AP

ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షా ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించిన గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షా ఫలితాలను ఇవాళ (మంగళవారం) ఆ రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. 13 శాఖల్లో

Read More

దేవరగట్టులో యధావిధిగా సాగిన కర్రల సమరం

నిషేధం పట్టించుకోకుండా ఉత్సవానికి తరలివచ్చిన భక్తులు కర్రల సమరంలో పలువురికి గాయాలు కర్నూలు: దసరా సందర్భంగా దేవరగట్టులో కర్రల సమరం యధావిధిగా సాగింది. క

Read More

ఏపీలో వైయస్సార్‌ బడుగు వికాసం ప్రారంభం

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తల కోసం 2020–23 ప్రత్యేక పారిశ్రామిక విధానం శ్రామికులుగా మిగిలిపోతున్న ఎస్సీ, ఎస్టీలు పెద్ద పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్

Read More

ఏపీ బీజేపీ ఆఫీసును ప్రారంభించిన కిషన్ రెడ్డి

విజయవాడ: భారతీయ జనతా పార్టీ ఆంధ్ర్రప్రదేశ్ శాఖకు కొత్త కార్యాలయాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి  ప్రారంభించారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్

Read More

తెలుగు రాష్ట్రాల్లో సరిహద్దుల వరకే బస్సులు

ఏపీ రవాణా శాఖా మంత్రి పేర్నినాని సరిహద్దుల్లో చెక్ పోస్టుల వద్ద బస్సులు విరివిగా అందుబాటులో ఉంటాయి చర్చలు కొలిక్కి రానందుకే ఈ పరిస్థితి సరిహద్దు వరకు

Read More

తెలుగు ప్రజలకు ఏపీ సీఎం జగన్ దసరా శుభాకాంక్షలు

అమరావతి: రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయాన

Read More

ఒంగోలులో స్వల్ప భూకంపం

అర్ధరాత్రి సమయంలో ప్రకంపనలు.. పలు చోట్ల రోడ్లకు పగుళ్లు, నెర్రెలు ఒంగోలు: ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలో స్వల్పంగా భూమి కంపించింది. నిన్న అర్ధ

Read More

దిశ మార్చుకున్న వాయుగుండం.. తెలుగు రాష్ట్రాలకు తప్పిన వాన ముప్పు

విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. గురువారం రాత్రి  వాయుగుండం దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్రల సమీపాన వాయవ్య బంగాళాఖాతంలో

Read More

అక్టోబర్ 23 నుంచి ఏపీ ఎంసెట్ వెబ్ కౌన్సిలింగ్

అమ‌రావ‌తి: రేపటి (అక్టోబర్ 23) నుంచి ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగానికి వెబ్ కౌన్సిలింగ్ జ‌ర‌గ‌నుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వెబ్‌ కౌన్సిలిం

Read More

ఏపీలో కొత్తగా 3620 కరోనా కేసులు.. 16 మంది మృతి

ఏపీలో కొత్తగా మరో 3620 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 76,726 టెస్టులు చేయగా ఈ కేసులు వచ్చాయి. బుధవారం ఉదయం 9 నుంచి గురువారం ఉదయం

Read More

ఆంధ్రప్రదేశ్ లో వాహన జరిమానాలు భారీ పెంపు

నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై భారీ జరిమానాలు విధించేందుకు ఆంధ్రప్రదే ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి రవాణశాఖ ముఖ్యకార్యదర్శి MT కృష్ణబాబు ఇవా

Read More

ఏపీలో వైఎస్ఆర్ బీమా పథకం ప్రారంభం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ బీమా పథకం ప్రారంభమైంది. సీఎం వైఎస్ జగన్ తన క్యాంప్ కార్యాలయంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. 18-50 ఏళ్ల మధ్య వారు మరణిస

Read More

ఇంద్రకీలాద్రిపై సరస్వతి అలంకారంలో దుర్గమ్మ

విజయవాడ: దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రి దుర్గమ్మ నామస్మరణతో  మారుమోగుతోంది. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ తెల్లవారుజామున మూడు గంటలకు సరస్వతి ద

Read More