
AP
ఏపీలో కొత్తగా 5,653 మందికి పాజిటివ్.. 35 మృతి
ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 5,653 మందికి కరోనా సోకగా…మరో 35 మంది చనిపోయినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇవాళ 73,625 కరోనా టెస్టులు చేశ
Read Moreఫ్రెండ్స్ తో పబ్జిగేమ్ ఆడలేక… 17ఏళ్ల యువకుడి ఆత్మహత్య
తిరుపతి: ఫ్రెండ్స్ తో సరదాగా కబుర్లు చెబుతూ పబ్జి గేమ్ మొదలుపెట్టిన యువకుడు.. ఆటలో ఫ్రెండ్స్ తో వెనుకబడిపోతున్నానని ఒత్తిడికి గురై… మనస్తాపంతో ఆత్మహత్
Read Moreజీహెచ్ఎంసీ ఎన్నికలు: నగరానికి చేరుకున్న బ్యాలెట్ బాక్సులు
జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం హైదరాబాద్ నగరానికి బ్యాలెట్ బాక్సులు చేరుకున్నాయి. ఏపీ నుంచి నగరానికి చేరుకున్న 15000 బాక్సులను విక్టోరియా ప్లే గ్రౌండ్ ల
Read Moreకృష్ణా నదిలో జాలర్ల వలకు చిక్కిన 15 అడుగుల కొండ చిలువ
విజయవాడ: కృష్ణానదిలో చేపల వేటకు జాలర్లు వేసిన వలకు ఏకంగా 15 అడుగుల కొండ చిలువ పడింది. కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం పరిధిలో జరిగిందీ ఘటన. తోట్లవల్ల
Read Moreఏపీ వైద్య ఆరోగ్యశాఖలో 225 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న 225 పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. మంగళవారం నుంచి ఈనెల 12వ తేదీ వరకు
Read Moreపోతిరెడ్డిపాడు, సంగమేశ్వరంపై కేసీఆర్ ఎందుకు మాట్లాడడు?
రాష్ట్రానికి నష్టం చేస్తున్నప్రాజెక్టులపై మౌనం ఎందుకు? జగన్ తో ఫ్రెండ్ షిప్ కోసంజనాలను బలిచేస్తున్నడు ఇద్దరు సీఎంలకు మధ్యవర్తిగా మేఘా కృష్ణారెడ్డి హ
Read Moreబేసిన్ అవతలికి నీటి తరలింపు తప్పుకాదు
నీటి వాడకంపై జాతీయ విధానం ఉండాలె..: జగన్ రాయలసీమకు నీళ్ల విషయాన్ని మానవతా దృక్పథంతో చూడాలని విజ్ఞప్తి చాలా రాష్ట్రాల్లో బేసిన్ అవతలికి నీటిని తరలిస
Read Moreఅక్రమ ప్రాజెక్టులు ఆపకుంటే..అలంపూర్ వద్దే నీళ్లు మళ్లించుకుంటం
ఏపీ ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే కుదరదు అపెక్స్ కౌన్సిల్ లో సీఎం కేసీఆర్ వాదన తెలంగాణకు అన్యాయం చేయాలనుకుంటే చూస్తూ ఊరుకోం. పోతిరెడ్డిపాడు సహా ఏపీ చేప
Read Moreనీటి కేటాయింపుల్లేని ప్రాజెక్టులన్నీ కొత్త ప్రాజెక్టులే
డీపీఆర్లు ఇచ్చేందుకు అంగీకరించిన సీఎంలు కృష్ణా, గోదావరి కొత్త ట్రిబ్యునళ్లకు గ్రీన్ సిగ్నల్ సుప్రీంకోర్టులో కృష్ణా ట్రిబ్యునల్పై కేసు విత్ డ్రా
Read Moreఏపీలో కొత్తగా 5795 కరోనా కేసులు నమోదు
ఏపీలో కొత్తగా 5,795 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,23,512కు చేరింది. గడిచిన 24 గంటల్లో 33 మ
Read Moreగోదావరిలో మిగులు నీళ్లన్నీ మావే.!
అపెక్స్ ఎదుట వాదించేందుకు సిద్ధమైన ఏపీ కేంద్రంపై రాజకీయ విమర్శలకే తెలంగాణ ప్రాధాన్యం కృష్ణా ప్రాజెక్టులకు కేటాయింపులపై పట్టుబట్టాలి అదనంగా ఇంకో 100
Read Moreఏపీలో 6 వేలు దాటిన కరోనా మృతుల సంఖ్య
ఏపీలో కరోనా ఉధృతి కాస్త తగ్గింది. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,256 కరోనా కేసులు నమోదయ్యాయి.
Read Moreమీ ఫెయిల్యూర్స్కు కేంద్రాన్నినిందిస్తారా?
పోతిరెడ్డిపాడు సమస్యపై కేసీఆర్ మొసలి కన్నీరు ఏపీ టెండర్లు పూర్తయ్యేలా సహకరించి ఇప్పుడు ఆరోపణలా? ఆస్కార్ అవార్డు స్థాయిలో డ్రామాలు ఆడుతున్నరని ఎద్దే
Read More