
AP
శిరోముండనం కేసు.. రేపు కోర్టులో విచారణ..?
నిర్మాత నూతన్ నాయుడును ఇప్పటికే పెరోల్ పై కర్నాటక నుండి తీసుకువచ్చిన పోలీసులు విశాశపట్టణం: పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపిన శిరోమండనం కేసు
Read Moreగండికోట రిజర్వాయర్లో నీటి నిల్వపై వెనక్కి తగ్గిన అధికారులు: మైలవరం-పెన్నాకు విడుదల
ముంపు బాధితుల ఆందోళనతో.. పరిహారం చెల్లించిన తర్వాతే నీళ్లు నిల్వ చేయాలని నిర్ణయం గండికోట నుండి మైలవరానికి… మైలవరం నుండి పెన్నాకు విడుదల వైఎస్ఆర్ కడప జ
Read Moreతిరుమలలో భక్తుల ఆగ్రహం
కరోనా కేసులు పెరుగుతున్నాయని సర్వదర్శనాలు నిలిపివేయడంపై అసహనం హఠాత్తుగా దర్శనాలు రద్దు అంటే ఎలా అంటూ కౌంటర్ల వద్ద సిబ్బందితో వాగ్వాదం క్యూలో ఉన్న వరకు
Read Moreఅంతర్వేది లక్ష్మినరసింహస్వామి రథం మంటల్లో దగ్ధం
తూర్పుగోదావరి జిల్లా: సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవాలయం ప్రాంగణంలోని రథం మంటల్లో దగ్ధమైంది. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ప్రాచీన
Read Moreశ్రీశైలం డ్యాం కు మళ్లీ పెరుగుతున్న వరద
కృష్ణా నదిలో వరద స్వల్పంగా పెరగడమే కారణం 1 గేటు ఎత్తి 28 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల ప్రస్తుతం శ్రీశైలం డ్యాం వద్ద టోటల్ ఇన్ ఫ్లో: 96,646 క్యూసెక్
Read Moreఅసెంబ్లీ డేస్ తగ్గిపోతున్నయ్
గడిచిన ఆరేండ్లలో 153 రోజులే భేటీ రాష్ట్ర తొలి అసెంబ్లీ సమావేశాలు 126 రోజులే ఉమ్మడి రాష్ట్రంలో కనీసం 200 రోజులు నడిచేవి ప్రభుత్వం చెప్పేదొకటి.. చేసేదొక
Read Moreఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ ఫస్ట్.. యూపీ సెకండ్
థర్డ్ ప్లేస్లో రాష్ట్రాలు, యూటీల ర్యాంకులు ప్రకటించిన కేంద్రం న్యూఢిల్లీ, వెలుగు: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ)లో మరోసారి ఏపీ నంబర్ వన్ గా నిల
Read Moreబైకుపై అత్తారింటికి వెళ్తుంటే లారీ ఢీకొని.. రెండేళ్ల పాప సహా దంపతుల మృతి
చిత్తూరు జిల్లా: బైకుపై అత్తారింటికి వెళ్తున్న ముగ్గురు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. కేవిపల్లి మండలంలోని గ్యారంపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతులు
Read Moreట్రిపుల్ ఐటీ అడ్మిషన్లకు ఏపీ కోటా అడ్డంకి
ఆ రాష్ట్రంలో టెన్త్ స్టూడెంట్ల గ్రేడ్ల ప్రకటన ఆలస్యం ఓపెన్ కేటగిరి కింద ఏపీకి 15 శాతం రిజర్వేషన్ ఇప్పటికే అక్కడి ప్రభుత్వానికి లెటర్ రాసిన అధికార
Read Moreకృష్ణా పై ఏపీ కొత్తగా మరో 3 ప్రాజెక్టులు
ప్రకాశం బ్యారేజీకి దిగువన రెండు బ్యారేజీలు పల్నాడుకు నీళ్లిచ్చేందుకు 5వరికపూడిశెల లిఫ్ట్ స్కీం ఇప్పటికే వేదాద్రి లిఫ్ట్ పనులు ప్రారంభం పర్మిషన్ల
Read Moreకృష్ణపట్నం పోర్టు కాంట్రాక్టు అదానీకే
విజయవాడ: దేశ వ్యాప్తంగా నిర్మాణ రంగంలో దూసుకుపోతున్న అదానీ గ్రూప్ ఏపీలోని కృష్ణపట్నం పోర్టు కాంట్రాక్టును సైతం దక్కించుకుంది. ఏపీ క్యాబినెట్ కూడా అప్ర
Read Moreప్రియుడిపై పగబట్టి.. యాసిడ్ తో దాడి చేసిన ప్రియురాలు
యాసిడ్ తో దాడి చేసి పరార్.. మొదటిసారి కాస్తలో తప్పించుకున్నాడని.. రెండోసారి కాపుకాసి యాసిడ్ తోనే అటాక్.. వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు యాసిడ్ తో
Read Moreదొంగతనం నెపంతో డ్రైవర్ ను చెట్టుకుకట్టేసి కొట్టించి… వీడియో తీయించిన యజమాని
కడప జిల్లా ముద్దనూరులో దారుణం చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన డ్రైవర్ను దొంగతనం నెపంతో చెట్టుకు కట్టేసి అనుచరులతో యజమాని విచక్షణా రహితంగా
Read More