AP

దేశంలో నియంత పాలన నడుస్తుంది

దేశంలో నియంత పాలన నడుస్తుందని విమర్శించారు పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి. మోడీ తాను అనుకున్నదే చేస్తున్నారంటూ ఆరోపించారు. వ్యవసాయ చట్టం రైతులకు శాపంగా

Read More

ఏపీలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి కారు ధ్వంసం

విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి కారును నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ధ్వంసం చేశారు దుండగులు.  విజయవాడ గురునానక్ కాలనీలోని తన నివాస

Read More

శ్రీశైలంలో ఈనెల 17 నుంచి 25 వరకు దసరా ఉత్సవాలు

గ్రామోత్సవం రద్దు.. ఆలయ ప్రాంగణంలోనే ఉత్సవాలు కర్నూలు: భూ కైలాస క్షేత్రమైన శ్రీశైల క్షేత్రంలో ఈనెల 17 నుంచి దసరా మహోత్సవాలు జరగనున్నాయి. 25 వ తేదీ వరక

Read More

ఏపీలో కొత్తగా 6,224 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 72,861 శాంపిల్స్ పరీక్షించగా, 6,224 మందికి కరోనా నిర్ధారణ అయింది.ఎక్కువగా పశ్చిమ గోదావరి జిల్లాలో 890 పాజిటివ్ కేసులు

Read More

ఏపీలో అటవీ భూములపై గిరిజనులకు పట్టాలు

లక్షా 53 వేల మందికి 3.12 లక్షల ఎకరాలు పంపిణీ పట్టాలు పంచే కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్ రైతు భరోసా కింద రూ.13,500 కూడా ఇస్తామని వెల్లడి అమరా

Read More

ఏపీలో కొత్తగా 6,555 మందికి కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 6,555 మందికి కరోనా నిర్ధారణ అయింది. గత 24 గంటల్లో కరోనా మరణాలు, పాజిటివ్ కేసులకు సంబంధించి ప్రత్యేక బులెటిన్ విడుదల చేశారు అధి

Read More

కృష్ణా నదిలో స్థిరంగా.. తుంగభద్రలో తగ్గుతున్న వరద

 జూరాల, శ్రీశైలం డ్యామ్ లకు పెరిగే ఛాన్స్ విజయవాడకు వరద ముప్పు తప్పినట్టే..   కృష్ణా నదిలో వరద స్థిరంగా ప్రవహిస్తోంది. ఎగువన ఆల్మట్టి నుండి స్థిరంగా క

Read More

ఏపీలో 7 లక్షలు దాటిన కరోనా కేసులు

ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 7 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 6,751 కొత్త కేసులు నమోదు కాగా…మొత్తం కరోనా కేసుల సంఖ్య 700235కు చేరింది. రాష్ట్రంలో

Read More

రెండో అంతస్తు నుండి దూకి.. ఐఎఫ్ఎస్ అధికారి ఆత్మహత్య

ఏపీ క్యాడర్ కు చెందిన వి.బి భాస్కర్ ఏ సమస్యలూ లేవంటున్న కుటుంబ సభ్యులు హైదరాబాద్: ఎల్బీ నగర్ నాగోల్ లో ఏపీ ఐఎఫ్ఎస్ (IFS)  అధికారి వి.బి భాస్కర్ రమణ (5

Read More

పంటలకు మద్దతు ధరలను ప్రకటించిన ఏపీ

సీజన్ ప్రారంభానికి ముందే ధరల ప్రకటన వరికి రూ.1800, కందులకు రూ.6 వేలు, మిర్చికి రూ.7 వేలు డిసెంబర్ నుండి మే వరకు కొనుగోలు చేస్తామన్న ఏపీ ప్రభుత్వం అమరా

Read More

శ్రీకాళహస్తి గుడిలో గన్ మిస్ ఫైర్..

శ్రీకాళహస్తి గుడి మహాద్వారం వద్ద ఘటన.. తిరుపతి: శ్రీకాళహస్తి మహాద్వారం వద్ద కానిస్టేబుల్‌ గన్‌ మిస్‌ఫైర్‌ అయింది. గన్‌ లాక్‌ చేస్తుండగా ఒక్కసారిగా గన్

Read More

ఏపీలో మ‌ళ్లీ పెరిగిన క‌రోనా మృతుల సంఖ్య‌

ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతోంది. బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్ర‌కారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6133 కరోన

Read More

తుంగభద్ర పుష్కరాలపై ఏపీ మంత్రుల సమీక్ష

ఇప్పటికే రూ.100 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం విజయవాడ: తుంగభద్ర పుష్కరాలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రెండు తెలుగు రా

Read More