AP
సీలేరు నదిలో నాటు పడవలు బోల్తా..8 మంది గల్లంతు
విశాఖ జిల్లా సీలేరు నదిలో రెండు నాటు పడవలు బోల్తా పడ్డాయి. దీంతో ఎనిమిది మంది గల్లంతయ్యారు. ఓ చిన్నారి డెడ్ బాడీ దొరికింది. ముగ్గురు సురక్షితంగా ఒడ్డు
Read Moreఏపీలో కొత్తగా 19,981 కరోనా కేసులు..118 మంది మృతి
అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 19,981 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపింది రాష్ట్ర వైద
Read Moreఆనందయ్య ఆయుర్వేద కరోనా మందు పంపిణి నిలిపివేత
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య అనే వ్యక్తి కరోనా నివారణ ఔషధం అంటూ ఆయుర్వేద మందును పంపిణీ చేస్తున్నాడు. దీనిపై సీఎం జగన్ కూడా దృష్టి సారిం
Read Moreఏపీలో ఆరోగ్యశ్రీ పరిధిలోకి బ్లాక్ ఫంగస్
అమరావతి: ఏపీ ప్రజల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కొంత మందికి క
Read Moreఅంబులెన్స్లను ఆపడానికి తెలంగాణ సర్కార్ కు హక్కు లేదు
హైదరాబాద్- అంబులెన్సుల నిలిపివేతపై తెలంగాణ ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది హైకోర్ట్. శుక్రవారం తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన
Read Moreఏపీలో మళ్లీ బుసకొడుతున్న కరోనా...
అమరావతి: కరోనా మహమ్మారి విజృంభణ మళ్లీ ఉధృతం అవుతోంది. తగ్గినట్లేతగ్గి మళ్లీ కోరలు చాస్తోంది. ఇవాళ గురువారం ఒక్కరోజే 11 వేల కేసులు నమోదయ్యాయి. ప్రభుత
Read Moreవిశాఖ చేరుకున్న ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్
మహారాష్ట్ర కలాంబోలి నుంచి ప్రారంభమైన ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ ఇవాళ ఉదయం విశాఖ పట్నం చేరుకుంది. దాదాపు 7 ఖాళీ ట్యాంకర్లతో ముంబైకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్
Read Moreఏపీలో భారీగా నమోదైన కరోనా కేసులు
ఏపీలో కరోనా పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో 37,922 మందికి కరోనా టెస్టులు చేయగా.. 8,987మందికి పాజిటివ్ వచ్చింది. మరో 35 మంది
Read Moreఏపీలో పది, ఇంటర్ పరీక్షలు యథాతథం
ఆంధ్రప్రదేశ్ లో ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ప్రస్తుతానికి యథాతథంగా జరుగుతాయన్నారు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలప
Read Moreఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త
అమరావతి: ఆర్టీసీ రిటైర్డు ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త. వేతన, ఉద్యోగ విరమణ చెల్లింపులు జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీనియారిటీ ప్రాతిపదికన
Read Moreఏపీ సచివాలయంలో కరోనా కలకలం
ఇప్పటికే 60 మంది ఉద్యోగులకు కరోనా బెజవాడలో శని,ఆదివారాల్లో వ్యాపార సంస్థల స్వచ్ఛంద బంద్ అమరావతి: ఏపీ సచివాలయం ఉద్యోగుల్లో కరోనా క
Read Moreమహిళలే అతని టార్గెట్.. లోన్లు ఇప్పిస్తానని నగలు తీసుకుని ఉడాయిస్తాడు
నిందితుడు చిట్టిబాబును అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు నిందితుడిపై ఇప్పటికే 9 కేసులు.. 4 సార్లు అరెస్టయినా తీరు మార్చుకోని నిందితుడు
Read Moreఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం మూసివేత
ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయాన్ని మూసివేస్తున్నట్టు అధికారులు శుక్రవారం ప్రకటించారు. కరోనా
Read More












