AP
తెలుగు రాష్ట్రాల్లో సరిహద్దుల వరకే బస్సులు
ఏపీ రవాణా శాఖా మంత్రి పేర్నినాని సరిహద్దుల్లో చెక్ పోస్టుల వద్ద బస్సులు విరివిగా అందుబాటులో ఉంటాయి చర్చలు కొలిక్కి రానందుకే ఈ పరిస్థితి సరిహద్దు వరకు
Read Moreతెలుగు ప్రజలకు ఏపీ సీఎం జగన్ దసరా శుభాకాంక్షలు
అమరావతి: రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయాన
Read Moreఒంగోలులో స్వల్ప భూకంపం
అర్ధరాత్రి సమయంలో ప్రకంపనలు.. పలు చోట్ల రోడ్లకు పగుళ్లు, నెర్రెలు ఒంగోలు: ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలో స్వల్పంగా భూమి కంపించింది. నిన్న అర్ధ
Read Moreదిశ మార్చుకున్న వాయుగుండం.. తెలుగు రాష్ట్రాలకు తప్పిన వాన ముప్పు
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. గురువారం రాత్రి వాయుగుండం దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్రల సమీపాన వాయవ్య బంగాళాఖాతంలో
Read Moreఅక్టోబర్ 23 నుంచి ఏపీ ఎంసెట్ వెబ్ కౌన్సిలింగ్
అమరావతి: రేపటి (అక్టోబర్ 23) నుంచి ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగానికి వెబ్ కౌన్సిలింగ్ జరగనుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వెబ్ కౌన్సిలిం
Read Moreఏపీలో కొత్తగా 3620 కరోనా కేసులు.. 16 మంది మృతి
ఏపీలో కొత్తగా మరో 3620 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 76,726 టెస్టులు చేయగా ఈ కేసులు వచ్చాయి. బుధవారం ఉదయం 9 నుంచి గురువారం ఉదయం
Read Moreఆంధ్రప్రదేశ్ లో వాహన జరిమానాలు భారీ పెంపు
నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై భారీ జరిమానాలు విధించేందుకు ఆంధ్రప్రదే ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి రవాణశాఖ ముఖ్యకార్యదర్శి MT కృష్ణబాబు ఇవా
Read Moreఏపీలో వైఎస్ఆర్ బీమా పథకం ప్రారంభం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ బీమా పథకం ప్రారంభమైంది. సీఎం వైఎస్ జగన్ తన క్యాంప్ కార్యాలయంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. 18-50 ఏళ్ల మధ్య వారు మరణిస
Read Moreఇంద్రకీలాద్రిపై సరస్వతి అలంకారంలో దుర్గమ్మ
విజయవాడ: దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రి దుర్గమ్మ నామస్మరణతో మారుమోగుతోంది. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ తెల్లవారుజామున మూడు గంటలకు సరస్వతి ద
Read Moreనేరం చేసిన వారు ఎవరైనా సరే వదలొద్దు
నేరం చేసిన వారేవారు ఎంతటి వారైనా సరే వదిలి పెట్టకుండా చట్టం ముందు నిలబెట్టాలన్నారు. ఏపీ సీఎం జగన్.. ఇవాళ పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంగా మా
Read Moreస్కూళ్ల ప్రారంభంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: రెండు, మూడ్రోజులకోసారి క్లాసులు
స్కూళ్ల ప్రారంభంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నవంబర్ 2 నుంచి బడులు తెరవనున్నట్లు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటి
Read Moreఏపీలో కొత్తగా 3503 కరోనా కేసులు.. 24 మంది మృతి
ఏపీలో కొత్తగా మరో 3503 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 69,095 టెస్టులు చేయగా ఈ కేసులు వచ్చాయి. సోమవారం ఉదయం 9 నుంచి మంగళవారం ఉదయం
Read Moreఅప్మెల్ తెలంగాణదే
1976లో ఏర్పడిన అప్మెల్ ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కిందికి వస్తుంది. కాబట్టి ఆస్తి పంపకాల పరిధిలోకి అసలు రాదు. 1994లో టీడీపీ అధికారంలో ఉన
Read More












