
AP
కరోనా వచ్చిందనే అవమానాలు భరించలేక.. గోదావరిలో దూకి ముగ్గురి ఆత్మహత్య
పశ్చిమ గోదావరి జిల్లా: కొవ్వూరు రోడ్ కమ్ రైలు బ్రిడ్జిపై నుంచి దూకి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమ కుటుంబ పెద్ద నరసయ్య కు
Read Moreఆయుధాల కోసం గాలిస్తే.. ట్రంకు పెట్టెల్లో నిధుల పుట్ట దొరికింది
అనంతపురం జిల్లాలో గవర్నమెంట్ ట్రెజరీ సీనియర్ ఆడిటర్ హస్తలాఘవం మూడో కంటికి తెలియకుండా ఆభరణాలతోపాటే ఆయుధాలనూ సొంతింటికి తరలింపు అనుమానం రాకుండా తన డ్రైవ
Read Moreపోతిరెడ్డిపాడు నుండి 24 వేల క్యూసెక్కులు విడుదల
కర్నూలు: కృష్ణా నదిలో వరద పోటెత్తడంతో రాయలసీమలోని కాల్వలు.. ప్రాజెక్టుల కు పోతిరెడ్డిపాడు ద్వారా 24 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాలుగు రోజు
Read Moreజగన్ వల్లే జేసీకి కరోనా..ఒక్క ఛాన్స్ అడిగింది అందుకేనా?
జగన్ ఒక్క ఛాన్స్ అడిగింది ప్రజల కోసం కాదని..రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధించేందుకేనన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. జేసీ ప్రబాకర్ రె
Read Moreఏపీలో ఫోన్ ట్యాపింగ్ పై దుమారం.. హైకోర్టు విచారణ ఈనెల 20కి వాయిదా
ఎల్లుండి లోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశం విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో ఫోన్ ట్యాపింగ్ వివాదం దుమారం రేపుతోంది. ఈ అంశంపై హైకోర్
Read Moreగిరిజన యూనివర్సిటీ తరలింపును వ్యతిరేకిస్తాం: బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
అమరావతి: కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయాన్ని మారు మూల ప్రాంతానికి తరిలించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీ
Read Moreనిండుకుండలా తుంగభద్ర డ్యామ్
8 గేట్లు ఎత్తి దిగువకు విడుదల ఈ సీజన్లో తొలిసారిగా నదిలోకి నీటి విడుదల కర్నూలు: భారీ వర్షాలతో తుంగభద్ర నదిలో వరద పరవళ్లు తొక్కుతోంది. గత రెండు వారాలుగ
Read Moreఈనెల 19న ఏపీ కేబినెట్ భేటీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఈనెల 19న నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. సచివాలయంలోని 1వ బ్లాక్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ
Read Moreవిజయవాడలో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్
విజయవాడ: మన దేశ 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆంధ్రప్రదేశ్లో శనివారం ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు
Read Moreనీళ్లే నీళ్లు..కృష్ణా, గోదావరిల్లోకి పోటెత్తుతున్న వరద
జూరాల నుంచి 1.65 లక్షల క్యూసెక్కులు కిందికి నిండు కుండలాతుంగభద్ర డ్యామ్.. నేడు గేట్లెత్తేచాన్స్ దిగువ గోదావరిలో పెరిగిన నీటి ఉధృతి కాళేశ్వరం లింక్
Read Moreక్యారీ ఓవర్ నీళ్లపై చేతులెత్తేసిన కృష్ణా బోర్డు
కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకున్న బోర్డు ఏపీకి నీళ్లు కావాలంటే మాత్రం ఆగమేఘాల మీద సమావేశాలు పక్షపాత వైఖరి మార్చుకోని కృష్ణా బోర్డు క్యారీ ఓవర
Read Moreఏపీలో రాజధాని తరలింపుపై స్టేటస్ కో పొడిగింపు
ఈనెల 27 వరకు ఏ ఒక్క ఆఫీసును తరలించవద్దన్న హైకోర్టు అమరావతి: రాజధానిని మూడు ప్రాంతాలకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలకు హైకోర్టు తాత
Read Moreఏపీ బీజేపీ నేత యామినిపై టీటీడీ ఫిర్యాదు
తిరుమల: ఏపీ బీజేపీ మహిళా నాయకురాలిపై టీటీడీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయోధ్య రామాలయ నిర్మాణం భూమి పూజ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసా
Read More