AP

కృష్ణా నదిలో మళ్లీ పెరుగుతున్న వరద ఉధృతి

శ్రీశైలం డ్యామ్ వద్ద 10 గేట్లు ఎత్తివేత.. జూరాల వద్ద 27 గేట్లు ఎత్తివేత కృష్ణా నది లో వరద ఉధృతి మళ్లీ పెరుగుతోంది. నాలుగైదు రోజులుగా తగ్గుతూ వచ్చిన వర

Read More

తూర్పు గోదావరి జిల్లాలో ఆయిల్ ట్యాంకర్ -ఆటో ఢీ..

ముగ్గురి దుర్మరణం.. మృతుల్లో ఇద్దరు అంధులు తూర్పుగోదావరి జిల్లా: ఆంధ్రప్రదేశ్ లోని తాళ్ళరేవు దగ్గర 216 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయి

Read More

ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ప్రభుత్వం

2,934 మద్యం దుకాణాలకు లైసన్స్ మరో ఏడాది వరకు పొడిగింపు విజయవాడ: రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది ప్రభుత్వం. కొత్త ఎక్సైజ్ పాలసీ అక్టోబర్

Read More

కేంద్రమంత్రి షెకావత్ తో ఏపీ సీఎం జగన్ భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర జలశక్తి శాఖా మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. రెండు రోజుల ఢిల్లీ పర

Read More

లారీని ఓవర్ టేక్ చేస్తూ… దంపతుల దుర్మరణం

కర్నూలు: ఎమ్మిగనూరు మండలం రాళ్లదొడ్డి  గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు ఇద్దరూ మృతిచెందారు. ఎమ్మిగనూరు నుండి కర్నూలు వైపు వెళుతున్న లారీన

Read More

కేంద్ర జలశక్తి మంత్రిని కలసిన ఏపీ మంత్రి, ఎంపీలు

ఢిల్లీ: కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎంపీలు మిథున్ రెడ్డి, గోరంట్ల మాధవ్, ల

Read More

అమరావతి రాజధానిపై విచారణ అక్టోబర్ 5 కు వాయిదా

అప్పటి వరకు స్టేటస్ కో యధాతథం అమరావతి: ఏపీ రాజధానిపై హైకోర్టులో ఉన్న పిటిషన్ల విచారణ అక్టోబర్ 5కు వాయిదా పడింది. ఇప్పటి వరకు ఉన్న స్టేటస్ కో వచ్చే నెల

Read More

ఆన్‌లైన్‌ కోర్సులకు ఫుల్ డిమాండ్

యాప్స్‌ కు మస్తు గిరాకీ విపరీతంగా పెరుగుతున్న యూజర్లు ప్రభుత్వ యాప్‌‌ ‘స్వయం’కూ ఫుల్‌ డిమాండ్‌ బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌‌‌, వెలుగు: ఏదైనా కొత్త స్కిల్‌‌‌‌

Read More

ఏపీలో మళ్ళీ భారీగా పెరిగిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్థృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,218 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఏప

Read More

ఉదయం కూరగాయలు,మధ్యాహ్నం చీపుర్లు అమ్ముతున్న ఉపాధ్యాయుడు

కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న ఉపాధిని, ఉద్యోగాలను కోల్పోయేలా చేసి వీధిన పడేసింది. ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగుల పరిస్థిత

Read More

తిరుమలలో రాజకీయ ప్రసంగాలు వద్దు

బిజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తిరుపతి: పవిత్రమైన తిరుమలలో కొంత మంది రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారని.. ఇది మంచి పద్ధతి కాదని బిజేప

Read More

విజయవాడలో రోడ్డెక్కిన సిటీ బస్సులు

విజయవాడ: నగరంలో సిటీ బస్సులు రోడ్డెక్కాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ ఇవాళ ఉదయం నుండి సిటీ సర్వీసులు నడుపుతున్నారు. గత మార్చిలో లాక్ డౌన్ ప్రారంభమైన తర్వ

Read More

విజయవాడ దుర్గా ఘాట్ లో కృష్ణా నది హారతులు పునః ప్రారంభం

విజయవాడ: దుర్గాఘాట్‌లో కృష్ణ‌మ్మ‌కు న‌దీ హార‌తులు పునఃప్రారంభం అయ్యాయి. సంప్రదాయ బద్దంగా రుత్వికులు కృష్ణాన‌దికి హార‌తులు స‌మ‌ర్పించారు. వేద పండితుల మ

Read More