
AP
టీటీడీ సర్వదర్శనం టోకెన్లు నిలిపివేత
కరోనా కేసులు పెరుగుతుండటంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12 నుంచి సర్వదర్శనం టైంస్లాట్(ఎస్ఎస్డి) టోకెన్లు నిలిపివేయనుంది. ఈ నెల 11 సాయంత
Read Moreహత్యతో సంబంధం ఉంటే నన్ను బహిరంగంగా ఉరితీయండి
మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి పునరుద్ఘాటన కడప: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు, ప్రస్తుత ఏపీ
Read Moreశ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం లెక్కింపు
19 రోజుల హుండీ ఆదాయం రూ.కోటి 96 లక్షలు కర్నూలు: భూ కైలాస క్షేత్రం శ్రీశైలంలో కొలువుదీరిన శ్రీ భ్రమరాంబికా మల్లిఖార్జునస్వామి అమ్మవార్ల హుండీ ఆ
Read Moreఏపీలో పరిషత్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
Read Moreధార్మిక సంస్థలు రాజకీయ పునరావాసాలుగా మారాయి
బీజేపీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు తిరుపతి: ధార్మిక సంస్థలు రాజకీయ పునరావాసాలుగా మారాయని బీజేపీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛై
Read Moreఉభయ రాష్ట్రాల్లోని ఆలయాలను టీటీడీ దత్తత తీసుకోవాలి
ఉభయ రాష్ట్రాల్లో ఉన్న ఆలయాలను టీటీడీ దత్తత తీసుకుని వాటి ద్వారా వచ్చే ఆదాయన్ని దూపదీపనైవేద్యాలకు కేటాయించాలన్నారు దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునంద
Read Moreశ్రీశైలంలో నీళ్లన్నీ తోడేసిన ఏపీ
డ్యామ్లో ఇంకా మిగిలింది 42 టీఎంసీలే కనీస మట్టం కన్నా 11 అడుగులు కిందికి నీళ్లు ఎండాకాలం ముగిసే సరికి ఇంకా పడిపోనున్న నీటిమట్టం 173 టీఎంసీలు
Read Moreజగన్ బెయిల్ ఏ క్షణమైనా రద్దయ్యే అవకాశం ఉంది
బీజేపీ ఏపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్ సంచలన కామెంట్స్ తిరుపతి: ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ స్వరం పెంచుతోంది. అధికార వైసీపీకి తామే అసలైన ప్రత్యామ్
Read Moreనల్లమల ఘాట్ రోడ్డులో బొలెరో బోల్తా..
20 మందికి గాయాలు.. నలుగురి పరిస్థితి విషమం బాధితులు కర్నాటకలోని బళ్లారి జిల్లా వాసులు కర్నూలు: నల్లమల అటవీ ప్రాంతంలోని నంద్యాల-గిద
Read Moreగుంటూరులో వ్యాక్సిన్ వేయించుకున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య వైఎస్ భారతి ఇవాళ(గురువారం) కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. గుంటూరు భారత్పేటలోని 140వ వా
Read Moreఎమ్మెల్యే రోజాకు రెండు మేజర్ ఆపరేషన్లు
YCP ఎమ్మెల్యే ఆర్కే రోజాకు చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో రెండు మేజర్ ఆపరేషన్లు జరిగాయి. ఇవాళ ఆమెను డాక్టర్లు ఐసీయూ నుంచి సాధారణ&
Read Moreరైతులకు క్షమాపణ చెప్పిన ఏపీ మంత్రి
వరి సాగు సోమరిపోతు వ్యవహారం.. అనే వ్యాఖ్యలపై దుమారం నిరసనలతో వెనక్కితగ్గిన మంత్రి శ్రీరంగనాథరాజు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు తిరుపతిల
Read Moreఏపీలో కరోనా విజృంభణ.. ఆ నాలుగు జిల్లాల్లోనే సగానికి పైగా కేసులు
ఏపీలో కొత్తగా 947 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 42,696 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 947 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో
Read More