AP
ఏపీలో 6 లక్షలు దాటిన కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతున్నది. రాష్ట్రంలో కొత్తగా 8702 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6
Read Moreరేపటి నుంచి ఏపీ ఎంసెట్ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్ పరీక్షలు రేపటి(గురువారం) నుంచి ప్రారంభం కానున్నాయి. కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ విధానంలో పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ పరీక
Read Moreవిజయవాడ సమీపంలో సాయిబాబా విగ్రహం ధ్వంసం
విజయవాడ: కృష్ణా జిల్లా రూరల్ మండలం నిడమానూరులో సాయిబాబా విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఆలయం తలుపులు మూసివేశాక… అర్థరాత్రి సమయంలో ఘటన జరిగినట్లు
Read Moreబిస్కెట్లు తిన్న ఘటనలో.. మొత్తం ముగ్గురు చిన్నారుల మృతి
కర్నూలు: కిరాణా దుకాణంలో బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని తిన్న ఘటనలో మరో చిన్నారి మృతి చెందింది. అభం శుభం తెలియని ముగ్గురు పసి పిల్లలు ఒకరి తర్వాత మరొకర
Read Moreవీడియో: 108 వాహనానికి నిప్పంటించి అందులోనే కూర్చున్న రౌడీ షీటర్
విచారణకు పిల్చుకొస్తే.. అద్దాలు ధ్వంసం ఒంగోలులో మాజీ రౌడీషీటర్ వీరంగం ప్రకాశం జిల్లా: ఒంగోలులో మాజీ రౌడీషీటర్ సురేష్ వీరంగం సృష్టించాడు. 108కి తరచూ
Read Moreఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఆర్టీసీ ఎండీల మధ్య చర్చలు విఫలం
తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడిపే అంశంపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఇవాళ (మంగళవారం,సెప్టెంబర్-15) ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఆర్టీసీ ఎండీల భేటీలోనూ
Read Moreటీజీ వెంకటేష్ ప్రశ్నలకు జవాబిచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ: బీజేపీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్ ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం జవాబిచ్చింది. కోవిడ్-19 సమయంలో మారటోరియంపై ఒక్కో బ్యాంకు ఒక్కో తరహా విధా
Read Moreఏపీ మాజీ అడ్వకేట్ జనరల్ పై ఏసీబీ కేసు
రాజధాని భూ కుంభకోణంలో పాత్ర ఉందంటూ అభియోగాలు విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. రాజధాని భూ
Read More60% యాక్టివ్ కేసులు 5 రాష్ట్రాల్లోనే: సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడి
న్యూఢిల్లీ: కరోనా యాక్టివ్ కేసుల్లో దాదాపు 60 శాతం కేసులు ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నట్లు కేంద్ర హెల్త్ మినిస్ట్రీ సోమవారం ప్రకటించింది. మహారాష్ట్ర (21.9
Read Moreవర్షం వస్తోందని బైకులు వదిలి.. కారులో వెళ్లిన ముగ్గురి దుర్మరణం
మృతులు ముగ్గురూ ప్రభుత్వ ఉద్యోగులే ప్రతిరోజు భీమరం నుండి తణుకుకు బైకుల మీద అప్ అండ్ డౌన్ వర్షం వల్ల బైకులు వదిలిపెట్టి ఉమ్మడిగా ఒకే కారులు బయలుదేరి..
Read Moreశ్రావణి ఆత్మహత్యకు కారణం దేవరాజ్ మెసేజ్?
పెండ్లికి నో చెప్పి బ్లాక్ మెయిల్ చేయడంపై సాక్ష్యాలు ఆదివారం సాయికృష్ణ విచారణ.. స్టేట్ మెంట్ రికార్డు చేసిన పోలీసులు హైదరాబాద్, వెలుగు: టీవీ ఆర్టిస్
Read Moreగోదావరి-కావేరి నదుల లింక్కు ప్రయత్నాలు
అన్ని రాష్ట్రాలను ఒక్కతాటిపైకి తెచ్చేలా కేంద్రం అడుగులు 18న ఎన్ డబ్ల్యూడీఏ మీటింగ్ తమ అవసరాలు తీరాకే ప్రాజెక్టు చేపట్టాలన్న ఏపీ, తెలంగాణ గోదావరిలో మిగ
Read More2,613 టీఎంసీలు సముద్రం పాలు
ఈ ఫ్లడ్ సీజన్లో బంగాళాఖాతంలోకి నదుల పరుగు గోదావరి నుంచి 2,459 టీఎంసీలు.. కృష్ణా నది నుండి 154 టఎంసీలు హైదరాబాద్, వెలుగు: వరుసగా రెండో ఏడాది కృష్ణా
Read More












