AP

గ్యాస్ లీక్ ఘటనపై రాహుల్ దిగ్భ్రాంతి

న్యూఢిల్లీ: విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో చేరినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. వారికి అవసరమైన సహక

Read More

ఏపీలో స్థానిక ఎన్నికలు మరోసారి వాయిదా

కరోనా వైరస్ కారణంగా ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు ఆరువారాల పాటు వాయిదాపడ్డాయి. ఆ గడువు ఏప్రిల్‌ 31తో ముగిసిపోయింది .ప్రస్తుత

Read More

ఏపీలో రోజుకు 10 వేలకు పైగా కరోనా టెస్టులు

అమరావతి, వెలుగు: ఏపీలో రోజువారీ టెస్టుల కెపాసిటీ 6 వేల నుంచి 10 వేలకు పైగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో 10,292 మంది టెస్టులు చేయగా 67 మందికి పాజిటివ్

Read More

పట్టాలెక్కిన బతుకు బండి..చాలా చోట్ల దుక్నాలు ఓపెన్

ఇండ్లు విడిచి పనుల బాట పట్టిన జనం నడిచిన ఆటోలు, ట్యాక్సీలు.. పలు సిటీల్లో ట్రాఫిక్​ జామ్​లు లిక్కర్​ షాపుల వద్ద భారీ క్యూ లైన్లు.. సోషల్ డిస్టెన్స్​

Read More

ఏపీలో లక్ష దాటిన కరోనా టెస్టులు

అమరావతి, వెలుగు: ఏపీలో కరోనా టెస్టులు లక్ష దాటాయి. శుక్రవారం నాటికి 1 లక్ష 997 మందికి టెస్టులు చేసినట్లు హెల్త్​ డిపార్ట్​మెంట్​అధికారులు చెప్పారు. ప్

Read More

తెలంగాణ నుంచి ఏపీ, మహారాష్ట్రలకు వెళ్లడంపై నిషేధం

కరోనా వైరస్ ను అరికట్టడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాలకు వెళ్లడంపై నిషేధం వి

Read More

అలెర్ట్: ఇవాళ‌, రేపు వ‌ర్షాలు

హైద‌రాబాద్ : రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఇవాళ‌, రేపు వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ‌. ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం, ద్రోణి ప్

Read More

ఏపీలో క‌రోనా ట్రీట్మెంట్ ఇస్తున్న‌ 12 మంది డాక్ట‌ర్ల‌కు పాజిటివ్

ఏపీలో భారీగా కేసులు న‌మోద‌వ‌డం గురించి ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు ఆ రాష్ట్ర‌ ఆరోగ్య శాఖ‌ స‌్పెషల్ చీఫ్ సెక్రెట‌రీ జ‌వ‌హ‌ర్ రె

Read More

ఏపీలో వెయ్యి దాటిన కరోనా కేసులు

అమరావతి: ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన ఒక రోజులోనే కొత్తగా 61 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1016కు చే

Read More

ఏపీలో కొత్తగా మరో 62 మందికి కరోనా

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు.. మీడియాకు విడుదల చేసిన బులెటిన్ నెం. 134లో పే

Read More

ర్యాపిడ్ కిట్ల‌తో 14 వేల టెస్టులు.. 30 మందికి క‌రోనా పాజిటివ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం క‌రోనా క‌ట్ట‌డి కోసం బాధితుల‌ను వేగంగా గుర్తించే ప‌నిలో ప‌డింది. ఇందుకోసం టెస్టింగ్ సామ‌ర్థ్యం భారీగా పెంచింది. ఇప్ప‌టి వ‌ర‌

Read More

తెలంగాణకు 2 టీఎంసీల కోత

 ఏపీకి 15 టీఎంసీల కేటాయింపు కృష్ణా బోర్డు నిర్ణయం హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కృష్ణా నది కామన్‌‌‌‌ ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్ కు సుమారు 15 టీఎంసీలు కేటా

Read More