AP
ఏపీలో సర్కార్ స్కూళ్ల బాలికలకు ఉచితంగా శానిటరీ నేప్కిన్స్
మహిళా దినోత్సవం సందర్భంగా పంపిణీకి శ్రీకారం ప్రతి బాలికకు నెలకు 10 నేప్ కిన్స్ చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయం అమరావతి: ప్రభుత్వ పాఠశాలల బాలికలకు ఉచి
Read Moreరేపు ఏపీ బంద్.. మద్దతు ప్రకటించిన వైసీపీ, టీడీపీ
స్కూళ్లు.. కాలేజీలకు సెలవు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆర్టీసీ బస్సులు బంద్ అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు రేపు
Read Moreబదిలీల్లో స్పౌస్ కేటగిరీని దుర్వినియోగం చేసిన టీచర్లు
ఆంధ్రప్రదేశ్ లోని ఉపాధ్యాయుల బదిలీల్లో మంచి స్థానాలను దక్కించుకునేందుకు కొందరు టీచర్లు తప్పుడు విధానాలు అవలంబించారు. తమ గురించి ఎవరు తనిఖీ చేసి గుర్తి
Read Moreమహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
శ్రీశైలం: భూ కైలాస క్షేత్రం.. అష్టాదశ శక్తిపీఠం.. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం.. శ్రీశైల దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం సంప్రదాయబద
Read Moreచంద్రబాబు టూర్లో హైటెన్షన్.. రేణిగుంట ఎయిర్ పోర్టులో నిర్బంధం
తిరుపతి: తెలుగుదేశ పార్టీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. రేణిగుంట ఎయిర్ పోర్టులో చంద్రబాబును పోలీసులు అడ్డుక
Read More2937 కోట్లతో టీటీడీ బడ్జెట్.. ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి
తిరుపతి: రూ. 2937.82 కోట్లతో టీటీడీ బడ్జెట్ కు పాలక మండలి ఆమోదముద్ర వేసింది. అలాగే ఏప్రిల్ 14 నుంచి శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతివ్వాలని పాలక
Read Moreకాణిపాకం టెంపుల్కు 7కోట్లు విరాళమిచ్చిన అజ్ఞాత భక్తుడు
చిత్తూరు: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ పునఃనిర్మాణానికి ఓ ప్రవాస భారతీయుడు (ఎన్.ఆర్.ఐ అజ్ఞాత భక్తుడు) 7 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. చెక్కుని
Read Moreఏపీ సచివాలయం వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం
అమరావతి: ఏపీ సచివాలయం వద్ద ఇద్దరు పిల్లలతో కలిసి దంపతుల ఆత్మహత్యాయత్నం చేశారు. తమ పొలాన్ని ఆన్ లైన్ చేసేందుకు తాహశీల్దార్ కోటి రూపాయలు తీసుకుని కూడా చ
Read Moreక్లాస్ రూమ్లో లేడీ టీచర్ పై కత్తితో దాడి
కత్తిపోట్లతో తీవ్ర గాయాలు.. రాజమండ్రి ఆస్పత్రికి తరలింపు పశ్చిమ గోదావరి జిల్లా: ఇరగవరం మండలం కాకిలేరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో దారుణ ఘటన చోటు చ
Read Moreకళ్యాణమస్తుకు మరిన్ని ముహూర్తాలు
గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహక మండలి సమావేశం తీర్మానం తిరుపతి: గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్ర
Read Moreశివరాత్రి ఉత్సవాలకు సీఎం జగన్ కు ఆహ్వానం
అమరావతి: భూ కైలాస క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలకు సీఎం వైఎస్ జగన్ను కలిసి ఆహ్వానించారు శ్రీశైల దేవస్ధానం శ్రీశైలం ఈవో కేఎస్ రామ
Read Moreఏపీలో షెడ్యూల్ ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు
రీనోటిఫికేషన్ కు నో చెప్పిన హైకోర్టు రేపట్నుంచి ప్రాంతీయ సమావేశాలు నిర్వహించనున్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ అమరావతి: ఏపీలో మున్సిపల్ ఎన్నికలు గతంలో
Read More












