attend
ప్రతిపక్ష నేతలకు సోనియా డిన్నర్..24 పార్టీలకు ఖర్గే ఆహ్వానం
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాయి. దీనిపై చర్చించేందుక
Read Moreప్రతిపక్షాల భేటీకి సోనియా : డీకే శివకుమార్
కర్నాటక డిప్యూటీ సీఎం వెల్లడి బెంగళూరు : బెంగళూరులో జరగనున్న ప్రతిపక్షాల మీటింగ్కు కాంగ్రెస్ మాజీ అ
Read Moreస్పీడ్ పెంచిన బీజేపీ.. రేపు(జులై9) ముఖ్య నేతల సమావేశం
రేపు(జులై 9) హైదరాబాద్ లో బీజేపీ పదాధికారుల సమావేశం జరగనుంది. నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో జరిగే సమావేశంలో 11 రాష్ట్రాల అధ్యక్షులు, ఇంచార్జులు హ
Read Moreసీఎం గద్వాల సభలో కూచుకుళ్ల ప్రత్యక్షం
నాగర్ కర్నూల్ , వెలుగు: కాంగ్రెస్లో చేరడానికి అంతా రెడీ చేసుకున్న ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి సోమవారం గద్వాలలో జరిగిన సీఎం కేసీ
Read Moreఅన్నదాతలు లేక రైతు దినోత్సవం వెలవెల..ఎక్కడా 200 మించి హాజరు కాలే..
వచ్చిన వారిలో గులాబీ లీడర్లే ఎక్కువ అగ్రికల్చర్ఆఫీసర్లపై ఎమ్మెల్యేల ఫైర్ మంచిర్యాల,
Read Moreబీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యేలు డుమ్మా
హాజరుకాని పద్మారావు గౌడ్, మాగంటి, ముఠా గోపాల్ హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా ఆత్మీయ సమ్మేళనానికి ముగ
Read MoreLiquor Scam :ఈడీ విచారణకు హాజరైన కవిత
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. మార్చి 21వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటల 30 సమయంలో ఈడీ ఆఫీసుకి చేరుకున్నారు.
Read Moreఫార్ములా ఈ రేసుకు హాజరైన మంత్రి కేటీఆర్
ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ఫార్ములా ఈ రేసు హైదరాబాద్ వేదికగా జరగడం ఆనందకరమని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ తీరాన ఉత్సాహ
Read Moreజనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు అమలు కావాలి: కేంద్రమంత్రి
జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు అమలు కావాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే అన్నారు. లక్డీకపూల్ లో జరిగిన బీసీ సంఘాలు-బీసీ కుల
Read Moreకాసేపట్లో ఈడీ విచారణకు హాజరుకానున్న ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి
కాసేపట్లో ఈడీ విచారణకు హాజరుకానున్నారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. నిన్న MLA పైలట్ రోహిత్ రెడ్డిని దాదాపు 6 గంటల పాటు ప్రశ్నించారు ఈడీ అధికారులు. అ
Read Moreఇవాళ సిట్ ముందుకు లాయర్ ప్రతాప్ గౌడ్
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తులో స్పీడ్ పెంచిన సిట్ నందు లావాదేవీలపై భార్య చిత్రలేఖను ప్రశ్నించే ఛాన్స్ హైదరాబాద్: ఎమ్మెల్యేల
Read Moreఎమ్మెల్యేల కొనుగోలు కేసు : ఆ నలుగురి విచారణ నేడే
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కంటిన్యూ అవుతోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేరళ ఎన్డీఏ కన్వీనర్
Read Moreదోహా చేరుకున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్
దోహా : భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ ఖతర్ దేశానికి చేరుకున్నారు. దోహాలో జరిగే ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేం
Read More