AP

శ్రీశైలం కరెంటుకు ఆంధ్రా అడ్డుపుల్ల

లెఫ్ట్‌ పవర్‌ హౌస్‌లో కరెంట్‌ ఉత్పత్తి  ఆపాలంటూ బోర్డుకు లేఖలు శ్రీశైలం కట్టిందే జల విద్యుత్‌ కోసం..  కానీ

Read More

ఇంటి దొంగల్ని.. నీళ్ల దొంగల్ని పాతరేస్తాం

ఏపీ జలదోపిడీని అడ్డుకుంటామన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. పాలమూరు ప్రజల హక్కులను కాలరాసే ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వమన్నారు. ఇం

Read More

హుజురాబాద్ లో టీఆర్ఎస్ కు అభ్యర్థి దొరకడం లేదు

హుజూరాబాద్ ఎన్నికల కోసమే.. TRS.. కృష్ణా వివాదాన్ని తెరపైకి తెచ్చిందన్నారు బీజేపీ కోర్ కమిటీ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. సంగమేశ్వరం పనులు జర

Read More

జలయజ్ఞం పేరుతో తెలంగాణ జలాలు దోపిడి

రాయలసీమ ప్రాజెక్టును ఏపీ ఉపసంహరించుకోవాలన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. తమ సూచనలను ఏపీ పట్టించుకోలేదన్నారు. రాయలసీమ లిఫ్ట్ పై ఏపీకి.. తమ అభ్యంతరాలు తెలిప

Read More

అవకాశం వస్తే తెలుగు వాళ్లకు సేవ చేస్తా

తనకు పేరుతెచ్చిన తెలుగు ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు మహారాష్ర ఎంపీ నవనీత్ కౌర్. తిరుమల శ్రీవారిని  ఫ్యామిలీతో దర్శించుకున్న నవనీ

Read More

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపాలి

కృష్ణా నదిపై ఏపీ అక్రమంగా కడుతున్న రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ పనులు ఆపాలని కృష్ణా రివర్ మేనెజ్మెంట్ బోర్డు ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖపై స్ప

Read More

తెలంగాణకు ద్రోహం చేస్తున్నా.. మేఘాకే గులామ్

ఆంధ్రోళ్లపై నిప్పులు చెరుగుడు.. ఆంధ్రా కంపెనీతోనే  సర్కారు అంటకాగుడు దక్షిణ తెలంగాణను ఎడారి చేసే ఏపీ అక్రమ ప్రాజెక్టులు కడుతున్న మ

Read More

కృష్ణా నీళ్ల దోపిడి ఇప్పుడు యాదికొచ్చిందా.?

ఏపీ యథేచ్ఛగా నీళ్లు మళ్లించుకుంటున్నా వంతపాడుతూ వచ్చిన మన రాష్ట్ర సర్కార్​ పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరంతో దగా చేస్తున్నా మౌనం ఉన్న వాటాను కూడా

Read More

ఆనందయ్య మందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

కృష్ణపట్నం కు చెందిన ప్రముఖ ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య మందుకు..హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఆనందయ్య మందును ప్రభుత్వం నిలుపుదల చేసింది. కరోనా

Read More

బల్లకట్టుతో ఏపీకి భారీగా మద్యం అక్రమ రవాణా

ఏపీకి పెద్దఎత్తున మద్యం, గుట్కా, పీడీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బియ్యం అక్రమ

Read More

నీతి ఆయోగ్ ర్యాంకులు: ఏపీకి మూడు.. తెలంగాణకు ఆరో స్థానం

మరోసారి టాప్ ర్యాంక్‌‌లో కేరళ అట్టడుగున బీహార్‌ న్యూఢిల్లీ, వెలుగు: నీతి ఆయోగ్ సస్టెయినబుల్ డెవలప్ మెంట్ గోల్స్ (ఎస్డీజీ) ఇండ

Read More

మరో గొప్ప కార్యక్రమానికి సోనూసూద్ శ్రీకారం

కరోనా కష్ట సమయంలో దేశ వ్యాప్తంగా తన సాయాన్ని అందించిన హెల్పింగ్ స్టార్ సోనూసూద్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల‌లో గొప్ప సాయం చేసేందుకు ముందుకు వ‌చ

Read More

ఏపీలో కొత్త‌గా 13,756 కేసులు..104 మంది మృతి

అమరావతి:  ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,756 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 16,71,742కి కరోనా కేసులు చేరాయి

Read More