AP

ఏపీలో పీఆర్సీ వల్ల ఎవరికీ జీతాలు తగ్గలేదు

చీఫ్ సెక్రెటరీ సమీర్ శర్మ అమరావతి: కొత్త పిఆర్సీ అమలు వల్ల రాష్ట్రంలో ఎవరి జీతా‌లు తగ్గ లేదని.. కావాలంటే పాత పిఆర్సీతో కోత్త పిఆర్సీ పోల్

Read More

కొత్త జిల్లా కోసం రేపు హిందూపురంలో బాలకృష్ణ ర్యాలీ

ఆంధ్రప్రదేశ్ హిందూపురం కేంద్రంగా జిల్లా ప్రకటించాలని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. రేపు(శుక్రవారం) ఉదయం హిందూప

Read More

ఏపీ 445 టీఎంసీలు తరలిస్తే.. తెలంగాణ 155 టీఎంసీలే

    ఫ్లడ్​ సీజన్​ మొదలైన     ఏడు నెలల్లో మూడో వంతు వినియోగమే     శ్రీశైలం, సాగర్‌‌ నీళ్ల వ

Read More

ఏపీలో కొత్తగా  5,983 కరోనా కేసులు..11 మంది మృతి

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 35,040 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 5,983 మందికి  కరో

Read More

పుస్తకాన్ని బ్యాన్ చేయకుండా నాటకాన్ని ఎలా బ్యాన్ చేస్తారు?

ఒక్క పాత్రపై అభ్యంతరం ఉంటే మొత్తం నాటకాన్ని ఎలా నిషేధిస్తారు..? అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  చింతామణి నాటక ప్రదర్శనను ప్రభుత్వం నిష

Read More

ఏపీలో సినిమా టికెట్ రేట్లపై చర్చలు

  వెలగపూడి సచివాలయంలో సమావేశమైన టికెట్ రేట్ల నిర్ధారణ కమిటీ  అమరావతి: వెలగపూడి సచివాలయంలో  సినిమా టికెట్ రేట్ల నిర్దారణ కమిట

Read More

జిన్నాటవర్‌కు జాతీయ జెండా రంగులు

గుంటూరు నగర నడిబొడ్డులో ఉన్న జిన్నాటవర్‌ను జాతీయ జెండా రంగులు అద్దారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఓ వర్గం కార్యకర్తలు జిన్నాటవర్‌పై జాతీయ జెండా

Read More

నదుల అనుసంధానంపై రాష్ట్రాలతో సంప్రదింపులు

కేంద్ర బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్‌ వెల్లడి హైదరాబాద్‌, వెలుగు: గోదావరి–కావేరి నదుల అనుసంధానం మళ్లీ తెరపైకి వచ్చింద

Read More

నదుల అనుసంధానానికి డీపీఆర్ రెడీ: రాష్ట్రాల అంగీకారమే..

నదుల అనుసంధానానికి తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. దేశంలో పలు నదులన

Read More

AP:ఉద్యోగులను మరోసారి చర్చలకు పిలిచిన ప్రభుత్వం

అమరావతి: కొత్త పీఆర్సీ ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. మంగళవ

Read More

ఫిబ్ర‌వ‌రి 8న తిరుమ‌ల‌లో ఏకాంతంగా రథసప్తమి

తిరుపతి: సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 8న తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో రథసప్తమి పర్వదినం ఏకాంతంగా జరుగనుంది. ఆలయంలో వాహనసేవలు ఏకాంతంగా ని

Read More

ఏపీలో తగ్గిన కరోనా.. కొత్త కేసులు 5,879

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గాయి. గడచిన 24 గంటల్లో 25,284 మందికి పరీక్షలు చేయగా 5,879 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. నిన

Read More

AP:రిటైర్మెంట్ 62 ఏళ్లు.. గవర్నర్ ఆమోదం

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ 62 ఏళ్లకు పెంపు ప్రతిపాదనకు గవర్నర్ బిశ్వభూషణ్  ఆమోద ముద్ర వేశారు. రాష్ట్ర మంత్రివర్గం చేసిన సిఫార

Read More