AP

అమరావతి రాజధానిపై విచారణ అక్టోబర్ 5 కు వాయిదా

అప్పటి వరకు స్టేటస్ కో యధాతథం అమరావతి: ఏపీ రాజధానిపై హైకోర్టులో ఉన్న పిటిషన్ల విచారణ అక్టోబర్ 5కు వాయిదా పడింది. ఇప్పటి వరకు ఉన్న స్టేటస్ కో వచ్చే నెల

Read More

ఆన్‌లైన్‌ కోర్సులకు ఫుల్ డిమాండ్

యాప్స్‌ కు మస్తు గిరాకీ విపరీతంగా పెరుగుతున్న యూజర్లు ప్రభుత్వ యాప్‌‌ ‘స్వయం’కూ ఫుల్‌ డిమాండ్‌ బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌‌‌, వెలుగు: ఏదైనా కొత్త స్కిల్‌‌‌‌

Read More

ఏపీలో మళ్ళీ భారీగా పెరిగిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్థృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,218 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఏప

Read More

ఉదయం కూరగాయలు,మధ్యాహ్నం చీపుర్లు అమ్ముతున్న ఉపాధ్యాయుడు

కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న ఉపాధిని, ఉద్యోగాలను కోల్పోయేలా చేసి వీధిన పడేసింది. ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగుల పరిస్థిత

Read More

తిరుమలలో రాజకీయ ప్రసంగాలు వద్దు

బిజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తిరుపతి: పవిత్రమైన తిరుమలలో కొంత మంది రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారని.. ఇది మంచి పద్ధతి కాదని బిజేప

Read More

విజయవాడలో రోడ్డెక్కిన సిటీ బస్సులు

విజయవాడ: నగరంలో సిటీ బస్సులు రోడ్డెక్కాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ ఇవాళ ఉదయం నుండి సిటీ సర్వీసులు నడుపుతున్నారు. గత మార్చిలో లాక్ డౌన్ ప్రారంభమైన తర్వ

Read More

విజయవాడ దుర్గా ఘాట్ లో కృష్ణా నది హారతులు పునః ప్రారంభం

విజయవాడ: దుర్గాఘాట్‌లో కృష్ణ‌మ్మ‌కు న‌దీ హార‌తులు పునఃప్రారంభం అయ్యాయి. సంప్రదాయ బద్దంగా రుత్వికులు కృష్ణాన‌దికి హార‌తులు స‌మ‌ర్పించారు. వేద పండితుల మ

Read More

ఏపీలో రేపటి నుంచి బార్లు ఓపెన్

విజయవాడ: ఏపీలో బార్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  ప్రస్తుతం ఉన్న బార్ల లైసెన్సులను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్య

Read More

మంత్రి కొడుక్కి కారు లంచం

విశాఖపట్టణం: ఏపీ కార్మిక శాఖా మంత్రి  గుమ్మనూరు జయరామ్ పై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఎస్ ఐ స్కామ్ లో మంత్

Read More

అమిత్ షా కు ఏపీ బీజేపీ ఎంపీల లేఖ

ఏపీ ఘటనలపై జోక్యం చేసుకోవాలని వినతి విజయవాడ: అవకాశం దొరికినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న ఏపీ బీజేపీ నేతలు తాజాగా మరో అడుగు ముందుకు వే

Read More

నీళ్ల లెక్క చెప్పాల్సి వస్తదనే మీటింగ్​కు ఏపీ డుమ్మా!

హైదరాబాద్​, వెలుగు: ఏపీ సర్కారు మాట మార్చింది. త్రీమెన్​ కమిటీ మీటింగ్​కు ముందు వస్తామన్న ఏపీ.. ఆ తెల్లారే రాలేమంది. భారీ స్థాయిలో తరలించుకుపోయిన నీటి

Read More

ఏపీలో 6 లక్ష‌లు దాటిన క‌రోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతున్నది. రాష్ట్రంలో కొత్తగా 8702 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6

Read More

రేపటి నుంచి ఏపీ ఎంసెట్ పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్‌ పరీక్షలు రేపటి(గురువారం) నుంచి ప్రారంభం కానున్నాయి.  కంప్యూటర్‌ బేస్డ్‌ ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ పరీక

Read More