AP
నదులకు పోటెత్తుతున్న వరద
హైదరాబాద్, వెలుగు: కృష్ణా, గోదావరి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. కర్నాటకలో కురుస్తోన్న భారీ వర్షాలతో కృష్ణా, తుంగభద్ర నదుల్లో
Read Moreమోడీ భీమవరం పర్యటనలో నల్లబెలూన్ల కలకలం
గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలో నల్లబెలూన్ల కలకలం కాంగ్రెస్ నేతల నేతృత్వంలో నల్లబెలూన్లు వదిలిన యువకులు విజయవాడ: ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం పర
Read Moreతెరుచుకున్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు
నేటి నుండి అక్టోబర్ 28 వరకు బాబ్లీ 14 గేట్లు ఎత్తి ఉంచనున్న అధికారులు 120 రోజులపాటు తెరచి ఉండనున్న ప్రాజెక్టు గేట్లు దిగువ ప్రాంతాలను
Read Moreశ్రీశైలం, సాగర్ నుంచి జులై ఆఖరు వరకు నీళ్లివ్వండి
కృష్ణా బోర్డు త్రీమెన్ కమిటీ సమావేశంలో తెలంగాణ హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుం
Read Moreమృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం
ఏపీలోని సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలో ప్రమాదం జరిగింది. చిల్లకొండయ్య పల్లి సమీపంలో ఆటోపై హై టెన్షన్ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో ఆటోలో మంటలు
Read Moreజీఆర్ఎంబీ సబ్ కమిటీ భేటీ నేడే
హైదరాబాద్, వెలుగు: జీఆర్ఎంబీ గెజిట్&
Read Moreఎస్వీ శిల్ప కళాశాలలో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నారు. 2022 - 23 విద్యా సంవత్సరానికి గాను డ
Read Moreతిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న రాశీ ఖన్నా
తిరుపతి: సినీ నటి రాశీ ఖన్నా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ దర్శన సమయంలో 'పక్కా కమర్షియల్' చిత్ర నిర్మాత బన్నీ వాసుతో కలిసి స్
Read Moreదేశ వ్యాప్తంగా కొనసాగుతున్న ఉప ఎన్నికల కౌంటింగ్
దేశ వ్యాప్తంగా లోక్ సభ, శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ జరుగుతోంది. మొత్తం 3లోక్ సభ, 7 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఉద
Read Moreఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల
ప్రధమ స్థానంలో కృష్ణా జిల్లా (72 శాతం) చివరి స్థఆనంలో కడప జిల్లా (50శాతం) మొదటి సంవత్సరం ఫలితాలతోపాటు.. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో బాలికలే టాప్
Read Moreఇవాళ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల
అమరావతి: ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను ఇవాళ విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేస్తారు. మొద
Read Moreఇద్దరు పిల్లలతో రైలు పట్టాలు దాటుతుండగా..
నల్లగొండ/గుంటూరు జిల్లా : నల్లగొండ పట్టణంలోని చైతన్యపురి కాలనీకి చెందిన రమ్యతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు రైలు ఢీకొని మృతి చెందారు. గుంటూరు జిల్లా నడికుడ
Read Moreఏపీలో డీఎస్సీ98 అభ్యర్థులకు ఉద్యోగాలు
టూలేట్ నిర్ణయం అంటూ విస్మయం 55 నుంచి 60ఏళ్ల వయసుకు చేరిన అభ్యర్థులు ఉద్యమాలు, నిరసనలు, కోర్టు కేసులతోనే గడచిపోయిన కాలం అమరావతి: ఆంధ్
Read More












