
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 35,040 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 5,983 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో 11 మంది చనిపోగా.. 11,280 మంది బాధితులు కరోనా బారినుంచి కోలుకున్నట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
ఏపీలో ప్రసుతం 1,00,622 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని వార్తల కోసం..
ఐదేళ్లలోపు చిన్నారులకు త్వరలోనే టీకా !