ap news

Andhra Polling : ఏపీలో జాతరను తలపిస్తున్న పోలింగ్ బూత్ లు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. మే 13వ తేదీ ఉదయం 7 గంటలకు ఓటింగ్ మొదలవ్వగా.. వేల స

Read More

హెలికాఫ్టర్లలో ఈవీఎంలు, వీవీ ప్యాడ్లు తరలింపు

ఆంధ్ర ప్రదేశ్ లో మే 13వ తేదీ సోమవారం అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల అధికారులు పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి  చేసే

Read More

మెదక్ నుంచి గుంటూరుకు తరలిస్తున్న రూ.8 కోట్ల నగదు పట్టివేత

కోటి రెండు కోట్ల రూపాయలు కాదు.. అక్షరాల 8 కోట్ల 40 లక్షల రూపాయలు.. అన్నీ 500 రూపాయల నోట్లు.. పోలింగ్ దగ్గర పడుతున్న సమయంలో.. తెలంగాణ నుంచి ఏపీకి తరలిస

Read More

ఏపీలో మరో ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ బదిలీవేటు

ఏపీలో మరో ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు వేసింది.  మాచర్ల సీఐ పి.శరత్‌బాబు, కారంపూడి సీఐ చిన్నమల్లయ్య, వెల్దుర్తి ఎస్‌ఐ వంగా

Read More

పిఠాపురంలో నా తమ్ముడిని గెలిపించండి : చిరంజీవి

పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాన్ ను  గెలిపించాలని మెగాస్టార్  చిరంజీవి విజ్ఞప్తి చేశారు. పవన్ కు మద్దతుగా తన ట్విట్టర్లో &nb

Read More

పిఠాపురంలో సాయిధరమ్ తేజ్పై దాడి..తప్పిన ప్రమాదం

ఏపీలో ఎన్నికల ప్రచారంలో పార్టీలు స్పీడ్ పెంచాయి. గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్   కాకినాడ జిల్లా పిఠాపురం న

Read More

ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది

 ఎండలు దంచి కొడుతున్నాయి. జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.  నిప్పుల కొలిమిలా వేడిగాలులు వీస్తున్నాయి. ఇంట్లో ఉన్నా ఉక్కపోత తగ్గడం లేదు. &

Read More

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనానికి భక్తులు 30 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. నిన్న 62వే 624

Read More

సూరి హత్య కేసులో భానుకు జీవితఖైదు కరెక్టే: హైకోర్టు

కింది కోర్టు తీర్పులో జోక్యానికి హైకోర్టు నిరాకరణ హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర సంచలనం రేపిన మద్దెలచెరువు సూరి హత్య కేసులో న

Read More

మాజీ మంత్రి శిద్దా రాఘవరావు ఇంట్లో చొరబడ్డ దొంగలు

తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా దొంగలు రెచ్చిపోతున్నారు. రాత్రిపగలు తేడా లేకుండా దోచుకుంటున్నారు. పట్టపగలు ఇండ్లలో మనుషులు ఉన్నా ధైర్యంగా చోరీక

Read More

99 శాతం హామీలు అమలు చేసి.. హీరోగా ప్రజల్లోకి వెళ్తున్నా: సీఎం జగన్

మేనిఫేస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావించామన్నారు ఏపీ సీఎం జగన్.  2019 మేనిఫేస్టోను 99 శాతం అమలు చేశామని చెప్పారు.   నేరుగా ఇంటికే పథక

Read More

శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు

శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ .  వేసవిని దృష్టిలో పెట్టుకుని భక్తుల సౌకర్యార్థం శ్రీశైల పుణ్యక్షేత్రానికి రాజధాని ఏసీ బస్సులను TSRTC నడుపు

Read More

లారీని ఢీ కొట్టిన కారు..ముగ్గురు మృతి

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కావలి రూరల్ మండలం ముసునూరు టోల్ ప్లాజా దగ్గర ఆక్సిడెంట్ అయ్యింది. ఓ కారు లారీని ఓవర్ టేక్ చేయబోయి వెనుక

Read More