Ayodhya

గర్భగుడిలో నీటి లీకేజీ లేదు.. అయోధ్య ట్రస్టు క్లారిటీ

అయోధ్య రామందిరంలో నీటి లీకేజీపై రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామ మందిరంలో నీటి లీకేజీ అవ్వడంపై ప్రతిపక్షాలు తీ

Read More

అయోధ్య ఆలయ మ్యూజియం పనులు టాటా సన్స్ సొంతం

ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామమందిరానికి సంబంధించిన మ్యూజియాన్ని టాటా గ్రూప్ మాతృ సంస్థ అయిన టాటాసన్స్ అభివృద్ధి చేయనుంది. ఇందుకోసం ఆ కంపెనీ రూ.750 కోట్

Read More

Ram Temple Roof Leaking : అయోధ్య రామమందిరం పైకప్పు లీకేజీ..ఆలయంలో నీరు చేరింది: ప్రధాన పూజారి 

అయోధ్యలో రామాలయం ప్రారంభమై ఆరు నెలలు గడవకముందే పైకప్పు లీక్ అయింది. ఇటీవల కురిసిన వర్షాలకు పైకప్పు లీక్ కావడంతో ఆలయంలో, చుట్టుపక్క ల కాంప్లెక్స్ లోకి

Read More

అయోధ్య రాంలల్లాకు ప్రాణ ప్రతిష్ఠ చేసిన పూజారి కన్నుమూత

అయోధ్య రామ్​లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించిన వేద పండితుడు పండిట్ లక్ష్మీకాంత్ మధురనాథ్ దీక్షిత్ శనివారం ( జులై 22)న ఉదయం6.45 గంటలకు  

Read More

Ayodhya: రామ మందిరాన్ని పేల్చేస్తాం.. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ హెచ్చరికలు

ఉత్తరప్రదేశ్‌: అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరాన్ని పేల్చేస్తామంటూ పాక్‌కు చెందిన జైషే మహ్మద్‌ ఉగ్రవాద (Jaish-E-Mohammed) సంస్థ హ

Read More

రామా ఏంటీ అన్యాయం : అయోధ్యకు నేరుగా విమానాలు బంద్ చేశారా..?

స్పైస్‌జెట్ సంస్థ కీలక ప్రకటన చేసింది.  హైదరాబాద్ నుంచి అయోధ్యకు గతంలో ప్రారంభించిన  విమాన సేవలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. త

Read More

ఇవాళ అయోధ్యలో మోదీ రోడ్ షో

ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటించనున్నారు.  ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కంచుకోట అయిన ఇటావాలో జరిగే ర

Read More

అయోధ్యలో మోదీ రోడ్ షో.. వారణాసిలో నామినేషన్ ఎప్పుడంటే?

లోక్ సభ ఎన్నికలు దేశవ్యాప్తంగా దశల వారీగా నడుస్తున్నాయి. ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో తన నామినేషన్ ఎప్పుడు వేస్తారని దాని గురించి క్ల

Read More

మోదీ బ్రహ్మచారి కాబట్టే.. రామున్నొక్కడినే ప్రతిష్ఠించిండు

ముస్లిం రిజర్వేషన్ల రద్దును కాంగ్రెస్‍ ఖండిస్తోంది  92 శాతం రైతుబంధు ఇచ్చినం.. 2 లక్షల రుణమాఫీ చేస్తం రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి

Read More

అయోధ్య రామ్‌లల్లాను దర్శించుకోనున్న రాష్ట్రపతి ముర్ము

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం(మే 01) అయోధ్యలోని రామ్‌లల్లాను దర్శించుకోనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

Read More

1.5 కోట్ల మంది అయోధ్య రాముడ్ని దర్శించుకున్నరు : ట్రస్ట్

అయోధ్యకు భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది.  జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి  అయోధ్య రామమందిర నిర్మాణాన్ని సుమారు 1.5 కోట్ల మంది భ

Read More

బాల రాముడికి సూర్య తిలకం

అయోధ్య: ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని రామాలయంలో శ్రీరామ నవమి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ప్రాణప్రతిష్ఠ తరువాత తొలిసారి శ్రీరామనవమి కావడంతో ఆలయానికి

Read More

అయోధ్యలో అద్భుతం.. బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు..

అయోధ్యలో అద్భుతం జరిగింది.. శ్రీరామ నవమి రోజు.. మధ్యాహ్నం 12 గంటల సమయంలో.. గర్భ గుడిలో కొలువైన బాల రాముడి నుదుటిని సూర్య కిరణాలు తాకాయి.. సూర్య తిలకం

Read More