AP
ఏలూరులో వింత రోగ బాధితులను పరామర్శించిన జగన్.. రేపు విచారణ చేయనున్నకేంద్ర బృందం
పశ్చిమ గోదావరి జిల్లా: వింత రోగంతో అస్వస్థతకు గురై ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఉప ముఖ
Read Moreహోండా బైకుల కంటెయినర్ బోల్తా..
అనంతపురం: చెన్నేకొత్తపల్లి మండల కేంద్రానికి సమీపంలో యర్రంపల్లి పెట్రోల్ బంక్ వద్ద హోండా బైకులతో వెళ్తున్న కంటెయినర్ అదుపుతప్పి బోల్తాపడింది. హర్యానా న
Read Moreఏపీలో స్థానిక ఎన్నికలపై స్టేకు హైకోర్టు నో
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఫిబ్రవరిలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహాణ కు సిద్ధం కావాలం
Read Moreకొడుకు, కోడలి చేతిలో తండ్రి హతం
కుటుంబ కలహాలతో నరికి చంపిన వైనం అనంతపురం: కనగానపల్లి మండలం మామిళ్లపల్లి లో తండ్రిని కొడుకు, కోడలు కలసి దారుణంగా చంపిన ఘటన చోటు చేసుకుంది. కుటాంబానికి
Read Moreతప్పుడు కుల ధ్రువీకరణ తో టీచర్ ఉద్యోగం.. బామ్మర్ది ఫిర్యాదుతో వెలుగులోకి
ఏపీ విద్యాశాఖ వర్గాల్లో ప్రకంపనలు కర్నూలు: ప్రభుత్వ ఉద్యోగం కోసం తప్పుడు కుల ధృవీకరణ పత్రాలు సమర్పించిన ఓ ప్రభుత్వ టీచర్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. స్
Read Moreపత్తి చేనులో పనికోసం వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి
తీవ్ర రక్తస్రావంతో రోడ్డుపక్కన పడి.. ఆస్పత్రికి తీసుకెళ్లమంటూ ఆర్తనాదాలు పట్టించుకునే దిక్కు లేకపోవడంతో పెనుగులాడి తుదిశ్వాస విడిచిన బాధితులు కర్నూలు:
Read Moreమహిళా వ్యాపారులపై కరోనా ప్రభావం
పెరిగిన సోషియో ఎకనమిక్ గ్యాప్: సర్వే న్యూఢిల్లీ: కరోనా సంక్షోభ ప్రభావం మహిళలు నడుపుతున్న చిన్న వ్యాపారాలపై తీవ్రంగా పడిందని, దీంతో వ్యవస్థలో సోషియ
Read Moreకళ్ల ముందే వరదలో కొట్టుకుపోయిన మినీ వ్యాన్
చిత్తూరు: వద్దని చెప్పినా వాగు దాటే ప్రయత్నం చేసిన ఓ మినీ వ్యాన్… చివరకు వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. చిత్తూరు జిల్లా తంబళం పల్లి వద్ద అనేక మంది జనం
Read Moreమహిళా ఖైదీల విడులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్
అమరావతి: మహిళా ఖైదీలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ ప్రకటించింది. వివిధ కేసుల్లో యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్న మహిళా ఖైదీలను ముందుగానే విడుదల చేయాలని నిర్
Read Moreశ్రీశైలంపై ఏపీ మళ్లీ పాత పాటే!..నీటి విడుదల ఆపాలని బోర్డుకు లెటర్
పవర్ ప్లాంట్ నుంచి నీటి విడుదల ఆపాలని కృష్ణా బోర్డుకు లెటర్ ఇప్పటికే వందల టీఎంసీలు వాడుకున్న ఏపీ.. రైట్ పవర్ ప్లాంట్లో కరెంటు ఉత్
Read Moreతిరుమలలో హైదరాబాద్ వాసి ఆత్మహత్య
తిరుపతి: తిరుమలలో హైదరాబాద్ కు చెందిన ఓ భక్తుడు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాదు మల్కాజిగిరికి చెందిన శ్రీధర్ (40) శ్రీవారి దర్శనార్థం నిన్న తిరుమల
Read Moreఎస్బీఐలో 8500 ఖాళీలు
ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి
Read Moreకొత్త ప్రాజెక్టుల డీపీఆర్లు ఇవ్వండి: ఏపీ సర్కారుకు కృష్ణా బోర్డు లెటర్
హైదరాబాద్, వెలుగు: ఏపీ సర్కారు ఎలాంటి అనుమతులు లేకుండా కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్లు ఇవ్వాలని కృష్ణా బోర్డు (కేఆర్ఎంబీ) ఆ రాష్ట్రానికి
Read More












