
AP
ఏపీలో కొత్తగా 4,622 మందికి కరోనా పాజిటివ్,35 మృతి
ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 72,082 శాంపిళ్లు పరీక్షించగా, 4,622 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కరోనాతో మరో 35 మంది చనిపోయారు. అత్యధిక
Read Moreదసరాకు ఏపీ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
అమరావతి: దసరా పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో దూరప్రాంతాలకు నడుస్తున్న బస్సుల సంఖ్య పెంచాలని.. ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. ఈనెల 15 నుంచి 28 వరకు ప్రత
Read Moreఆర్టీసీ రూట్లు ప్రైవేటుకు..మనోళ్లు నడపరు ఏపీని నడపనివ్వరు
చెరో సగం దూరం తిప్పుకొందామన్నా వినట్లే.. ఈ తీరుతో ప్రైవేట్ ట్రావెల్స్కు లబ్ధి ఇలాగైతే ప్రయాణికుల జేబులు గుల్ల ఇప్పటికే బస్సులు నడవక ప్రైవేట్లో డ
Read Moreఅనంతపురం కలెక్టరేట్ ఎదుట యువకుడు ఆత్మహత్య
అనంతపురం: నార్పల మండలం గూగూడు గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి కలెక్టరేట్ వద్ద పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకొని ఆత్మహత్య చేసుకున్న
Read Moreఏపీలో క్రమంగా తగ్గుతున్న కరోనా మరణాలు
ఏపీలో కరోనా కేసులతో పాటు మరణాలు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 5210 కొత్త కేసులు నమోదైనట్టు ఏపీ ఆరోగ్యశాఖ బులెటిన్ ను రిలీజ్ చేసింది.
Read Moreవరుసగా 5 ఏటీఎంలలో చోరీకి విఫలయత్నం.. ఆరో ప్రయత్నంలో పోలీసులకు చిక్కి కటకటాలకు
కర్నూలు: కష్టాల నుండి వెంటనే బయటపడాలంటే.. బాగా డబ్బు సంపాదించాలి… దాని కోసం ఏటీఎంలలో చోరీ చేయడమే బెటర్ అనుకుంటూ.. వరుసగా ఐదు ఏటీఎంలలో చోరీ చేసేందుకు ప
Read Moreఏపీలో కొత్తగా 5,653 మందికి పాజిటివ్.. 35 మృతి
ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 5,653 మందికి కరోనా సోకగా…మరో 35 మంది చనిపోయినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇవాళ 73,625 కరోనా టెస్టులు చేశ
Read Moreఫ్రెండ్స్ తో పబ్జిగేమ్ ఆడలేక… 17ఏళ్ల యువకుడి ఆత్మహత్య
తిరుపతి: ఫ్రెండ్స్ తో సరదాగా కబుర్లు చెబుతూ పబ్జి గేమ్ మొదలుపెట్టిన యువకుడు.. ఆటలో ఫ్రెండ్స్ తో వెనుకబడిపోతున్నానని ఒత్తిడికి గురై… మనస్తాపంతో ఆత్మహత్
Read Moreజీహెచ్ఎంసీ ఎన్నికలు: నగరానికి చేరుకున్న బ్యాలెట్ బాక్సులు
జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం హైదరాబాద్ నగరానికి బ్యాలెట్ బాక్సులు చేరుకున్నాయి. ఏపీ నుంచి నగరానికి చేరుకున్న 15000 బాక్సులను విక్టోరియా ప్లే గ్రౌండ్ ల
Read Moreకృష్ణా నదిలో జాలర్ల వలకు చిక్కిన 15 అడుగుల కొండ చిలువ
విజయవాడ: కృష్ణానదిలో చేపల వేటకు జాలర్లు వేసిన వలకు ఏకంగా 15 అడుగుల కొండ చిలువ పడింది. కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం పరిధిలో జరిగిందీ ఘటన. తోట్లవల్ల
Read Moreఏపీ వైద్య ఆరోగ్యశాఖలో 225 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న 225 పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. మంగళవారం నుంచి ఈనెల 12వ తేదీ వరకు
Read Moreపోతిరెడ్డిపాడు, సంగమేశ్వరంపై కేసీఆర్ ఎందుకు మాట్లాడడు?
రాష్ట్రానికి నష్టం చేస్తున్నప్రాజెక్టులపై మౌనం ఎందుకు? జగన్ తో ఫ్రెండ్ షిప్ కోసంజనాలను బలిచేస్తున్నడు ఇద్దరు సీఎంలకు మధ్యవర్తిగా మేఘా కృష్ణారెడ్డి హ
Read Moreబేసిన్ అవతలికి నీటి తరలింపు తప్పుకాదు
నీటి వాడకంపై జాతీయ విధానం ఉండాలె..: జగన్ రాయలసీమకు నీళ్ల విషయాన్ని మానవతా దృక్పథంతో చూడాలని విజ్ఞప్తి చాలా రాష్ట్రాల్లో బేసిన్ అవతలికి నీటిని తరలిస
Read More