AP
అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. మాజీ స్పీకర్, జనసేన నేత నాదెండ్ల మనోహర్ తో కలసి ఆయన అమిత్ షాను
Read Moreఅచ్చెన్నాయుడు స్వగ్రామంలో టీడీపీ అభ్యర్థి గెలుపు
శ్రీకాకుళం: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిమ్మాడ సర్పంచ్ స్థానానికి టీడీపీ బలపర్చిన అభ్యర్థి కింజరాపు సురేష్ గెలుపొందారు. అధికార వైసీపీ పార్టీ తరపున పోటీ
Read Moreఏపీలో ముగిసిన తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్
సాయంత్రం 4 గంటలకు ఓట్లె లెక్కింపు ప్రారంభం.. పూర్తయ్యాక ఫలితాల ప్రకటన విజయోత్సవ సభలు, ఊరేగింపులు, సభలు, డప్పులు, బాణసంచా కాల్చడం నిషేధం అమరావతి: పల
Read Moreకిలాడీ మహిళల చిలిపి దొంగతనం
తిరుపతి: తిరుమలలో కిలాడి లేడీలు చిలిపిదొంగతనం సీసీ కెమెరాలో రికార్డయింది. అమాయకుల మాదిరిగా చేతివాటం ప్రదర్శించిన వైనం చూసిన వారు ఔరా… చున్నీని కూడా వద
Read Moreమంత్రి పెద్దిరెడ్డి కామెంట్స్పై ఈసీ సీరియస్..భయపడొద్దంటూ అధికారులకు అభయం
అమరావతి: తనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన మంత్రి పెద్దిరెడ్డి పై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీరియస్ అయ్యారు. ఎన్నికలను ప్రభావితం చేసే విధ
Read Moreనిన్నటి వరకు వాలంటీర్.. ఇప్పుడు సర్పంచ్
మంచితనం గుర్తించి ఏకగ్రీవంగా పట్టం కట్టిన గ్రామస్తులు కదిరి, అనంతపురం జిల్లా: నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని ఓ సామెత. చాలా మంది అంగీకరించే వాస్తవం
Read Moreఎస్సై శిరీషకు డీజీపీ డిస్క్ అవార్డ్
అమరావతి : శ్రీకాకుళం జిల్లాలో అనాధ శవం పట్ల మానవత్వం చాటిన ఎస్సై శిరీషకు డీజీపీ డిస్క్ అవార్డును అందించారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్. అవార్డుతో పాటు ప్ర
Read Moreశ్రీశైలం డ్యామ్ లో నీళ్లు తక్కువున్నా ఎత్తిపోయొచ్చు
నికర జలాలు తరలించేందుకే ఏపీ ప్రాజెక్టు చేపట్టిందని కామెంట్ నిజానికి బచావత్ అవార్డులో పోతిరెడ్డిపాడుకు కేటాయిం
Read Moreపులివెందుల నుంచి వస్తున్న కారు చెక్ చేస్తే.. పోలీసులకు మతిపోయింది
కడప: పంచాయతీ ఎన్నికల వేళ ఏపీలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు చేసిన కట్టుదిట్టమైన ఎన్ని ఏర్పాట్లు చేసినా తరచూ ఘర్ష
Read Moreదర్శనం చేయిస్తానని భక్తులకు టోకరా వేసిన దళారి
తిరుపతి: దేవుడి సన్నిధిలో దళారులు చెలరేగుతున్నారు. ఏ మాత్రం అమాయకంగా కనిపించినా మాయమాటలతో మోసం చేసి దోచుకుంటున్నారు. దళారులను అడ్డుకట్ట వేసేందుకు సాంక
Read Moreవిజయవాడలో టీడీపీ నేత పట్టాభిపై దాడి
విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి పై దాడి జరిగింది. కొద్దిసేపటి క్రితం తన ఇంటి నుండి ఆఫీసుకు బయలుదేరగా సుమారు 10 మంది దుండగులు అడ్డగ
Read Moreఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
విజయవాడ: ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. మే 5వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ విడుదల చేస్తూ ఇ
Read More












