AP
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఆర్టీసీ ఎండీల మధ్య చర్చలు విఫలం
తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడిపే అంశంపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఇవాళ (మంగళవారం,సెప్టెంబర్-15) ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఆర్టీసీ ఎండీల భేటీలోనూ
Read Moreటీజీ వెంకటేష్ ప్రశ్నలకు జవాబిచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ: బీజేపీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్ ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం జవాబిచ్చింది. కోవిడ్-19 సమయంలో మారటోరియంపై ఒక్కో బ్యాంకు ఒక్కో తరహా విధా
Read Moreఏపీ మాజీ అడ్వకేట్ జనరల్ పై ఏసీబీ కేసు
రాజధాని భూ కుంభకోణంలో పాత్ర ఉందంటూ అభియోగాలు విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. రాజధాని భూ
Read More60% యాక్టివ్ కేసులు 5 రాష్ట్రాల్లోనే: సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడి
న్యూఢిల్లీ: కరోనా యాక్టివ్ కేసుల్లో దాదాపు 60 శాతం కేసులు ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నట్లు కేంద్ర హెల్త్ మినిస్ట్రీ సోమవారం ప్రకటించింది. మహారాష్ట్ర (21.9
Read Moreవర్షం వస్తోందని బైకులు వదిలి.. కారులో వెళ్లిన ముగ్గురి దుర్మరణం
మృతులు ముగ్గురూ ప్రభుత్వ ఉద్యోగులే ప్రతిరోజు భీమరం నుండి తణుకుకు బైకుల మీద అప్ అండ్ డౌన్ వర్షం వల్ల బైకులు వదిలిపెట్టి ఉమ్మడిగా ఒకే కారులు బయలుదేరి..
Read Moreశ్రావణి ఆత్మహత్యకు కారణం దేవరాజ్ మెసేజ్?
పెండ్లికి నో చెప్పి బ్లాక్ మెయిల్ చేయడంపై సాక్ష్యాలు ఆదివారం సాయికృష్ణ విచారణ.. స్టేట్ మెంట్ రికార్డు చేసిన పోలీసులు హైదరాబాద్, వెలుగు: టీవీ ఆర్టిస్
Read Moreగోదావరి-కావేరి నదుల లింక్కు ప్రయత్నాలు
అన్ని రాష్ట్రాలను ఒక్కతాటిపైకి తెచ్చేలా కేంద్రం అడుగులు 18న ఎన్ డబ్ల్యూడీఏ మీటింగ్ తమ అవసరాలు తీరాకే ప్రాజెక్టు చేపట్టాలన్న ఏపీ, తెలంగాణ గోదావరిలో మిగ
Read More2,613 టీఎంసీలు సముద్రం పాలు
ఈ ఫ్లడ్ సీజన్లో బంగాళాఖాతంలోకి నదుల పరుగు గోదావరి నుంచి 2,459 టీఎంసీలు.. కృష్ణా నది నుండి 154 టఎంసీలు హైదరాబాద్, వెలుగు: వరుసగా రెండో ఏడాది కృష్ణా
Read Moreపీఎం ఆఫీస్ డిప్యూటీ సెక్రటరీగా ఆమ్రపాలి
హైదరాబాద్: తెలుగు ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ (పీఎంవో)లో డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు. అతి చిన్న వయసులోనే ఈ పోస్టులో నియమితులై
Read Moreచేపల బాక్సుల్లో తాబేళ్లు పెట్టి అక్రమ రవాణా
ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు ఏపీ: చేపలు రవాణా చేసే బాక్సుల్లో తాబేళ్లు పెట్టి అక్రమంగా తరలిస్తున్న ముఠా గుట్టును ఏపీ పోలీసులు రట్టు చేశారు. కృష్ణా
Read Moreఅంతర్ రాష్ట్ర బస్సులపై మంత్రుల సమావేశం లేదు-రవాణా మంత్రి పువ్వాడ అజయ్
కిలోమీటర్ బేసిస్ లో ఒప్పందం కుదిరిన తర్వాతే మంత్రుల సమావేశం ఖమ్మం జిల్లా: అంతరాష్ట్ర బస్సుల రవాణా విషయంలో సోమవారం(14.9.2020) నాడు ఎలాంటి మంత్రుల స్థాయ
Read Moreశ్రీవారి బ్రహ్మోత్సవాలకు జగన్ తోపాటు కర్నాటక సీఎం
ఈనెల 23న శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్ కర్నాటక గెస్ట్ హౌస్ శంకుస్థాపనలో పాల్గొననున్న ఇరువురు సీఎంలు తిరుపతి: అఖిలాండ కోటి బ్రహ్మా
Read Moreఅంతర్వేది కొత్త రథం ఆకృతి సిద్ధం
అంతర్వేది: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయం కొత్త రథం నిర్మాణానికి ఆకృతి సిద్ధమైంది. ఆలయ ప్రత్యేకాధికారి రామచంద్రమోహన్, ఏసీ
Read More











