింది కోర్టు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలో జరిగింది. 2015లో నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో ఓ బాలికను సాయికృష్ణ అనే యువకుడు అత్యాచారం చేశాడు. అప్పటి డీఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి రేప్ ఫోక్సా చట్టం కింద కేసును నమోదు చేసి.. పూర్తి ఆధారాలతో కోర్టుకు సమర్పించారు. ఆధారాలు పరిశీలించిన న్యాయమూర్తి… సాయి కృష్ణకు యావజ్జీవ శిక్ష విధించారు. బాధితురాలు కడపజిల్లా రాయచోటికి చెందిన బాలికగా పోలీసులు చెప్పారు. అమ్మమ్మ ఇంటికి వెళ్లగా అక్కడ ఆ బాలికను అత్యాచారం చేశాడు. ఈ కేసులో సరైన ఆధారాలు సేకరించినందుకు డీసీపీ తిరుమల రెడ్డిని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ విజయను అభినందించారు చిత్తూరు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి.
బాలికపై అత్యాచారం: నిందితుడికి యావజ్జీవ శిక్ష
- ఆంధ్రప్రదేశ్
- November 30, 2019
లేటెస్ట్
- కేబినెట్ భేటీపై ఈసీ నో రెస్పాన్స్...
- ఎంతమందిని జైల్లో పెడతావో చూస్తాం: మోదీపై కేజ్రీవాల్ ఫైర్
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- ప్రధాని మోదీ ప్రజలను రెచ్చగొడుతున్నారు: మల్లికార్జున్ ఖర్గే
- RCB vs CSK: మహా సమరం.. మిస్ అవ్వకండి: కీలక మ్యాచ్లో టాస్ ఓడిన బెంగుళూరు
- స్వాతి మలివాల్ కేసులో తొలిసారి స్పందించిన కేజ్రీవాల్
- కిర్గిస్థాన్లో విదేశీ విద్యార్థులపై దాడులు.. బయటకు రావొద్దని విదేశాంగ శాఖ హెచ్చరికలు
- పల్నాడుకు మహిళా ఎస్పీ.. ఎవరీ మల్లికా గార్గ్.. స్పెషాలిటీ ఏంటి..
- 300 కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చి.. కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించిన భక్తుడు
- మీరే పెద్ద స్మగ్లర్లు.. అటవీ ఆఫీసర్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఫైర్
Most Read News
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!
- గుడ్న్యూస్: గాల్లో తిరగనున్న హైదరాబాద్ జనాలు