AP
28న ‘ప్రైవేట్’తో ఇస్రో తొలి ప్రయోగం
షార్ నుంచి ఉదయం 10.24 గంటలకు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ51 సూళ్లూరుపేట: అంతరిక్షయానంలో సరికొత్త అధ్యాయానికి కౌంట్ డౌన్ మొదలైంది. ప్రైవేట్ సంస్థల భా
Read Moreసంగమేశ్వరంపై నిర్ణయం తీసుకోండి.. కృష్ణా బోర్డుకు ఎన్టీజీ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్ స్కీంను ఆంధ్రప్రదేశ్ అక్రమంగా చేపడుతోందన్న తెలంగాణ ఫిర్యాదుపై వీలైనంత త్వరగా నిర్ణయం తీ
Read Moreరోడ్డు మీద పడి ఉన్న కరెంటు వైరుపై వెళ్లిన బైకు.. షాక్తో తల్లీ కుమారుడు మృతి
అనంతపురం: రోడ్డుమీద పడి ఉన్న హైటెన్షన్ కరెంటు వైరుపై వెళ్లిన బైకు ప్రమాద వశాత్తు షాక్ కు గురైంది. బైకుపై వెళ్తున్న తల్లీ కుమారులు షాక్ తో కిందపడిపోయి
Read Moreఏపీలో రూ.23,500.. తెలంగాణలో రూ.15 వేలే
SSA కాంట్రాక్టు ఉద్యోగుల జీతాల్లో భారీ తేడా పని పెరిగినా ఏండ్లుగా జీతాలు పెంచని సర్కార్ పీఏబీలో పెంచినట్టు చూపిస్తున్నా.. ఆ మేరకు ఇవ్వడం లేదు ఏపీలో ల
Read Moreనేటి నుంచి జేఈఈ మెయిన్..తొలిసారిగా ప్రాంతీయ భాషల్లో రాసే అవకాశం
రాష్ట్రం నుంచి అటెండ్ కానున్న 73,782 మంది తెలుగులో రాసేందుకు 374 మంది ఆసక్తి హైదరాబాద్, వెలుగు: ఐఐటీ, ఎన్ఐటీతో పాటు పలు జాతీయ విద్యాసంస్థల్లో బీఈ,
Read Moreతెలంగాణ, ఏపీ ఇంటర్ బోర్డుల అధికారులపై హైకోర్టు ఆగ్రహం
మేం చెప్పేదాకా చట్టాలు అమలు చేయరా..? ఆఫీసర్ల పనితీరు ఎమోషన్స్ లేని ఏలియన్స్లా ఉందని ఆగ్రహం ఇంటర్ బోర్డు ఉద్యోగుల విభజనపై తీర్పు వాయిదా హైదరాబ
Read Moreఏపీ నీళ్ల లెక్క సరిదిద్దాలె..కేఆర్ఎంబీకి తెలంగాణ లెటర్
కృష్ణా బోర్డు జారీ చేసిన వాటర్ రిలీజ్ ఆర్డర్లో ఏపీ నీటి వాడకం లెక్కల్లో తప్పులున్నాయని, వాటిని సరిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కృష్ణా రివర
Read Moreప్రాజెక్టులను తెలంగాణ అక్రమంగా కడ్తోంది..కృష్ణా బోర్డుకు ఏపీ సర్కారు ఫిర్యాదు
ఉమ్మడి ఏపీలో ఇచ్చిన జీవోలతోనే ఫిర్యాదు హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పర్మిషన్లు లేకుండా అక్రమ ప్రాజెక్టులు కడుతోందని కృష్ణా బోర్డుకు
Read Moreవీరజవాన్ శివగంగాధర్కు ఘనంగా అంతిమ వీడ్కోలు
కర్నూలు: చైనా సరిహద్దు ప్రాంతంలో ప్రాణాలర్పించిన వీర జవాన్ పోలుకంటి శివ గంగాధర్ కు సైనిక లాంఛనాలతో ఘనంగా అంతిమ వీడ్కోలు పలికారు. స్వగ్రామం చేరుకున్న
Read Moreవిశాఖ ఏజెన్సీలో మందుపాతర పేల్చిన మావోయిస్టులు
విశాఖపట్టణం: విశాఖపట్టణం ఏజెన్సీ ప్రాంతంలో కూంబింగ్ దళాలే టార్గెట్ గా మావోయిస్టులు ల్యాండ్ మైన్ పేల్చారు. ఈఘటనలో 160 బీఎస్ ఎఫ్ బెటాలియన్ కు చెందిన ధర
Read Moreఏపీలో కొనసాగుతున్న పంచాయతీ ఓట్ల లెక్కింపు
మేజర్ పంచాయతీల్లో తెల్లవారుజాము వరకు కౌంటింగ్ కొనసాగే అవకాశం అమరావతి: ఆంధ్రప్రదేశ్లో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తక్కు
Read Moreశ్రీశైల మల్లన్న పాదయాత్ర భక్తులకు ఏర్పాట్లు
కర్నూలు: అష్టాదశ శక్తిపీఠం.. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి పర్వదిన ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చే పాదయాత్ర భక్తుల కోసం దేవస్థ
Read Moreఏపీలో ముగిసిన నాలుగో విడత పంచాయతీ పోలింగ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 16 రెవెన్యూ డివిజన్లు, 161 మండలా
Read More












