AP

ఏపీలో కొత్తగా 1,732 కరోనా కేసులు, 14 మంది మృతి

అమ‌రావ‌తి: ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,732 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం కేసుల సంఖ్య 8,47,977కి చేరింది.

Read More

క్రికెట్ బెట్టింగ్ లో ఓడిపోయి.. ఆత్మహత్యకు పాల్పడుతూ సెల్ఫీ వీడియో

గుంటూరు: క్రికెట్ బెట్టింగ్ లో ఓడిపోయి..  లక్ష రూపాయలు పోగొట్టుకున్న ఇద్దరు యువకులు…  డబ్బులు చెల్లించలేక ఆత్మహత్యాయత్నం చేశారు. చనిపోవాలని నిర్ణయించు

Read More

ఏపీలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు

గడచిన 24 గంటల్లో 1886 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య తగ్గిపోత

Read More

ఎమ్మెల్యే బర్త్ డే వేడుకల్లో పాల్గొని తిరిగి వెళ్తుండగా ప్రమాదం

ముగ్గురు వైసీపీ కార్యకర్తలు మృతి కర్నూలు: దేవనకొండ మండలం కరిడికొండ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును తప్పించబోయి కారు పల్టీకొట్టి బోల్తాపడింది. ఇద

Read More

ఏపీలో గడచిన 24 గంటల్లో 2,367 కరోనా కేసులు

అమరావతి: ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో మరో 2,367 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం 80 వేల 82 మందికి కర

Read More

ఏపీలో 262 మంది విద్యార్థులు, 160 మంది టీచర్లకు కరోనా పాజిటివ్

కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న సమయంలో స్కూళ్లు తెరవడం సరికాదని పలువురు హెచ్చరిస్తున్నా…రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లను తెరవడానికే ఆసక్తి చూపింది.

Read More

ఏపీలో కొత్తగా 2,477 పాజిటివ్ కేసులు.. తూర్పుగోదావరి జిల్లాలో అత్య‌ధికం

ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,477 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,33,208కి చేరింది. ఇందులో 21,438 యాక్టివ్ కే

Read More

పొలం పనులు పక్కన పెట్టి క్రికెట్ బెట్టింగ్

క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండగా పోలీసుల దాడి.. ఛేజ్ చేసి 8 మందిని పట్టుకున్న పోలీసులు.. మరో ఐదుగురు పరార్ అనంతపురం: పొలం పనులు పక్కన పెట్టి క్రికెట్ బెట

Read More

ఏలూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన జగన్

పశ్చిమ గోదావరి: ఏలూరులో సుమారు రూ.355 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు. కరోనా లాక్ డౌన్ తర్వాత

Read More

మూతపడ్డ శ్రీశైలం డ్యాం గేట్లు

కర్నూలు: కృష్ణా నదిలో వరద పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం డ్యాం గేట్లు ఎట్టకేలకు మూతపడ్డాయి. ఈ సీజన్లోనే గరిష్టంగా మూడు వారాలకుపైగా నిర్విఘ్నంగా

Read More

ఏపీలో 2618 కరోనా కేసులు నమోదు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 2,618 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 88 వేల 780 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహి

Read More

షెడ్యూల్ రిలీజ్: ఏపీలో నవంబర్ 2 నుంచి విద్యా సంస్థ‌లు ఓపెన్

ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ 2 నుంచి  విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. కరోనా కారణంగా సుదీర్ఘకాలం పాటు మూతపడిన స్కూళ్లు, కాలేజీలు నవంబరు 2 నుంచి తిరిగ

Read More