
AP
ఈనెల 19న ఏపీ కేబినెట్ భేటీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఈనెల 19న నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. సచివాలయంలోని 1వ బ్లాక్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ
Read Moreవిజయవాడలో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్
విజయవాడ: మన దేశ 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆంధ్రప్రదేశ్లో శనివారం ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు
Read Moreనీళ్లే నీళ్లు..కృష్ణా, గోదావరిల్లోకి పోటెత్తుతున్న వరద
జూరాల నుంచి 1.65 లక్షల క్యూసెక్కులు కిందికి నిండు కుండలాతుంగభద్ర డ్యామ్.. నేడు గేట్లెత్తేచాన్స్ దిగువ గోదావరిలో పెరిగిన నీటి ఉధృతి కాళేశ్వరం లింక్
Read Moreక్యారీ ఓవర్ నీళ్లపై చేతులెత్తేసిన కృష్ణా బోర్డు
కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకున్న బోర్డు ఏపీకి నీళ్లు కావాలంటే మాత్రం ఆగమేఘాల మీద సమావేశాలు పక్షపాత వైఖరి మార్చుకోని కృష్ణా బోర్డు క్యారీ ఓవర
Read Moreఏపీలో రాజధాని తరలింపుపై స్టేటస్ కో పొడిగింపు
ఈనెల 27 వరకు ఏ ఒక్క ఆఫీసును తరలించవద్దన్న హైకోర్టు అమరావతి: రాజధానిని మూడు ప్రాంతాలకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలకు హైకోర్టు తాత
Read Moreఏపీ బీజేపీ నేత యామినిపై టీటీడీ ఫిర్యాదు
తిరుమల: ఏపీ బీజేపీ మహిళా నాయకురాలిపై టీటీడీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయోధ్య రామాలయ నిర్మాణం భూమి పూజ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసా
Read Moreఏపీలో ప్రతి పరిశ్రమకు ’‘ఆధార్‘’
ప్రతి ఇండస్ట్రీకి ఓ నంబర్ అమరావతి, వెలుగు: ప్రతి పరిశ్రమకు ఆధార్ తరహాలో ప్రత్యేక సంఖ్య కేటాయించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. ‘పరిశ్రమ ఆధార్’ పేరు
Read Moreతెలుగుగంగ నుండి 4వేల క్యూసెక్కులు విడుదల
కర్నూలు: జిల్లాలోని వెలుగోడు వద్ద నిర్మించిన తెలుగుగంగ బ్యారేజీ నుండి నీటి విడుదల ప్రారంభమైంది. కృష్ణా నదికి వరద కొనసాగుతుండడంతో పోతిరెడ్డి పాడు ద్వార
Read Moreశిరో ముండనం కేసులో ఎస్ఐని రిమాండుకు పంపాం: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్
ఒక ఎస్.ఐని ఇంత వేగంగా అరెస్టు చేయడం 34 ఏళ్ల సర్వీసులో ఇదే తొలిసారి –గౌతమ్ సవాంగ్ విజయవాడ: రాజమండ్రి సీతానగరంలో దళితుడిని బహిరంగంగా శిరోముండనం చేసిన వ
Read Moreధవళేశ్వరం బ్యారేజ్ నుండి 4 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
వర్షాలకు పరవళ్లు తొక్కుతుతున్న గోదావరి.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 9.40 అడుగులు రాజమండ్రి: భారీ వర్షాల కారణంగా గోదావరి నది పొంగుతోంది. ఎగువ న
Read Moreకృష్ణా బేసిన్ అవతలికి నీళ్ల తరలింపు… లీగల్ ఎట్లయితది?
‘బచావత్’ అవార్డు పై ఎన్జీటీలో కృష్ణా బోర్డు తప్పుడు అఫిడవిట్! కేవలం ఐదు ఔట్ లెట్లకు మాత్రమే ఓకే చెప్పిన బచావత్ ఇప్పుడు అన్నింటికీ ఆపాదిస్తూ బోర్డు
Read Moreఏపీలో కరోనా మరణ మృదంగం.. ఒక్కరోజే 93 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పాజిటివ్ వస్తున్న వారి సంఖ్యతో పాటు మరణాల రేటు కూడా ఎక్కువగానే నమోదవుతోంది. కరోనా బారిన పడి
Read Moreసిబ్బంది చేతివాటం..టెస్టింగ్ కిట్లు మాయం
కరోనా సమయంలో అధికారులు అందినకాడికి దోచుకుంటున్నారు. చేతివాటం ప్రదర్శిస్తూ ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఉచితంగా ప
Read More