ap news
లారీ నిండా వైసీపీ జెండాలు, టోపీలు
రేణిగుంట విమానాశ్రయం ఓల్డ్ రోడ్డు మార్గం ఉన్న ఓ ప్రైవేటు గోడౌన్ దగ్గర వైయస్సార్ పార్టీకి సంబంధించిన ప్రచార సామాగ్రి ఉన్న లారీని ఫ్లయింగ్ స్క్వాడ్ సీజ్
Read Moreవిశాఖలో ఆపరేషన్ గరుడ.. 25 వేల కేజీల డ్రగ్స్ సీజ్
విశాఖలో భారీగా డ్రగ్స్ గుట్టురట్టు చేశారు అధికారులు. వైజాగ్ సీపోర్ట్ లో 25 వేల కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు ఇంటర్ పోల్, సీబీఐ, కస్టమ్స్ అధికారు
Read Moreఫేక్ డాక్యుమెంట్లతో రూ.60కోట్ల భూమి అక్రమ రిజిస్ట్రేషన్
శంకర్ పల్లి, వెలుగు: ఫేక్ డాక్యుమెంట్లతో రూ.60 కోట్ల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న నలుగురిని శంకరపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నార్సి
Read Moreకోడికత్తి శీను పొలిటికల్ ఎంట్రీ.. అమలాపురం నుంచి పోటీ?
ఆంధ్రప్రదేశ్ లో సంచలన సృష్టించిన కోడి కత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. త్వరలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల జరగనున్న క్రమంలో ప్రస్
Read Moreజగనన్న ఇల్లు ఇచ్చాడన్న మహిళ.. సోషల్ మీడియా ట్రోలింగ్ భరించలేక ఆత్మహత్య
సీఎం జగనన్న తనకు ఇల్లు ఇచ్చాడంటూ సంతోషంగా చెప్పిన తెనాలికి గీతాంజలి అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల తెనాలిలో నిర్వహించిన వైసీపీ సభలో అధికా
Read Moreఎన్డీఏలోకి టీడీపీ, జనసేన
మోదీ నాయకత్వంలో ఆ రెండు పార్టీలు పనిచేస్తాయి బీజేపీ కేంద్ర కార్యాలయం ఉమ్మడి ప్రకటన రిలీజ్&
Read Moreఆస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలు మృతి
ఆస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలు మృతి చెందింది. స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు ట్రెక్కింగ్కు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన వేమ
Read Moreఅరకులోయ రోడ్డు ప్రమాదంలో ఐదుకు చేరిన మృతుల సంఖ్య
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. 2024, మార్చి 9వ తేదీ శనివారం ఉదయం అరకులోయ మండలం గన్నెల రహద
Read Moreఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ!
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలో రాజకీయ పరిణామాలు పరిశీలిస్తే.. ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) చేరే సూచనలు కన్పిస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలో రెండు
Read Moreఇవే నాకు చివరి ఎన్నికలు.. వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యను: కోడాలి నాని
ఏపీ మాజీ మంత్రి కోడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు 2024 ఎన్నికలే చివరివని.. వచ్చేఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పారు. ప్రస్తుతం తన వయసు 53 వ
Read Moreతిరుపతి ఫ్లై ఓవర్పై రెండు కార్లు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు
ఆంధ్రప్రదేశ్ తిరుపతి శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణంలోని ఫ్లై ఓవర్ పై ఎదురెదురుగా వేగంగా దూసుకొచ్చిన రెండు కార్లు ఒకదానికొ
Read Moreఎలక్టోరల్ బాండ్స్ పేరుతో రిటైర్డ్ హైకోర్టు జడ్జికే టోకరా
ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో రిటైర్డ్ హైకోర్టు జడ్జికే టోకరా పెట్టారు కేటుగాళ్లు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి విరాళాల పేరుతో మోసం చేశారు. రాజక
Read Moreతిరుమలకు ఒక్కరోజులోనే రికార్డు స్థాయి ఆదాయం
తిరుమల శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం సమకూరింది. చాలా రోజుల తరువాత స్వామివారి రోజువారీ ఆదాయం రూ.5కోట్లకు చేరుకుంది. 2024 ఫిబ్రవ
Read More