AP

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జీలు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జీల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. కొత్తగా వస్తున్న జడ్జీలు అందరూ సీని

Read More

 కేంద్రం నిధులు ఇవ్వకపోతే అభివృద్ధి ఎలా సాధ్యం

 కేంద్రం నిధులు ఇవ్వకపోతే అభివృద్ధి ఎలా సాధ్యం ఈ బడ్జెట్‌లోనైనా విభజన హామీలు అమలు చేయాలి హైదరాబాద్: తెలంగాణ, ఏపీకి ప్రత్యేక పారిశ్

Read More

ఏపీలో ఇవాళ 11,573 కేసులు.. మరణాలు 3

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. తాజాగా ఇవాళ 11,573 కొత్త కేసులతోపాటు 3 మరణాలు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్ర

Read More

రెండు రాష్ట్రాలకు అప్పుల లిమిట్ పెంచిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలను అమలు చేసినందుకు గానూ మరో రెండు రాష్ట్రాలకు అదనపు అప్పులు పొందేందుకు అనుమతి ఇచ్చింది. రెండు రాష్ట

Read More

ఏపీలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన కొద్ది రోజులుగా వరుసగా డైలీ కేసుల నమోదులో తగ్గుదల కనిపిస్తోంది. గడిచిన నా

Read More

ఏపీలో ఆగని కరోనా విజృంభణ.. యాక్టివ్ కేసులు లక్ష పైనే

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ ఆగడం లేదు. ప్రతి రోజూ భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 41,771 శాంపిల్స్ పరీక్షించగ

Read More

AP: ఉద్యోగ సంఘాలను మళ్లీ చర్చలకు పిలిచిన ప్రభుత్వం

అమరావతి: ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన ఉద్యోగ సంఘాలను రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు రమ్మంటూ మరోసారి ఆహ్వానించింది. సచి

Read More

కరోనా ఎఫెక్ట్.. ఏపీ విద్యా శాఖ కీలక నిర్ణయం

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ విద్యా శాఖ కీలక నిర్ణయాలను తీసుకుంది. ఇకపై స్కూల్స్‌లో ఉదయం పూట ప్రార్థనలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేస

Read More

గోదావరి బోర్డుకు తేల్చి చెప్పిన తెలంగాణ

ఏకపక్షంగా ప్రాజెక్టులను స్వాధీనం చేసుకుంటారా? అని ప్రశ్న తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులు స్వాధీనం చేస్కోవాలన్న ఏపీ హైదరాబాద్​, వెలుగు:&n

Read More

ఏపీలో ఉద్యోగుల సమ్మె సైరన్..

ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రభుత్వానికి నోటీసు ఇచ్చిన పీఆర్సీ సాధన సమితి అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలను తీవ్ర

Read More

ఏపీలో ఇవాళ కూడా 14వేలు దాటిన కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా  విజృంభణ కొనసాగుతోంది. ఇవాళ కూడా కొత్త కేసులు 14వేలు దాటాయి. అలాగే ఏడుగురు చనిపోయారు. గడచిన 24 గంటల్లో &nb

Read More

రాపూరు అడవుల్లో 'పుష్ప' సినిమా తరహా సీన్

పోలీసులపైకి రాళ్లు.. గొడ్డళ్లు విసిరి పారిపోయే యత్నం అమరావతి: నెల్లూరు జిల్లా రాపూరు అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు 'పుష్ప' సినిమా సీన్

Read More

AP: PRCపై తగ్గేదే లే అంటున్న ఉద్యోగ సంఘాలు

రేపు మధ్యాహ్నం 3 గంటలకు సమ్మె నోటీసు ఇవ్వాలని తీర్మానం ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించిన మంత్రుల కమిటీ అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్

Read More