AP

ఏపీలో మ‌ళ్లీ పెరిగిన క‌రోనా మృతుల సంఖ్య‌

ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతోంది. బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్ర‌కారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6133 కరోన

Read More

తుంగభద్ర పుష్కరాలపై ఏపీ మంత్రుల సమీక్ష

ఇప్పటికే రూ.100 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం విజయవాడ: తుంగభద్ర పుష్కరాలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రెండు తెలుగు రా

Read More

అక్టోబర్ రెండో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అమరావతి: అక్టోబర్ రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలునిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కరోనా వ్యాప్తి నేపధ్యంలో మూడు రోజులు మాత్రమే సమావే

Read More

ఏపీలో కరోనా తగ్గుముఖం.. భారీగా తగ్గిన కేసులు

ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఏపీలో 5487 కొత్త కేసులు న

Read More

దోపిడీకి రెక్కీ నిర్వహిస్తున్న 21 మంది గ్యాంగ్ అరెస్టు

కడప: కడప జిల్లాలో అంతర్రాష్ట్ర దోపిడీ గ్యాంగ్ కలకలం రేపింది. ఏకంగా 21 మంది దోపిడీ దొంగలను రాజంపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  జిల్లా వ్యాప్తంగా

Read More

కడపలో కాంట్రాక్టు ల్యాబ్ టెక్నీషియన్ల ఆందోళన

డీఎంహెచ్ఓ ఆఫీసు ఎదుట నిరసన.. కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం కడప: జిల్లా కేంద్రంలోని డీ ఎం హెచ్ ఓ కార్యాలయం వద్ద కాంట్రాక్టు ల్యాబ్ టెక్నీషియన్లు కిర

Read More

అనంతపురంలో ఫోటో గ్రాఫర్ హత్య

అనంతపురం: పట్టణంలోని రాంనగర్ 80 ఫీట్ రోడ్‌లో ప్రైవేటు ఫోటో గ్రాఫర్ మహమ్మద్ రఫీ ఈ తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యాడు. వ్యక్తిగత విభేదాలు.. లేక అక్రమ

Read More

ఏపీలో విజయవంతంగా ముగిసిన సచివాలయ పరీక్షలు

13 శాఖల్లో ఖాళీలకు 7 రోజులపాటు 14 పరీక్షల నిర్వహణ విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో సచివాలయ ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలు శనివారం విజయవంతంగా ముగిశాయి.

Read More

గండికోట రిజర్వాయర్ ముంపు బాధితులను ఆదుకోండి

ఏపీ ప్రభుత్వానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ కడప: గండికోట రిజర్వాయర్ ముంపు బాధితులను ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏ

Read More

కృష్ణా నదిలో మళ్లీ పెరుగుతున్న వరద ఉధృతి

శ్రీశైలం డ్యామ్ వద్ద 10 గేట్లు ఎత్తివేత.. జూరాల వద్ద 27 గేట్లు ఎత్తివేత కృష్ణా నది లో వరద ఉధృతి మళ్లీ పెరుగుతోంది. నాలుగైదు రోజులుగా తగ్గుతూ వచ్చిన వర

Read More

తూర్పు గోదావరి జిల్లాలో ఆయిల్ ట్యాంకర్ -ఆటో ఢీ..

ముగ్గురి దుర్మరణం.. మృతుల్లో ఇద్దరు అంధులు తూర్పుగోదావరి జిల్లా: ఆంధ్రప్రదేశ్ లోని తాళ్ళరేవు దగ్గర 216 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయి

Read More

ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ప్రభుత్వం

2,934 మద్యం దుకాణాలకు లైసన్స్ మరో ఏడాది వరకు పొడిగింపు విజయవాడ: రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది ప్రభుత్వం. కొత్త ఎక్సైజ్ పాలసీ అక్టోబర్

Read More

కేంద్రమంత్రి షెకావత్ తో ఏపీ సీఎం జగన్ భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర జలశక్తి శాఖా మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. రెండు రోజుల ఢిల్లీ పర

Read More