AP
ఏపీలో 6 వేలు దాటిన కరోనా మృతుల సంఖ్య
ఏపీలో కరోనా ఉధృతి కాస్త తగ్గింది. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,256 కరోనా కేసులు నమోదయ్యాయి.
Read Moreమీ ఫెయిల్యూర్స్కు కేంద్రాన్నినిందిస్తారా?
పోతిరెడ్డిపాడు సమస్యపై కేసీఆర్ మొసలి కన్నీరు ఏపీ టెండర్లు పూర్తయ్యేలా సహకరించి ఇప్పుడు ఆరోపణలా? ఆస్కార్ అవార్డు స్థాయిలో డ్రామాలు ఆడుతున్నరని ఎద్దే
Read Moreదేశంలో నియంత పాలన నడుస్తుంది
దేశంలో నియంత పాలన నడుస్తుందని విమర్శించారు పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి. మోడీ తాను అనుకున్నదే చేస్తున్నారంటూ ఆరోపించారు. వ్యవసాయ చట్టం రైతులకు శాపంగా
Read Moreఏపీలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి కారు ధ్వంసం
విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి కారును నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ధ్వంసం చేశారు దుండగులు. విజయవాడ గురునానక్ కాలనీలోని తన నివాస
Read Moreశ్రీశైలంలో ఈనెల 17 నుంచి 25 వరకు దసరా ఉత్సవాలు
గ్రామోత్సవం రద్దు.. ఆలయ ప్రాంగణంలోనే ఉత్సవాలు కర్నూలు: భూ కైలాస క్షేత్రమైన శ్రీశైల క్షేత్రంలో ఈనెల 17 నుంచి దసరా మహోత్సవాలు జరగనున్నాయి. 25 వ తేదీ వరక
Read Moreఏపీలో కొత్తగా 6,224 కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 72,861 శాంపిల్స్ పరీక్షించగా, 6,224 మందికి కరోనా నిర్ధారణ అయింది.ఎక్కువగా పశ్చిమ గోదావరి జిల్లాలో 890 పాజిటివ్ కేసులు
Read Moreఏపీలో అటవీ భూములపై గిరిజనులకు పట్టాలు
లక్షా 53 వేల మందికి 3.12 లక్షల ఎకరాలు పంపిణీ పట్టాలు పంచే కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్ రైతు భరోసా కింద రూ.13,500 కూడా ఇస్తామని వెల్లడి అమరా
Read Moreఏపీలో కొత్తగా 6,555 మందికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 6,555 మందికి కరోనా నిర్ధారణ అయింది. గత 24 గంటల్లో కరోనా మరణాలు, పాజిటివ్ కేసులకు సంబంధించి ప్రత్యేక బులెటిన్ విడుదల చేశారు అధి
Read Moreకృష్ణా నదిలో స్థిరంగా.. తుంగభద్రలో తగ్గుతున్న వరద
జూరాల, శ్రీశైలం డ్యామ్ లకు పెరిగే ఛాన్స్ విజయవాడకు వరద ముప్పు తప్పినట్టే.. కృష్ణా నదిలో వరద స్థిరంగా ప్రవహిస్తోంది. ఎగువన ఆల్మట్టి నుండి స్థిరంగా క
Read Moreఏపీలో 7 లక్షలు దాటిన కరోనా కేసులు
ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 7 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 6,751 కొత్త కేసులు నమోదు కాగా…మొత్తం కరోనా కేసుల సంఖ్య 700235కు చేరింది. రాష్ట్రంలో
Read Moreరెండో అంతస్తు నుండి దూకి.. ఐఎఫ్ఎస్ అధికారి ఆత్మహత్య
ఏపీ క్యాడర్ కు చెందిన వి.బి భాస్కర్ ఏ సమస్యలూ లేవంటున్న కుటుంబ సభ్యులు హైదరాబాద్: ఎల్బీ నగర్ నాగోల్ లో ఏపీ ఐఎఫ్ఎస్ (IFS) అధికారి వి.బి భాస్కర్ రమణ (5
Read Moreపంటలకు మద్దతు ధరలను ప్రకటించిన ఏపీ
సీజన్ ప్రారంభానికి ముందే ధరల ప్రకటన వరికి రూ.1800, కందులకు రూ.6 వేలు, మిర్చికి రూ.7 వేలు డిసెంబర్ నుండి మే వరకు కొనుగోలు చేస్తామన్న ఏపీ ప్రభుత్వం అమరా
Read Moreశ్రీకాళహస్తి గుడిలో గన్ మిస్ ఫైర్..
శ్రీకాళహస్తి గుడి మహాద్వారం వద్ద ఘటన.. తిరుపతి: శ్రీకాళహస్తి మహాద్వారం వద్ద కానిస్టేబుల్ గన్ మిస్ఫైర్ అయింది. గన్ లాక్ చేస్తుండగా ఒక్కసారిగా గన్
Read More












