
AP
విశాఖ ఏజెన్సీలో మందుపాతర పేల్చిన మావోయిస్టులు
విశాఖపట్టణం: విశాఖపట్టణం ఏజెన్సీ ప్రాంతంలో కూంబింగ్ దళాలే టార్గెట్ గా మావోయిస్టులు ల్యాండ్ మైన్ పేల్చారు. ఈఘటనలో 160 బీఎస్ ఎఫ్ బెటాలియన్ కు చెందిన ధర
Read Moreఏపీలో కొనసాగుతున్న పంచాయతీ ఓట్ల లెక్కింపు
మేజర్ పంచాయతీల్లో తెల్లవారుజాము వరకు కౌంటింగ్ కొనసాగే అవకాశం అమరావతి: ఆంధ్రప్రదేశ్లో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తక్కు
Read Moreశ్రీశైల మల్లన్న పాదయాత్ర భక్తులకు ఏర్పాట్లు
కర్నూలు: అష్టాదశ శక్తిపీఠం.. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి పర్వదిన ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చే పాదయాత్ర భక్తుల కోసం దేవస్థ
Read Moreఏపీలో ముగిసిన నాలుగో విడత పంచాయతీ పోలింగ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 16 రెవెన్యూ డివిజన్లు, 161 మండలా
Read Moreవిమానం ల్యాండ్ అవుతుండగా.. కరెంటు స్తంభాన్నిఢీకొన్న రెక్కలు
గన్నవరం ఎయిర్ పోర్టులో ఘటన విజయవాడ: దోహా నుంచి విజయవాడకు వస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం తృటిలో తప్పిపోయింది. విమానం ల్యాండ్ అవుతుడగా.. వి
Read Moreవిభజన వల్ల నష్టపోయాం.. ప్రత్యేక హోదా ఇవ్వండి
నీతి ఆయోగ్ సమావేశంలో మోడీని కోరిన జగన్ అమరావతి: ఉమ్మడి రాష్ట్రాన్ని విభజన చేయడం వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయిందని.. ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోవాలని ము
Read Moreఅయినదానికి.. కానిదానికి గర్భసంచులు తీసేస్తున్నరు
హిస్టరెక్టమీ ఆపరేషన్లు పెరుగుతున్నయ్ పేషెంట్ల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న క్లినిక్ లు ఈ ఆపరేషన్లలో ఏపీ ఫస్ట్.. ఆరో ప్లేస్ లో తెలంగాణ కేంద్ర ఆరో
Read Moreరికార్డ్ స్థాయిలో శ్రీ వారి దర్శనాలు
ఈనెల 19న రథసప్తమి వేడుకలు తిరుపతి: కరోనా నేపథ్యంలో ప్రముఖ దేవాలయాలు మూతపడిన విషయం తెలిసిందే. అయితే… ప్రభుత్వాల ఆదేశాలతో దేవాలయాలు తెరుచుకున్నాయి. కర
Read Moreఏపీలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
గతంలో ఆగిన చోట నుంచే కొనసాగించేలా ఉత్తర్వులు అమరావతి: ఏపీలో మరో ఎన్నికల నగారా మోగింది. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగానే మున్సిపల్ ఎన్నికల ష
Read Moreనీళ్ల పంచాయితీలపై తిరుపతిలో మార్చి 4న భేటీ
దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో సమావేశం కానున్న అమిత్ షా మళ్లింపు వాటాపై తెలంగాణ పట్టు గోదావరి– కావేరి అనుసంధానంపై చర్చ హైదరాబాద్, వెలుగు: దక్షిణాది
Read Moreకర్నూలు జిల్లా ప్రమాదంపై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మదార్పురం గ్రామం వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి పై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందిన ద
Read Moreఏపీలో ముగిసిన రెండో దశ పంచాయతీ పోలింగ్
అమరావతి: ఏపీలో పంచాయతీ ఎన్నికల రెండో విడుత పోలింగ్ ముగిసింది. రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలో ఉన్న 167 మండలాల్లో ఇవాళ పోలింగ్ జరిగింది. 2,768 సర్పంచ్
Read Moreపెళ్లికి పెద్దలు ఒప్పుకోరేమోనని యువజంట ఆత్మహత్య
రైలు పట్టాలపై పడి ఉన్న యువతీ యువకుల మృతదేహాలు హత్యలా..? లేక ఆత్మహత్యా..? ప్రకాశం జిల్లా: రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఆనవాళ్లు కనిపిస
Read More