అమరావతి: ఆర్టీసీ రిటైర్డు ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త. వేతన, ఉద్యోగ విరమణ చెల్లింపులు జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీనియారిటీ ప్రాతిపదికన చెల్లింపులు జరపాలని, అది కూడా ఈనెల 30 నాటికి చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రభుత్వ నిర్ణయం వల్ల 5,027 మంది ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. 2017 మరియు 2019 మధ్య కాలంలో గత ప్రభుత్వం రూ.146.04 కోట్ల మేర బకాయిలు పెట్టిందని ఆర్టీసీ ఒక ప్రకటనలో తెలియజేసింది.
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త
- ఆంధ్రప్రదేశ్
- April 19, 2021
లేటెస్ట్
- వీవీప్యాట్ల క్రాస్ వెరిఫికేషన్ .. ఎన్నికల్లో ఎలాంటి అనుమానాలు ఉండొద్దు: సుప్రీంకోర్టు
- Raghava Lawrence: లారెన్స్ గొప్ప మనసు.. వికలాంగుల కోసం మొన్న ఇల్లు, నేడు బైక్స్
- తొలి రోజు నామినేషన్ వేసిన రఘునందన్ రావు, డీకే అరుణ
- Summer Tour : వేసవి కాలంలో ఈ టైమింగ్స్ లో జర్నీ చేయండి.. లేకపోతే వడదెబ్బ తగులుతుంది..!
- శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా రూ.100 కోట్ల ఆస్తులు జప్తు
- ఇండోనేషియాలో అగ్నిపర్వతాల బీభత్సం: సునామీ వచ్చే అవకాశం
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి
- కాంగ్రెస్కు రైతుల కంటే రాజకీయమే ముఖ్యం: కేటీఆర్
- Summer Food : మండే ఎండల్లో బెస్ట్ ఫ్రూట్ సలాడ్స్ ఇవే.. మంచి ఆరోగ్యం కూడా..!
- Mirai Tittle Glimpse: అశోకుడి రహస్యంతో మిరాయ్.. టైటిల్ గ్లింప్స్తో అదరగొట్టేసిన తేజ సజ్జ
Most Read News
- మెట్రో సిటీల్లో బతకాలంటే రూ.20 లక్షలు కావాలా..?
- IPL 2024: 11 మంది బ్యాటర్లతో బరిలోకి.. RCB గెలుపుకు మంచి ఉపాయం చెప్పిన మాజీ క్రికెటర్
- AP SSC Results: పదో తరగతి ఫలితాలు ఎప్పుడంటే..
- WhatsApp Update: వాట్సాప్ లో ఈ కొత్త ఫీచర్ గమనించారా..
- VenkyAnil3: వెంకీ సినిమాలో నటించాలనుకుంటున్నారా..ఇదిగో ఆర్టిస్టులు కోసం కాస్టింగ్ కాల్
- నా కొడుక్కు ఏమైనా అయితే వెస్ట్ జోన్ డీసీపీదే బాధ్యత : షకీల్
- ఎర్రబెల్లికి అవమానం.. అందరి ముందు పరువు పోయిందిగా
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- నెరవేరనున్న దశాబ్దాల కల
- మాదాపూర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు స్టూడెంట్స్ అరెస్ట్