AP
కడపలో కాంట్రాక్టు ల్యాబ్ టెక్నీషియన్ల ఆందోళన
డీఎంహెచ్ఓ ఆఫీసు ఎదుట నిరసన.. కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం కడప: జిల్లా కేంద్రంలోని డీ ఎం హెచ్ ఓ కార్యాలయం వద్ద కాంట్రాక్టు ల్యాబ్ టెక్నీషియన్లు కిర
Read Moreఅనంతపురంలో ఫోటో గ్రాఫర్ హత్య
అనంతపురం: పట్టణంలోని రాంనగర్ 80 ఫీట్ రోడ్లో ప్రైవేటు ఫోటో గ్రాఫర్ మహమ్మద్ రఫీ ఈ తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యాడు. వ్యక్తిగత విభేదాలు.. లేక అక్రమ
Read Moreఏపీలో విజయవంతంగా ముగిసిన సచివాలయ పరీక్షలు
13 శాఖల్లో ఖాళీలకు 7 రోజులపాటు 14 పరీక్షల నిర్వహణ విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో సచివాలయ ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలు శనివారం విజయవంతంగా ముగిశాయి.
Read Moreగండికోట రిజర్వాయర్ ముంపు బాధితులను ఆదుకోండి
ఏపీ ప్రభుత్వానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ కడప: గండికోట రిజర్వాయర్ ముంపు బాధితులను ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏ
Read Moreకృష్ణా నదిలో మళ్లీ పెరుగుతున్న వరద ఉధృతి
శ్రీశైలం డ్యామ్ వద్ద 10 గేట్లు ఎత్తివేత.. జూరాల వద్ద 27 గేట్లు ఎత్తివేత కృష్ణా నది లో వరద ఉధృతి మళ్లీ పెరుగుతోంది. నాలుగైదు రోజులుగా తగ్గుతూ వచ్చిన వర
Read Moreతూర్పు గోదావరి జిల్లాలో ఆయిల్ ట్యాంకర్ -ఆటో ఢీ..
ముగ్గురి దుర్మరణం.. మృతుల్లో ఇద్దరు అంధులు తూర్పుగోదావరి జిల్లా: ఆంధ్రప్రదేశ్ లోని తాళ్ళరేవు దగ్గర 216 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయి
Read Moreఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ప్రభుత్వం
2,934 మద్యం దుకాణాలకు లైసన్స్ మరో ఏడాది వరకు పొడిగింపు విజయవాడ: రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది ప్రభుత్వం. కొత్త ఎక్సైజ్ పాలసీ అక్టోబర్
Read Moreకేంద్రమంత్రి షెకావత్ తో ఏపీ సీఎం జగన్ భేటీ
న్యూఢిల్లీ: కేంద్ర జలశక్తి శాఖా మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. రెండు రోజుల ఢిల్లీ పర
Read Moreలారీని ఓవర్ టేక్ చేస్తూ… దంపతుల దుర్మరణం
కర్నూలు: ఎమ్మిగనూరు మండలం రాళ్లదొడ్డి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు ఇద్దరూ మృతిచెందారు. ఎమ్మిగనూరు నుండి కర్నూలు వైపు వెళుతున్న లారీన
Read Moreకేంద్ర జలశక్తి మంత్రిని కలసిన ఏపీ మంత్రి, ఎంపీలు
ఢిల్లీ: కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎంపీలు మిథున్ రెడ్డి, గోరంట్ల మాధవ్, ల
Read Moreఅమరావతి రాజధానిపై విచారణ అక్టోబర్ 5 కు వాయిదా
అప్పటి వరకు స్టేటస్ కో యధాతథం అమరావతి: ఏపీ రాజధానిపై హైకోర్టులో ఉన్న పిటిషన్ల విచారణ అక్టోబర్ 5కు వాయిదా పడింది. ఇప్పటి వరకు ఉన్న స్టేటస్ కో వచ్చే నెల
Read Moreఆన్లైన్ కోర్సులకు ఫుల్ డిమాండ్
యాప్స్ కు మస్తు గిరాకీ విపరీతంగా పెరుగుతున్న యూజర్లు ప్రభుత్వ యాప్ ‘స్వయం’కూ ఫుల్ డిమాండ్ బిజినెస్ డెస్క్, వెలుగు: ఏదైనా కొత్త స్కిల్
Read Moreఏపీలో మళ్ళీ భారీగా పెరిగిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉద్థృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,218 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఏప
Read More












