AP

కృష్ణా నదిలో జాలర్ల వలకు చిక్కిన 15 అడుగుల కొండ చిలువ

విజయవాడ: కృష్ణానదిలో చేపల వేటకు జాలర్లు వేసిన వలకు ఏకంగా 15 అడుగుల కొండ చిలువ పడింది. కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం పరిధిలో జరిగిందీ ఘటన. తోట్లవల్ల

Read More

ఏపీ వైద్య ఆరోగ్యశాఖలో 225 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

అమరావతి:  ఆంధ్రప్రదేశ్  వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న 225 పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేశారు. మంగళవారం నుంచి ఈనెల 12వ తేదీ వరకు

Read More

పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరంపై కేసీఆర్ ఎందుకు మాట్లాడడు?

రాష్ట్రానికి నష్టం చేస్తున్నప్రాజెక్టులపై మౌనం ఎందుకు? జగన్ తో ఫ్రెండ్ షిప్ కోసంజనాలను బలిచేస్తున్నడు ఇద్దరు సీఎంలకు మధ్యవర్తిగా మేఘా కృష్ణారెడ్డి హ

Read More

బేసిన్​ అవతలికి నీటి తరలింపు తప్పుకాదు

నీటి వాడకంపై జాతీయ విధానం ఉండాలె..: జగన్ రాయలసీమకు నీళ్ల విషయాన్ని మానవతా దృక్పథంతో చూడాలని విజ్ఞప్తి చాలా రాష్ట్రాల్లో బేసిన్​ అవతలికి నీటిని తరలిస

Read More

అక్రమ ప్రాజెక్టులు ఆపకుంటే..అలంపూర్‌ వద్దే నీళ్లు మళ్లించుకుంటం

ఏపీ ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే కుదరదు అపెక్స్ కౌన్సిల్ లో సీఎం కేసీఆర్ వాదన తెలంగాణకు అన్యాయం చేయాలనుకుంటే చూస్తూ ఊరుకోం. పోతిరెడ్డిపాడు సహా ఏపీ చేప

Read More

నీటి కేటాయింపుల్లేని ప్రాజెక్టులన్నీ కొత్త ప్రాజెక్టులే

డీపీఆర్​లు ఇచ్చేందుకు అంగీకరించిన సీఎంలు కృష్ణా, గోదావరి కొత్త ట్రిబ్యునళ్లకు గ్రీన్​ సిగ్నల్​ సుప్రీంకోర్టులో కృష్ణా ట్రిబ్యునల్​పై కేసు విత్​ డ్రా

Read More

ఏపీలో కొత్త‌గా 5795 కరోనా కేసులు న‌మోదు

ఏపీలో కొత్తగా 5,795 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,23,512కు చేరింది. గడిచిన‌ 24 గంటల్లో 33 మ

Read More

గోదావరిలో మిగులు నీళ్లన్నీ మావే.!

అపెక్స్‌ ఎదుట వాదించేందుకు సిద్ధమైన ఏపీ కేంద్రంపై రాజకీయ విమర్శలకే తెలంగాణ ప్రాధాన్యం కృష్ణా ప్రాజెక్టులకు కేటాయింపులపై పట్టుబట్టాలి అదనంగా ఇంకో 100

Read More

ఏపీలో 6 వేలు దాటిన కరోనా మృతుల సంఖ్య

ఏపీలో కరోనా ఉధృతి కాస్త తగ్గింది. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,256 కరోనా కేసులు నమోదయ్యాయి.

Read More

మీ ఫెయిల్యూర్స్​కు కేంద్రాన్నినిందిస్తారా?

పోతిరెడ్డిపాడు సమస్యపై కేసీఆర్​ మొసలి కన్నీరు ఏపీ టెండర్లు పూర్తయ్యేలా సహకరించి ఇప్పుడు ఆరోపణలా? ఆస్కార్​ అవార్డు స్థాయిలో డ్రామాలు ఆడుతున్నరని ఎద్దే

Read More

దేశంలో నియంత పాలన నడుస్తుంది

దేశంలో నియంత పాలన నడుస్తుందని విమర్శించారు పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి. మోడీ తాను అనుకున్నదే చేస్తున్నారంటూ ఆరోపించారు. వ్యవసాయ చట్టం రైతులకు శాపంగా

Read More

ఏపీలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి కారు ధ్వంసం

విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి కారును నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ధ్వంసం చేశారు దుండగులు.  విజయవాడ గురునానక్ కాలనీలోని తన నివాస

Read More

శ్రీశైలంలో ఈనెల 17 నుంచి 25 వరకు దసరా ఉత్సవాలు

గ్రామోత్సవం రద్దు.. ఆలయ ప్రాంగణంలోనే ఉత్సవాలు కర్నూలు: భూ కైలాస క్షేత్రమైన శ్రీశైల క్షేత్రంలో ఈనెల 17 నుంచి దసరా మహోత్సవాలు జరగనున్నాయి. 25 వ తేదీ వరక

Read More