Andhra Pradesh
రాత్రి 8 గంటలకే వైన్ షాప్లు బంద్.. కొత్త మద్యం పాలసీ రెడీ
ఏపీలో కొత్త మద్యం పాలసీకి అంతా రెడీ మొదటి విడతలో 20 శాతం మద్యం షాపుల తగ్గింపు 11 గంటలకు ఓపెన్.. రాత్రి 8 గంటలకే బంద్ MRPకి అమ్మకపోతే షాప్ లైసెన్స్ రద్
Read Moreనల్లమల తవ్వకాలపై ట్విట్టర్ లో ప్రశ్నించిన పవన్ కల్యాణ్
నల్లమలలో యురేనియం తవ్వకాలపై ఏపీ ప్రభుత్వాన్ని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆళ్లగడ్డ దగ్గర జరుగుతున్న యురేనియం డ్రిల్లింగ్
Read Moreఇంట్లో కిరాయికి ఉన్న వ్యక్తి వేధింపులు : మహిళ ఆత్మహత్య
శ్రీకాకుళం: తాను కిరాయికి ఉంటున్న ఇంటి ఓనర్ భార్యను లైంగికంగా వేధించాడు ఓ వ్యక్తి, దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ శ్రీకాకుళం లోని క
Read Moreఅనంతపురంలో భారీ వర్షాలు…
అనంతపురం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. యడికి మండలంలో కుండపోత వాన పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పిన్నేపల్లి గ్రామంలో చెరువు తె
Read Moreఏపీలో నిరంకుశ పాలన.. ప్రశ్నిస్తే ప్రాణాలు పోతున్నయ్: చంద్రబాబు
వైసీపీ ప్రభుత్వంలో పాలకుల అక్రమాలు బయటపెడితే ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని అన్నారు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. చీరాల విలేఖరి
Read Moreనదుల అనుసంధానంపై రేపు కేసీఆర్, జగన్ భేటీ
గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేపు మరోసారి భేటీ అవుతున్నారు. ముందుగా ఎల్లుండి భేటీ కావాలనుకున్న సీఎంలు,.. ఒకరోజు ముంద
Read Moreచంపి నదిలో పడేశారు: మృతదేహం బయటకు వచ్చాకే దర్యాప్తన్న పోలీసులు
ఆంధ్ర ప్రదేశ్ శ్రీశైలం ఆనకట్ట దిగువన క్రిష్ణానది బ్రిడ్జిపై ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసినట్లు తెలిపారు పోలీసులు. ఆదివారం బ్రడ్జిపై రక
Read Moreకృష్ణా బోర్టు ఏపీ పక్షపాతి: తెలంగాణ
పోతిరెడ్డిపాడులో లెక్కలకు ఏపీ అనుమతించకున్నా ఏం చేస్తున్నారు? 40రోజులుగా నీళ్లు విడుదలవుతున్నా స్పందనేది?
Read MoreTTD పాలక మండలి నియామకం
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిని నియమిస్తూ AP ప్రభుత్వం జీవో ఇచ్చింది. మొత్తం 24 మందిని పాలక మండలి సభ్యులుగా నియమించినట్టు జీవోలో తెలిపింది. మరో
Read Moreరాయలసీమలో భారీ వర్షం: పలు రైళ్లు నిలిపివేత
కర్నూలు: ఆంధ్ర ప్రదేశ్ కర్నూలులో పడిన భారీ వర్షాలకు రైలు పట్టాలు తెగిపడ్డాయి. ఈ ఘటన నంద్యాల – గిద్దలూరు రైలు మార్గమద్యంలోని గాజులపల్లి దిగువమెట్ట మధ్య
Read Moreదేశాన్ని అభివృద్ధి చేసిన ఘనత మోడీదే: పూరంధేశ్వరి
తక్కువ కాలంలో దేశాన్ని అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని మోడీకి దక్కుతుందని అన్నారు బీజేపీ నాయకురాలు పూరంధేశ్వరి. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో మాట్లాడిన ఆమ
Read Moreముగ్గురు టీడీపీ MLAలకు హైకోర్టు నోటీసులు..!
ఆంధ్ర ప్రదేశ్: టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు నోలీసులు జారీచేసింది హైకోర్టు. గంటా శ్రీనివాసరావు, అనగాని సత్యప్రసాద్, గద్దె రామ్మోహన్ల ఎన్నికను
Read Moreబోటుప్రమాదం: కొట్టుకు వస్తున్న మృతదేహాలు
ఆంధ్ర ప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా పాపికొండలలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన వారికోసం మూడోరోజు గాలింపుచర్యలు జరుగుతున్నాయి. ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పా
Read More












