ap news
గన్తో కాల్చుకుని ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
గన్ తో కాల్చుకుని ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప
Read Moreతిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. మొత్తం13 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మూడు వందల రూపాయల ప్ర
Read More6 లోక్ సభ, 12 అసెంబ్లీ స్థానాలతో ఏపీ కాంగ్రెస్ సెకండ్ లిస్ట్
ఏపీ కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికలకు రెండో జాబితా రిలీజ్ చేసింది. 6 లోక్ సభ 12 అసెంబ్లీ స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది. తొలి జాబితాలో ఐదు ల
Read Moreకుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ ఓటమి ఖాయం: అంబటి రాంబాబు
కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ ఓడిపోవడం ఖాయమన్నారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు తనపై తప్పుడు ప్రచారం చేశారని..డబ్బుల కోసం తానెప్పుడు కక్
Read Moreఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 10మందికి తీవ్ర గాయాలు
ఆంధ్రప్రదేశ్ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెంలో టాటా ఏసీ వాహనాన్ని ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్
Read Moreఏప్రిల్ 24 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలకు సమ్మర్ సెలవులను ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఏప్రిల్ 24 వ తేదీ నుంచి జూన్ 11 వరకు బడులకు వేసవి సెలవుల
Read Moreకడప నుంచి షర్మిల పోటీ!: ఇవాళ ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్
న్యూఢిల్లీ, వెలుగు : కడప అసెంబ్లీ స్థానం నుంచి షర్మిలను బరిలో నిలపాలని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తున్నట్లు సమాచారం. సోమవారం ఢిల్లీలో పార్టీ అధ్యక
Read Moreఏపీ టీడీపీ నేత ఇంటికెళ్లిన తెలంగాణ పోలీసులు.. నోటీసులిచ్చే లోపే పరార్
భూ వివాదం కేసులో నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరులో టీడీపీ నేత, మాజీ ఐపీఎస్ అధికారి మాండ్ర శివానందరెడ్డి ఇంటికి వెళ్లారు తె
Read Moreఆదివారం (మార్చి 31) జగన్ .. బస్సు యాత్రకు బ్రేక్
రేపు బస్సు యాత్రకు సీఎం జగన్ విరామం ప్రకటించారు. ఈస్టర్ సందర్భంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా నాలుగు రోజుల క్రితం ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన సీఎం
Read Moreదేశంలో భారతీయ జనతా రాజ్యాంగం నడుస్తోంది: వైఎస్ షర్మిల
భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి ఓటమి భయం పట్టుకుందని.. అందుకే ప్రతిపక్షాలపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తుందని విమర్శించారు ఏపీసీసీ చీఫ్ షర్మిల రెడ్డ
Read Moreఅనంతపురంలో సీఎం జగన్ బస్సు యాత్ర
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోమన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర నాలుగో రోజుకు చేరుకుంది. రాష్ట్రంలో ఒకేసారి లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల జరగ
Read Moreఏపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే 10మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఏపీలో ఈసారి టీడీపీ- జనసేన-బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్తున్న సం
Read Moreటైం అప్ : హైదరాబాద్ లోని ఆఫీసులకు ఆంధ్రప్రదేశ్ అద్దె కట్టాల్సిందే..
= కిరాయి చెల్లిస్తుందా..? దఫ్తర్లు ఖాళీ చేస్తదా..? = జూన్ 2తో ముగియనున్న ‘ఉమ్మడి’ గడువు = హైదరాబాద్ లో ఇంకా కొనసాగుతున్న ఏపీ ఆఫీసులు
Read More