AP
జనసేనతో పొత్తు ఏపీ వరకే పరిమితం: బండి సంజయ్
GHMC ఎన్నికల్లో ఓంటరిగానే పోటీ చేస్తామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ . ఈ ఎన్నికల్లో జనసేనతో ఎలాంటి పొత్తు లేదని ఆయన తేల్చి చెప్పారు. బీజే
Read Moreనాటు బాంబు పేలుడులో గాయపడ్డ బాలుడి మృతి
కర్నూలు: అవుకు మండలం చెన్నంపల్లె గ్రామంలో మొన్న జరిగిన నాటు బాంబు పేలుడులో గాయపడ్డ వరకుమార్ (13) అనే బాలుడు చనిపోయాడు. స్కూల్ పక్కనే దాచి ఉంచిన నాటు బ
Read Moreసర్వభూపాల వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు
తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన సోమవారం ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చారు. సకటాసుర వధ అలంకా
Read Moreఉల్లి బస్తాల లోడులో.. తాబేళ్ల మూటలు
అనుమానంతో తనిఖీ చేసి ఆశ్చర్యపోయిన పోలీసులు.. ఒడిశాకు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తింపు తూర్పుగోదావరి: సాధారణ గూడ్స్ ట్రాలీ ఆటో అది.. ఉల్లి బస్తాలు వ
Read Moreఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,056 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,54,011క
Read Moreతిరుచానూరుకు చేరిన తిరుమల శ్రీవారి లక్ష్మీకాసులహారం
తిరుపతి: తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల హారం ఆదివారం ఉదయం తిరుచానూరుకు తీసుకొచ్చారు. శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భా
Read Moreక్రికెట్ బెట్టింగ్ లో ఓడిపోయి.. ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరు యువకుల మృతి
గుంటూరు: క్రికెట్ బెట్టింగ్ లో ఓడిపోయి.. లక్ష రూపాయలు పోగొట్టుకున్న ఇద్దరు యువకులు… డబ్బులు చెల్లించలేక ఆత్మహత్యాయత్నం చేసి.. ఆస్పత్రిలో మృత్యువుతో
Read Moreఏపీలో కొత్తగా 1,732 కరోనా కేసులు, 14 మంది మృతి
అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,732 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం కేసుల సంఖ్య 8,47,977కి చేరింది.
Read Moreక్రికెట్ బెట్టింగ్ లో ఓడిపోయి.. ఆత్మహత్యకు పాల్పడుతూ సెల్ఫీ వీడియో
గుంటూరు: క్రికెట్ బెట్టింగ్ లో ఓడిపోయి.. లక్ష రూపాయలు పోగొట్టుకున్న ఇద్దరు యువకులు… డబ్బులు చెల్లించలేక ఆత్మహత్యాయత్నం చేశారు. చనిపోవాలని నిర్ణయించు
Read Moreఏపీలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు
గడచిన 24 గంటల్లో 1886 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య తగ్గిపోత
Read Moreఎమ్మెల్యే బర్త్ డే వేడుకల్లో పాల్గొని తిరిగి వెళ్తుండగా ప్రమాదం
ముగ్గురు వైసీపీ కార్యకర్తలు మృతి కర్నూలు: దేవనకొండ మండలం కరిడికొండ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును తప్పించబోయి కారు పల్టీకొట్టి బోల్తాపడింది. ఇద
Read Moreఏపీలో గడచిన 24 గంటల్లో 2,367 కరోనా కేసులు
అమరావతి: ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో మరో 2,367 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం 80 వేల 82 మందికి కర
Read Moreఏపీలో 262 మంది విద్యార్థులు, 160 మంది టీచర్లకు కరోనా పాజిటివ్
కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న సమయంలో స్కూళ్లు తెరవడం సరికాదని పలువురు హెచ్చరిస్తున్నా…రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లను తెరవడానికే ఆసక్తి చూపింది.
Read More












