
AP
శ్రీశైలంపై ఏపీ మళ్లీ పాత పాటే!..నీటి విడుదల ఆపాలని బోర్డుకు లెటర్
పవర్ ప్లాంట్ నుంచి నీటి విడుదల ఆపాలని కృష్ణా బోర్డుకు లెటర్ ఇప్పటికే వందల టీఎంసీలు వాడుకున్న ఏపీ.. రైట్ పవర్ ప్లాంట్లో కరెంటు ఉత్
Read Moreతిరుమలలో హైదరాబాద్ వాసి ఆత్మహత్య
తిరుపతి: తిరుమలలో హైదరాబాద్ కు చెందిన ఓ భక్తుడు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాదు మల్కాజిగిరికి చెందిన శ్రీధర్ (40) శ్రీవారి దర్శనార్థం నిన్న తిరుమల
Read Moreఎస్బీఐలో 8500 ఖాళీలు
ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి
Read Moreకొత్త ప్రాజెక్టుల డీపీఆర్లు ఇవ్వండి: ఏపీ సర్కారుకు కృష్ణా బోర్డు లెటర్
హైదరాబాద్, వెలుగు: ఏపీ సర్కారు ఎలాంటి అనుమతులు లేకుండా కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్లు ఇవ్వాలని కృష్ణా బోర్డు (కేఆర్ఎంబీ) ఆ రాష్ట్రానికి
Read Moreజనసేనతో పొత్తు ఏపీ వరకే పరిమితం: బండి సంజయ్
GHMC ఎన్నికల్లో ఓంటరిగానే పోటీ చేస్తామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ . ఈ ఎన్నికల్లో జనసేనతో ఎలాంటి పొత్తు లేదని ఆయన తేల్చి చెప్పారు. బీజే
Read Moreనాటు బాంబు పేలుడులో గాయపడ్డ బాలుడి మృతి
కర్నూలు: అవుకు మండలం చెన్నంపల్లె గ్రామంలో మొన్న జరిగిన నాటు బాంబు పేలుడులో గాయపడ్డ వరకుమార్ (13) అనే బాలుడు చనిపోయాడు. స్కూల్ పక్కనే దాచి ఉంచిన నాటు బ
Read Moreసర్వభూపాల వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు
తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన సోమవారం ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చారు. సకటాసుర వధ అలంకా
Read Moreఉల్లి బస్తాల లోడులో.. తాబేళ్ల మూటలు
అనుమానంతో తనిఖీ చేసి ఆశ్చర్యపోయిన పోలీసులు.. ఒడిశాకు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తింపు తూర్పుగోదావరి: సాధారణ గూడ్స్ ట్రాలీ ఆటో అది.. ఉల్లి బస్తాలు వ
Read Moreఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,056 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,54,011క
Read Moreతిరుచానూరుకు చేరిన తిరుమల శ్రీవారి లక్ష్మీకాసులహారం
తిరుపతి: తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల హారం ఆదివారం ఉదయం తిరుచానూరుకు తీసుకొచ్చారు. శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భా
Read Moreక్రికెట్ బెట్టింగ్ లో ఓడిపోయి.. ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరు యువకుల మృతి
గుంటూరు: క్రికెట్ బెట్టింగ్ లో ఓడిపోయి.. లక్ష రూపాయలు పోగొట్టుకున్న ఇద్దరు యువకులు… డబ్బులు చెల్లించలేక ఆత్మహత్యాయత్నం చేసి.. ఆస్పత్రిలో మృత్యువుతో
Read Moreఏపీలో కొత్తగా 1,732 కరోనా కేసులు, 14 మంది మృతి
అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,732 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం కేసుల సంఖ్య 8,47,977కి చేరింది.
Read Moreక్రికెట్ బెట్టింగ్ లో ఓడిపోయి.. ఆత్మహత్యకు పాల్పడుతూ సెల్ఫీ వీడియో
గుంటూరు: క్రికెట్ బెట్టింగ్ లో ఓడిపోయి.. లక్ష రూపాయలు పోగొట్టుకున్న ఇద్దరు యువకులు… డబ్బులు చెల్లించలేక ఆత్మహత్యాయత్నం చేశారు. చనిపోవాలని నిర్ణయించు
Read More