AP

ఏపీలో రేపటి నుంచి బార్లు ఓపెన్

విజయవాడ: ఏపీలో బార్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  ప్రస్తుతం ఉన్న బార్ల లైసెన్సులను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్య

Read More

మంత్రి కొడుక్కి కారు లంచం

విశాఖపట్టణం: ఏపీ కార్మిక శాఖా మంత్రి  గుమ్మనూరు జయరామ్ పై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఎస్ ఐ స్కామ్ లో మంత్

Read More

అమిత్ షా కు ఏపీ బీజేపీ ఎంపీల లేఖ

ఏపీ ఘటనలపై జోక్యం చేసుకోవాలని వినతి విజయవాడ: అవకాశం దొరికినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న ఏపీ బీజేపీ నేతలు తాజాగా మరో అడుగు ముందుకు వే

Read More

నీళ్ల లెక్క చెప్పాల్సి వస్తదనే మీటింగ్​కు ఏపీ డుమ్మా!

హైదరాబాద్​, వెలుగు: ఏపీ సర్కారు మాట మార్చింది. త్రీమెన్​ కమిటీ మీటింగ్​కు ముందు వస్తామన్న ఏపీ.. ఆ తెల్లారే రాలేమంది. భారీ స్థాయిలో తరలించుకుపోయిన నీటి

Read More

ఏపీలో 6 లక్ష‌లు దాటిన క‌రోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతున్నది. రాష్ట్రంలో కొత్తగా 8702 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6

Read More

రేపటి నుంచి ఏపీ ఎంసెట్ పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్‌ పరీక్షలు రేపటి(గురువారం) నుంచి ప్రారంభం కానున్నాయి.  కంప్యూటర్‌ బేస్డ్‌ ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ పరీక

Read More

విజయవాడ సమీపంలో సాయిబాబా విగ్రహం ధ్వంసం

విజయవాడ: కృష్ణా జిల్లా రూరల్ మండలం నిడమానూరులో సాయిబాబా విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఆలయం తలుపులు మూసివేశాక…  అర్థరాత్రి సమయంలో ఘటన జరిగినట్లు

Read More

బిస్కెట్లు తిన్న ఘటనలో..  మొత్తం ముగ్గురు చిన్నారుల మృతి

కర్నూలు: కిరాణా దుకాణంలో బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని తిన్న ఘటనలో మరో చిన్నారి మృతి చెందింది. అభం శుభం తెలియని  ముగ్గురు పసి పిల్లలు ఒకరి తర్వాత మరొకర

Read More

వీడియో: 108 వాహనానికి నిప్పంటించి అందులోనే కూర్చున్న రౌడీ షీటర్

విచారణకు పిల్చుకొస్తే.. అద్దాలు ధ్వంసం ఒంగోలులో మాజీ రౌడీషీటర్ వీరంగం  ప్రకాశం జిల్లా: ఒంగోలులో మాజీ రౌడీషీటర్‌ సురేష్‌ వీరంగం సృష్టించాడు. 108కి తరచూ

Read More

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఆర్టీసీ ఎండీల మధ్య చర్చలు విఫలం

తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడిపే అంశంపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఇవాళ (మంగళవారం,సెప్టెంబర్-15)  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఆర్టీసీ ఎండీల భేటీలోనూ

Read More

టీజీ వెంకటేష్ ప్రశ్నలకు జవాబిచ్చిన కేంద్రం

న్యూఢిల్లీ: బీజేపీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్ ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం జవాబిచ్చింది. కోవిడ్-19 సమయంలో మారటోరియంపై  ఒక్కో  బ్యాంకు ఒక్కో తరహా విధా

Read More

ఏపీ మాజీ అడ్వకేట్ జనరల్ పై ఏసీబీ కేసు  

రాజధాని భూ కుంభకోణంలో పాత్ర ఉందంటూ అభియోగాలు విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. రాజధాని భూ

Read More

60% యాక్టివ్ కేసులు 5 రాష్ట్రాల్లోనే: సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడి

న్యూఢిల్లీ: కరోనా యాక్టివ్ కేసుల్లో దాదాపు 60 శాతం కేసులు ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నట్లు కేంద్ర హెల్త్ మినిస్ట్రీ సోమవారం ప్రకటించింది. మహారాష్ట్ర (21.9

Read More