ap news
తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం..
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తిరుపతి వీ.వీ మహాల్ రోడ్డులోని ఓ చెప్పుల దుకాణంలో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి
Read Moreజనసేనకు 24 సీట్లు.. ఆర్జీవీ మార్క్ ట్వీట్
ఏపీలో టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాపై ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలీలో ట్వీట్ చేశారు. ‘23
Read Moreబర్డ్ ఫ్లూ కలకలం.. వేల సంఖ్యలో కోళ్లు మృతి
బర్డ్ ఫ్లూ మళ్ళీ విస్తరిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఉన్నట్టుండి వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. బర్డ్ ఫ్లూ
Read Moreకృష్ణా కొత్త ట్రిబ్యునల్ పై సుప్రీంలో ఏపీ పిటిషన్
కృష్ణా జలాల పంపిణీపై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రం రిలీజ్ చేసిన గెజిట్ ను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఏపీ ప్రభుత్వం. ఇవాళ పిటిషన్
Read Moreఘనంగా వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి పెళ్లి..
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం ఘనంగా జరిగింది. ఫిబ్రవరి 17న సాయంత్రం 5.30 గంటలకు రాజస్థాన్ లోని జోధ
Read Moreరాజ్యసభ ఎన్నికలకు దూరంగా టీడీపీ
రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) ఓ నిర్ణయానికి వచ్చేశారు. రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంటుంద
Read Moreఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను కొనసాగించాలె: వైవీ సుబ్బారెడ్డి
రాజ్యసభలో చర్చిస్తాం.. కేంద్రాన్ని కోరుతాం జూన్ 2తో ముగియనున్న పదేండ్ల గడువు హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగి జూన్ 2వ తేదీతో పదేండ్లు పూర్తవుత
Read Moreకాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా: అద్దంకి దయాకర్
ఏపీ అధికార పార్టీ వైసీపీ, తెలంగాణ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ సెంటిమెంట్ రాజకీయాలకు తెరలేపుతున్నాయని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఆరోపించారు. సెంటిమెంట్
Read Moreఅప్పటివరకు ఏపీ రాజధాని అమరావతే: మంత్రి అంబటి రాంబాబు
ఏపీ రాజధాని ఏది..? అమరావతా..! మూడు రాజధానులా..! ఈ ప్రశ్నకు వైసీపీ నేత, ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టతనిచ్చారు. రాజధాని లేని రాష్ట్రం ఏపీ
Read Moreఅదిరింది: ఆదివాసీలతో షర్మిల డ్యాన్స్
అల్లూరి జిల్లా చింతపల్లిలో షర్మిల సభ జరిగింది. సభా స్థలానికి చేరుకున్న ఆమెకు థింసా నృత్యంతో గిరిజనులు స్వాగతం పలికారు. గిరిజనులతో కలిసి షర్మిల క
Read MoreOMG : ఇంజక్షన్ వికటించి ఏడుగురు పిల్లలకు తీవ్ర అస్వస్థత
ఇంజక్షన్ వికటించి పలువురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సర్వజన ప్రభుత్వ ఆస్పత్రి పిల్లల విభాగంలో చోటు
Read Moreప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 9వ
Read Moreవైఎస్ షర్మిలకు భద్రత పెంపు
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు భద్రత పెంచారు పోలీసులు. ఈ మేరకు జిల్లా ఎస్పీ సిద్ధార్ధ్ కౌశల్ ఓ ప్రకటన విడుదల చేశారు. వై.ఎస్ షర్మిల అభ్యర్థ
Read More