AP

అమరావతి రాజధానిపై చంద్రబాబు ట్వీట్

విజయవాడ: ఏపీ రాజధాని అమరావతిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఏడేళ్ల క్రితం ఇదే రోజున ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని నరేంద్రమోదీ చేతు

Read More

ఏపీ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ రాహుల్ ట్వీట్

కర్ణాటకలో ప్రవేశించి ఉత్సాహంగా సాగుతున్న రాహుల్ యాత్ర ఆదివారం తెలంగాణలో ప్రవేశించనున్న రాహుల్ యాత్ర కర్నూలు జిల్లా: ఏపీలో రాహుల్ గ

Read More

ఓట్లు అమ్ముకొని తమ గొయ్యిని తామే తవ్వుకుంటున్రు

“ఎమ్మెల్యే(అభ్యర్థి) ఇంటింటికీ వచ్చి నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోమని అంటారు. ప్రచారం చేస్తారు. 18 ఏండ్లు ఊన్న వారికి ఓటు హక్కు ఉంటుంది. వాళ్లకు పైస

Read More

పోలీసుల పట్ల సమాజంలో వ్యతిరేక వైఖరి కరెక్టేనా?

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పోలీస్ ఫ్లాగ్ డేగా మార్పు అయితే చేశారు. కానీ పోలీసుల పట్ల సమాజ వైఖరిలో మార్పు తీసుకురావడం మాత్రం సాధ్యం కావడం లే

Read More

చెప్పులు చూపిస్తూ.. బూతులు మాట్లాడడమేంటి: జగన్

పవన్ కళ్యాణ్ పై వైఎస్ జగన్ ఆగ్రహం   కృష్ణా జిల్లా: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఏపీ సీఎం వైఎస్ జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మూడు రాజధానులతో

Read More

బనవాసి నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో మూడవ రోజు కొనసాగుతోంది. ఇవాళ ఉదయం ఎమ్మిగనూరు మండ

Read More

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీ వైపు తుపాన్

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. దీంతో ఏపీకి తుపాన్ ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న రెండు రోజుల్లో ఉత్తర అండమాన్

Read More

తెలంగాణ జాబ్స్​ స్పెషల్​: నిధుల లెక్క తేల్చిన కమిటీలు

ఆంధ్రప్రదేశ్​ ఏర్పాటు సమయంలో పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా తెలంగాణ ప్రాంతానికి ఎన్నో రక్షణలు, హామీలు ఇచ్చారు. అందులో ముఖ్యమైంది తెలంగాణ ప్రాంతపు మిగుల

Read More

మోడీ సర్కారును గద్దె దింపుతాం: సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా 

విజయవాడలో సీపీఐ 24వ జాతీయ మహాసభలు షురూ హైదరాబాద్, వెలుగు: దేశాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్​ ఎల్లకాలం పాలించలేవని, వచ్చే సాధారణ ఎన్నికల్లో మోడీ సర్కా

Read More

కృష్ణా నదిపై వెయ్యి కోట్లతో ఐకానిక్​ వంతెన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణా నదిపై వెయ్యి కోట్లతో ఐకానిక్​ బ్రిడ్జి​ నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్​గడ్కరీ వెల్లడించారు. సరికొత

Read More

ఇయ్యాల్టి నుంచి విజయవాడలో సీపీఐ మహాసభలు

వరంగల్ నుంచి విజయవాడకు స్పెషల్ రైలు తెలంగాణ నుంచి వెయ్యి వాహనాల్లో తరలివెళ్తున్నారు: సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి హైదరాబ

Read More

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి సర్వదర్శనానికి 24గంటల సమయం పడుతోంది. శిలాతోరణం వరకు తాత్కాలిక క్యూలో భక్తులు వేచి ఉన్నారు. రద్దీ దృష్ట్

Read More