AP

నీతి ఆయోగ్ ర్యాంకులు: ఏపీకి మూడు.. తెలంగాణకు ఆరో స్థానం

మరోసారి టాప్ ర్యాంక్‌‌లో కేరళ అట్టడుగున బీహార్‌ న్యూఢిల్లీ, వెలుగు: నీతి ఆయోగ్ సస్టెయినబుల్ డెవలప్ మెంట్ గోల్స్ (ఎస్డీజీ) ఇండ

Read More

మరో గొప్ప కార్యక్రమానికి సోనూసూద్ శ్రీకారం

కరోనా కష్ట సమయంలో దేశ వ్యాప్తంగా తన సాయాన్ని అందించిన హెల్పింగ్ స్టార్ సోనూసూద్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల‌లో గొప్ప సాయం చేసేందుకు ముందుకు వ‌చ

Read More

ఏపీలో కొత్త‌గా 13,756 కేసులు..104 మంది మృతి

అమరావతి:  ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,756 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 16,71,742కి కరోనా కేసులు చేరాయి

Read More

సీలేరు నదిలో నాటు పడవలు బోల్తా..8 మంది గల్లంతు

విశాఖ జిల్లా సీలేరు నదిలో రెండు నాటు పడవలు బోల్తా పడ్డాయి. దీంతో ఎనిమిది మంది గల్లంతయ్యారు. ఓ చిన్నారి డెడ్ బాడీ దొరికింది. ముగ్గురు సురక్షితంగా ఒడ్డు

Read More

ఏపీలో కొత్తగా 19,981 కరోనా కేసులు..118 మంది మృతి

అమరావతి: ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 19,981 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపింది రాష్ట్ర వైద

Read More

ఆనందయ్య ఆయుర్వేద కరోనా మందు పంపిణి నిలిపివేత

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య అనే వ్యక్తి కరోనా నివారణ ఔషధం అంటూ ఆయుర్వేద మందును పంపిణీ చేస్తున్నాడు. దీనిపై సీఎం జగన్ కూడా దృష్టి సారిం

Read More

ఏపీలో ఆరోగ్య‌శ్రీ ప‌రిధిలోకి బ్లాక్ ఫంగ‌స్

అమ‌రావ‌తి: ఏపీ ప్ర‌జ‌ల కోసం ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రో కీలక నిర్ణ‌యం తీసుకుంది. ఇటీవ‌ల కొంత మందికి క‌

Read More

అంబులెన్స్‌లను ఆపడానికి తెలంగాణ సర్కార్ కు హక్కు  లేదు

హైద‌రాబాద్- అంబులెన్సుల నిలిపివేత‌పై తెలంగాణ ప్ర‌భుత్వంపై సీరియ‌స్ అయ్యింది హైకోర్ట్. శుక్ర‌వారం తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన

Read More

ఏపీలో మళ్లీ బుసకొడుతున్న కరోనా...

అమరావతి: కరోనా మహమ్మారి విజృంభణ మళ్లీ ఉధృతం అవుతోంది. తగ్గినట్లేతగ్గి మళ్లీ కోరలు చాస్తోంది. ఇవాళ గురువారం ఒక్కరోజే 11 వేల కేసులు నమోదయ్యాయి. ప్రభుత

Read More

విశాఖ చేరుకున్న ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్

మహారాష్ట్ర కలాంబోలి నుంచి ప్రారంభమైన ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ ఇవాళ ఉదయం విశాఖ పట్నం చేరుకుంది. దాదాపు 7 ఖాళీ ట్యాంకర్లతో ముంబైకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్

Read More

ఏపీలో భారీగా నమోదైన కరోనా కేసులు

ఏపీలో కరోనా పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో  37,922 మందికి కరోనా టెస్టులు చేయగా.. 8,987మందికి పాజిటివ్ వచ్చింది. మరో  35 మంది

Read More

ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు యథాతథం

ఆంధ్రప్రదేశ్ లో ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ప్రస్తుతానికి యథాతథంగా జరుగుతాయన్నారు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలప

Read More

ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త

అమరావతి: ఆర్టీసీ రిటైర్డు ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త. వేతన, ఉద్యోగ విరమణ చెల్లింపులు జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీనియారిటీ ప్రాతిపదికన

Read More