Authorities
కుమ్రంభీం జిల్లాలో పులుల సంచారం.. ట్రాప్ కెమెరాలతో గుర్తింపు
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని అటవీ ప్రాంతంలో మూడు చిరుత పులులు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఇప్పటికే కాగజ్ నగర్,
Read Moreప్రభుత్వానికి 35 కోట్ల సీఎమ్మార్ బియ్యాన్ని ఎగ్గొట్టిన రైస్ మిల్
అధికారులు వస్తున్నారని రైస్ మిల్లుకు తాళం వేసి పరార్ సూర్యాపేట జిల్లా: దశల వారీగా సీఎమ్మార్ బియ్యం ఇస్తామని చెప్పిన రైస్ మిల్లు మాట తప్పింది.
Read Moreజమ్మికుంట మార్కెట్ లో బ్రహ్మాజి మూవీ షూటింగ్కు నో పర్మిషన్
కరీంనగర్ జిల్లా: ముందస్తు అనుమతి లేకుండా సినిమా షూటింగ్ కోసం వచ్చిన సినీ నటుడు బ్రహ్మాజీకి జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డులో నిరాశ ఎదురైంది. జమ్మికు
Read Moreమంచిర్యాల జిల్లా అక్కళ్లపల్లిలో గొడ్డలి చూపించి అధికారులను అడ్డుకున్న గిరిజన రైతు
బెల్లంపల్లి రూరల్, వెలుగు: క్రీడా మైదానం ఏర్పాటుతో తన భూమి పోతుందని తెలిసిన ఓ రైతు అధికారులను బెదిరించి మరీ పనులు అడ్డుకోవాలని చూశాడు. మాటలతో వినడం లే
Read Moreవరంగల్ మార్కెట్లో నిలిచిపోయిన పత్తి, మిర్చి కొనుగోళ్లు
రైతుకు గన్నీబ్యాగ్కు రూ.30 చెల్లించడాన్ని వ్యతిరేకిస్తున్న వ్యాపారులు వరంగల్: ఎనుమాముల మార్కెట్లో పత్తి, మిర్చి కొనుగోళ్లు నిలిచిప
Read Moreకాళేశ్వరం గ్రావిటీ కెనాల్ను రిపేర్ చేస్తలేరు
కాళేశ్వరం ప్రాజెక్టు గ్రావిటీ కెనాల్ ను రాష్ట్ర ప్రభుత్వం, నీటిపారుదల శాఖ మరిచిపోయినట్టుంది. ఈ ఏడాది జులై నెలలో కురిసిన భారీ వర్షాలకు గ్రావిటీ కె
Read Moreటీఆర్ఎస్ కార్పొరేటర్ ఇల్లు, ఆఫీసులో ఐటీ సోదాలు
కూకట్పల్లి, వెలుగు: కూకట్ పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్బీ డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు ఆఫీసులో ఐటీ అధికారులుమంగళవారం సోదాలు న
Read Moreమతం పేరుతో మనం ఎటుపోతున్నాం?: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: ‘‘ఇది 21వ శతాబ్దం. ఇప్పుడు కూడా మనం మతం పేరుతో ఎటుపోతున్నాం?”అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశంలో విద్వేషపూరిత ప్రసంగ
Read Moreతుర్కియే బార్టిన్ ప్రావిన్స్లోని బొగ్గు గనిలో జరిగిన పేలుడు
అంకారా: తుర్కియే బార్టిన్ ప్రావిన్స్లోని బొగ్గు గనిలో జరిగిన పేలుడులో మృతు ల సంఖ్య 40కి పెరిగింది. మరో 11 మంది గాయపడ్డారని వారిని ఆస్పత్రికి తరలించి
Read Moreఅర్హత, అనుభవం లేని ఉద్యోగుల చేతుల్లో ఎంఎల్ఎస్ పాయింట్లు
నిరుడు మంచిర్యాల గోదాం నుంచి భారీగా రైస్ పక్కదారి తిరిగి ఆ ఉద్యోగికే బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధం మంచిర్యాల, వెలుగు: జిల
Read Moreబెంగళూరు స్టార్టప్కు ట్యాక్స్ నోటీసులు
న్యూఢిల్లీ: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.21 వేల కోట్ల పన్ను చెల్లించాలంటూ జీఎస్టీ ఇంటెలిజెన్స్ యూనిట్ బెంగళూరుకు చెందిన ఆన్&z
Read Moreనాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్ల మూసివేత
హాలియా, వెలుగు: నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లను మంగళవారం డ్యాం అధికారులు పూర్తి స్థాయిలో మూసివేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడ
Read Moreవిద్యార్థుల తల్లిదండ్రులతో అధికారుల చర్చలు విఫలం
త్వరలో ఆందోళనకు దిగుతామన్న విద్యార్థులు ముందస్తుగా సెలవులు ప్రకటించిన వర్సిటీ ఆఫీసర్లు ఇంటికి వెళ్లేది లేదని స్పష్టం చేసిన స్టూడెంట్లు భై
Read More