
AP
నేరం చేసిన వారు ఎవరైనా సరే వదలొద్దు
నేరం చేసిన వారేవారు ఎంతటి వారైనా సరే వదిలి పెట్టకుండా చట్టం ముందు నిలబెట్టాలన్నారు. ఏపీ సీఎం జగన్.. ఇవాళ పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంగా మా
Read Moreస్కూళ్ల ప్రారంభంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: రెండు, మూడ్రోజులకోసారి క్లాసులు
స్కూళ్ల ప్రారంభంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నవంబర్ 2 నుంచి బడులు తెరవనున్నట్లు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటి
Read Moreఏపీలో కొత్తగా 3503 కరోనా కేసులు.. 24 మంది మృతి
ఏపీలో కొత్తగా మరో 3503 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 69,095 టెస్టులు చేయగా ఈ కేసులు వచ్చాయి. సోమవారం ఉదయం 9 నుంచి మంగళవారం ఉదయం
Read Moreఅప్మెల్ తెలంగాణదే
1976లో ఏర్పడిన అప్మెల్ ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కిందికి వస్తుంది. కాబట్టి ఆస్తి పంపకాల పరిధిలోకి అసలు రాదు. 1994లో టీడీపీ అధికారంలో ఉన
Read Moreవరద ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
సీఎం వెంట మంత్రులు మేకతోటి సుచరిత, కొడాలి నాని అమరావతి: కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు.. వరదలతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దెబ్బ తిన్న ప్రా
Read Moreఏపీలో 2,918 కరోనా కేసులు.. 24 మంది మృతి
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 61,330 టెస్టులు చేయగా 2,918 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 24 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం 9 న
Read Moreటీడీపీ ఏపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు
తెలుగు దేశం పార్టీలో కీలక మార్పులు చేశారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని నియమించారు.
Read Moreఏపీలో కొత్తగా 3,986 కరోనా కేసులు..
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 74,945 టెస్టులు చేయగా 3,986 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 23 కరోనా మరణాలు నమోదయ్యాయి. శనివారం ఉదయం 9 న
Read Moreఏపీలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 3,676 కొత్త కేసులు నమోదయ్యాయి. ద
Read Moreవిజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం
వర్చువల్ కార్యక్రమం ద్వారా ప్రారంభించిన కేంద్ర మంత్రి గడ్కరీ, సీఎం జగన్ విజయవాడ: రోజు రోజుకూ పెరుగుతున్న నగర వాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు నిర్మ
Read Moreఇంజనీరింగ్ విద్యార్థిని గొంతు కోసిన ఉన్మాది
విజయవాడ: తనను ప్రేమించడం లేదనే ఆగ్రహంతో ఓ యువకుడు ఉన్మాదిలా మారిపోయాడు. యువతి ఇంటికి వెళ్లి.. కత్తితో గొంతు కోసేశాడు.. అనంతరం తనను తాను గొంతు కోసుకుని
Read Moreకొడుకులను చంపి పాతిపెట్టిన మతిస్థిమితం లేని వ్యక్తి
అనంతపురం: జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మతిస్థిమితం లేని వ్యక్తి తన ఇద్దరు చిన్నారులను చంపి పాతిపెట్టాడు.
Read Moreఏపీలో కొత్తగా 3,892 మందికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ లో ఒక్క రోజులో 69,463 కరోనా టెస్టులు చేయగా 3,892 మందికి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల స
Read More