AP
ఏపీలో కొత్తగా 30 స్కిల్ డెవలప్ మెంట్ కాలేజీలు
ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక కాలేజీ ఇప్పటికే 20 చోట్ల స్థలాల గుర్తింపు… మిగిలిన చోట్ల కూడా చురుగ్గా భూ సేకరణ పురోగతిపై అధికారులతో సీఎం జగన్ సమీక్
Read Moreతిరుమలలో ఏకాంతంగా అనంత పద్మనాభ వ్రతం
తిరుపతి: పురుషులకు సిరి సంపదల కోసం ఏటా భాద్రపద మాసంలో నిర్వహించే అనంత పద్మనాభ వ్రతాన్ని ఇవాళ సంప్రదాయబద్దంగా ఏకాంతంతా నిర్వహించారు. అనంత పద్మనాభ వ్రతా
Read Moreఏపీ మండలి చైర్మన్ కు కరోనా పాజిటివ్
విజయవాడ: ఏపీలో కరోనా కోరలు చాస్తోంది. సామాన్యులు మొదలు వీవీఐపీల వరకు వారు వీరు అని తేడా లేకుండా అందరికీ సోకుతోంది.ఎంతో జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ
Read Moreఏపీ కొత్తగా 10 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తోంది. రోజు రోజుకూ కేసుల నమోదు సంఖ్య ఎక్కువ అవుతోంది. ఇవాళ(సోమవారం) ఇప్పటి వరకు 10 వేలకు పైగా పాజి
Read Moreవిజయవాడ సెంట్రల్ ఏసీపీ సస్పెండ్
విజయవాడ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయవాడ సెంట్రల్ ఏసీపీ నాగరాజారెడ్డిపై డీజీపీ గౌతమ్ సవాంగ్ సస్పెన్షన్ వేటు వేశారు. పటమటలోని సచ్చిదానంద ఆశ్రమ
Read Moreబైకును తప్పించబోయి లారీని ఢీకొట్టి.. నలుగురి మృతి..
మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబీకులు తల్లిదండ్రులతోపాటే చనిపోయిన వెంకటేశ్వర రెడ్డి (29) స్వల్పాగాయాలతో బయటపడిన వెంకటేశ్వరరెడ్డి భార్య శిరీష (28) చిత్త
Read Moreగోదావరి నీళ్లపైనా ఏపీ పేచీ
తమకే ఎక్కువ కేటాయింపులు ఉన్నాయంటూ కొత్త లొల్లి తెలంగాణకు 967.14 టీఎంసీలు ఉన్నట్టు శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇప్పుడేమో 650 టీఎంసీలేనని వాదన మిగులు జలాల
Read Moreశ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ముగ్గురు మృతి.. మరో 9 మందికి గాయాలు శ్రీకాకుళం: పలాస మండలం నెమలి నారాయణ పురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై బోలెరో వాహనం ప్రమాదానిక
Read Moreఅక్రమంగా 10 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేందుకే ఏపీ ప్రాజెక్టులు
వాటి వల్ల మూడు వన్యప్రాణి విభాగాలకు నష్టం ఏపీ ప్రాజెక్టు రిపోర్టులాగే కేంద్రం ఇచ్చిన రిప్లై ఉంది జడ్జీలు అనుమతిస్తే హెలికాప్టర్ లో తీసుకెళ్లి చూపిస్తా
Read Moreటిటిడి పాలక మండలి సమావేశం
తిరుమల: టీటీడీ పాలక మండలి ఇవాళ సమావేశమైంది. అన్నమయ్య భవన్ లో సమావేశం జరిగింది. కరోనా నేపధ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాలకమండలి సమావేశం నిర్వహించార
Read Moreవైఎస్ఆర్ వేదాద్రి లిఫ్ట్ స్కీమ్ కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
అమరావతి: వైయస్సార్ వేదాద్రి ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన రెడ్డి శంకుస్థాపన చేశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలోనే ఉండి.. వీడియో లింక్
Read Moreమాజీమంత్రి అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు
అమరావతి: మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు హైకోర్టులో ఊరట లభించింది. బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. కార్మిక శాఖా మంత్రిగా ఉన్న హయాంలో ఈఎస్ఐ స
Read Moreకరోనా పేరుతో మోసం చేసిన అంబులెన్స్ సిబ్బంది అరెస్ట్
కర్నూలు ప్రభుత్వాసుపత్రి పాత గైనిక్ వార్డు వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు వార్డు బాయ్ సహా మరో ఇద్దరి అరెస్ట్ కర్నూలు: కరోనాతో చనిపోయాడంటూ.. మభ్యపె
Read More












