
AP
ఏలూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన జగన్
పశ్చిమ గోదావరి: ఏలూరులో సుమారు రూ.355 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు. కరోనా లాక్ డౌన్ తర్వాత
Read Moreమూతపడ్డ శ్రీశైలం డ్యాం గేట్లు
కర్నూలు: కృష్ణా నదిలో వరద పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం డ్యాం గేట్లు ఎట్టకేలకు మూతపడ్డాయి. ఈ సీజన్లోనే గరిష్టంగా మూడు వారాలకుపైగా నిర్విఘ్నంగా
Read Moreఏపీలో 2618 కరోనా కేసులు నమోదు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 2,618 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 88 వేల 780 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహి
Read Moreషెడ్యూల్ రిలీజ్: ఏపీలో నవంబర్ 2 నుంచి విద్యా సంస్థలు ఓపెన్
ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ 2 నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. కరోనా కారణంగా సుదీర్ఘకాలం పాటు మూతపడిన స్కూళ్లు, కాలేజీలు నవంబరు 2 నుంచి తిరిగ
Read Moreనవంబర్ 1న ఏపీ అవతరణ దినోత్సవం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబరు ఒకటో తేదీన నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విభజన తర్వా త ఇప్పటి వరకు
Read Moreకిడ్నాపర్ల చెర నుండి డాక్టర్ ను కాపాడిన పోలీసులు
అనంతపురం జిల్లా రాప్తాడు వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీసులను గమనించి ఇద్దరు కిడ్నాపర్ల పరారీ.. హైదరాబాద్ శివార్లలో కిడ్నాప్ కు గురైన దంత వైద్
Read Moreఏపీ గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షా ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షా ఫలితాలను ఇవాళ (మంగళవారం) ఆ రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. 13 శాఖల్లో
Read Moreదేవరగట్టులో యధావిధిగా సాగిన కర్రల సమరం
నిషేధం పట్టించుకోకుండా ఉత్సవానికి తరలివచ్చిన భక్తులు కర్రల సమరంలో పలువురికి గాయాలు కర్నూలు: దసరా సందర్భంగా దేవరగట్టులో కర్రల సమరం యధావిధిగా సాగింది. క
Read Moreఏపీలో వైయస్సార్ బడుగు వికాసం ప్రారంభం
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తల కోసం 2020–23 ప్రత్యేక పారిశ్రామిక విధానం శ్రామికులుగా మిగిలిపోతున్న ఎస్సీ, ఎస్టీలు పెద్ద పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్
Read Moreఏపీ బీజేపీ ఆఫీసును ప్రారంభించిన కిషన్ రెడ్డి
విజయవాడ: భారతీయ జనతా పార్టీ ఆంధ్ర్రప్రదేశ్ శాఖకు కొత్త కార్యాలయాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్
Read Moreతెలుగు రాష్ట్రాల్లో సరిహద్దుల వరకే బస్సులు
ఏపీ రవాణా శాఖా మంత్రి పేర్నినాని సరిహద్దుల్లో చెక్ పోస్టుల వద్ద బస్సులు విరివిగా అందుబాటులో ఉంటాయి చర్చలు కొలిక్కి రానందుకే ఈ పరిస్థితి సరిహద్దు వరకు
Read Moreతెలుగు ప్రజలకు ఏపీ సీఎం జగన్ దసరా శుభాకాంక్షలు
అమరావతి: రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయాన
Read More