AP
వరద ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
సీఎం వెంట మంత్రులు మేకతోటి సుచరిత, కొడాలి నాని అమరావతి: కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు.. వరదలతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దెబ్బ తిన్న ప్రా
Read Moreఏపీలో 2,918 కరోనా కేసులు.. 24 మంది మృతి
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 61,330 టెస్టులు చేయగా 2,918 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 24 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం 9 న
Read Moreటీడీపీ ఏపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు
తెలుగు దేశం పార్టీలో కీలక మార్పులు చేశారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని నియమించారు.
Read Moreఏపీలో కొత్తగా 3,986 కరోనా కేసులు..
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 74,945 టెస్టులు చేయగా 3,986 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 23 కరోనా మరణాలు నమోదయ్యాయి. శనివారం ఉదయం 9 న
Read Moreఏపీలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 3,676 కొత్త కేసులు నమోదయ్యాయి. ద
Read Moreవిజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం
వర్చువల్ కార్యక్రమం ద్వారా ప్రారంభించిన కేంద్ర మంత్రి గడ్కరీ, సీఎం జగన్ విజయవాడ: రోజు రోజుకూ పెరుగుతున్న నగర వాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు నిర్మ
Read Moreఇంజనీరింగ్ విద్యార్థిని గొంతు కోసిన ఉన్మాది
విజయవాడ: తనను ప్రేమించడం లేదనే ఆగ్రహంతో ఓ యువకుడు ఉన్మాదిలా మారిపోయాడు. యువతి ఇంటికి వెళ్లి.. కత్తితో గొంతు కోసేశాడు.. అనంతరం తనను తాను గొంతు కోసుకుని
Read Moreకొడుకులను చంపి పాతిపెట్టిన మతిస్థిమితం లేని వ్యక్తి
అనంతపురం: జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మతిస్థిమితం లేని వ్యక్తి తన ఇద్దరు చిన్నారులను చంపి పాతిపెట్టాడు.
Read Moreఏపీలో కొత్తగా 3,892 మందికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ లో ఒక్క రోజులో 69,463 కరోనా టెస్టులు చేయగా 3,892 మందికి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల స
Read Moreఏపీలో కొత్తగా 4,622 మందికి కరోనా పాజిటివ్,35 మృతి
ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 72,082 శాంపిళ్లు పరీక్షించగా, 4,622 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కరోనాతో మరో 35 మంది చనిపోయారు. అత్యధిక
Read Moreదసరాకు ఏపీ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
అమరావతి: దసరా పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో దూరప్రాంతాలకు నడుస్తున్న బస్సుల సంఖ్య పెంచాలని.. ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. ఈనెల 15 నుంచి 28 వరకు ప్రత
Read Moreఆర్టీసీ రూట్లు ప్రైవేటుకు..మనోళ్లు నడపరు ఏపీని నడపనివ్వరు
చెరో సగం దూరం తిప్పుకొందామన్నా వినట్లే.. ఈ తీరుతో ప్రైవేట్ ట్రావెల్స్కు లబ్ధి ఇలాగైతే ప్రయాణికుల జేబులు గుల్ల ఇప్పటికే బస్సులు నడవక ప్రైవేట్లో డ
Read Moreఅనంతపురం కలెక్టరేట్ ఎదుట యువకుడు ఆత్మహత్య
అనంతపురం: నార్పల మండలం గూగూడు గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి కలెక్టరేట్ వద్ద పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకొని ఆత్మహత్య చేసుకున్న
Read More












