ఏపీ కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా నీలం సాహ్ని నియమితులయ్యారు.ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. నీలం సాహ్ని ప్రస్తుతం సీఎం జగన్ ముఖ్య సలహాదారుగా ఉన్నారు.. ఈ నెల 31తో ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ముగియనుంది. దీంతో ముఖ్య సలహాదారు పదవికి రాజనామా చేసిన ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టనున్నారు నీలం సాహ్ని.
ఏపీ ఎలక్షన్ కమిషనర్ గా నీలం సాహ్ని
- ఆంధ్రప్రదేశ్
- March 27, 2021
లేటెస్ట్
- మేడారం భక్తులపై తేనెటీగల దాడి.. 25 మందికి గాయాలు
- త్వరలో మరిన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు.. భూములిస్తేనే అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి
- కూతురి జ్ఞాపకాలతో అర్ధరాత్రి శ్మశానానికి వెళ్లిన తండ్రి
- Ananya Nagalla :నన్ను చేసుకునే వాడు అలాంటి క్యారెక్టర్ తో ఉండాలి
- పోలీస్ స్టేషన్లో సైకో వీరంగం..సిబ్బందిపై కత్తితో దాడి
- RR vs DC: సౌతాఫ్రికా స్టార్ పేసర్ వచ్చేశాడు.. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఢిల్లీ
- ఎంపీ బండి సంజయ్పై కేసు
- సంక్షేమ రాజ్యం కూల్చడానికి మూడు పార్టీలు ఒక్కటయ్యాయి: సీఎం జగన్
- Tillu Square: టిల్లు స్క్వేర్ మీడియాకి నో షోస్..నిర్మాత నాగవంశీ సంచలన నిర్ణయం!
- బాబు వస్తే కరువు వస్తుంది.. నంద్యాల సభలో సీఎం జగన్
Most Read News
- పది పాసైతే చాలు.. జీతం రూ. 63 వేల ప్రభుత్వ ఉద్యోగం
- ఈ మంత్రాలు రోజు చదివితే.. ఒత్తిడి... ఆందోళన అసలు ఉండదు..
- ఉప్పల్లో చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ .. కేటీఆర్ ట్వీట్
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- అడిగినంత ఇస్తేనే అన్ఫిట్ .. సింగరేణి మెడికల్ బోర్డులో దళారుల దందా
- బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ
- Naveen Polishetty: అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టికి బైక్ యాక్సిడెంట్
- తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల జాబితా రిలీజ్
- SRH vs MI: ఓడినా వణికించారు: ముంబైపై ఉత్కంఠ పోరులో గెలిచిన సన్ రైజర్స్
- SRH vs MI: సన్ రైజర్స్ రికార్డుల మోత.. ఐపీఎల్ చరిత్రలోనే హైయెస్ట్ స్కోర్