bengal
కేంద్రమంత్రి కాన్వాయ్ పై రాళ్ల దాడి
పశ్చిమబెంగాల్లోని కూచ్ బెహార్ పర్యటనకు వెళ్లిన కేంద్రమంత్రి నిశిత్ ప్రమాణిక్ కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. ఆయన పర్యటనను అడ్డుకున్న తృణమూల్ కార్యకర
Read MoreRanji Trophy: తుది పోరుకు అర్హత సాధించిన సౌరాష్ట్ర, బెంగాల్
2022–2023 సీజన్ రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర, బెంగాల్ జట్లు తలపడనున్నాయి. ఇండోర్లో జరిగిన తొలి సెమీస్ లో 306 పరుగుల తేడాతో బె
Read Moreఅర్జెంటీనా విజయంతో కోల్కతాలో అభిమానుల సంబరాలు
ఫిఫా వరల్డ్ కప్ ను అర్జెంటీనా అందుకుని విశ్వ విజేతగా నిలిచింది. ఫైనల్ పోరు హోరాహోరీగా సాగినా మేస్సీ మ్యాజిక్ తో ఆ జట్టును విజయ తీరాలకు చేర్చాడు.
Read Moreరాష్ట్రాలు కూడా చొరబాట్లను అడ్డుకోవాలె : అమిత్ షా
బెంగాల్లో తూర్పు జోనల్ కౌన్సిల్ 25వ సమావేశంలో పాల్గొన్న హోం మంత్రి అమిత్ షా కోల్కతా: సరిహద్దు నేరాలను అరికట్టడంలో సరిహద్దు భద్రతా
Read Moreరేషన్ కార్డులో తనపేరు కుత్తా అని వచ్చిందంటూ బాధితుడి నిరసన
బంకుర (బెంగాల్): గవర్నమెంట్ అధికారుల వ్యవహార శైలిపై ఓ బాధితుడు వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. రేషన్ కార్డులో తన పేరు ‘శ్రీకాంతి కుమార్ దత్తా&r
Read Moreకేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి అస్వస్థత
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమబెంగాల్లోని సిలిగురిలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన స్టేజ్ పై ఉండగానే కాస్త అస్వస్థతకు గురయ్యార
Read Moreదుర్గా నిమజ్జనం చేస్తుండగా పోటెత్తిన వరద.. 8 మంది మృతి
దుర్గా మాత నిమజ్జనోత్సవ వేళ అపశృతి చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్ లోని జల్పాయ్ గురి జిల్లా పరిధిలో ఉన్న మాల్ నదిలో వందలాది మంది భక్తులు దుర్గామాత
Read More21.9 కోట్ల విలువైన నోట్లకట్టలు..
నగలు, ఆస్తి పత్రాలు కూడా.. కొనసాగుతున్న ఈడీ సోదాలు కోల్కతా: బెంగాల్ మంత్రి పార్థా ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఇంట్లో ఇంకో 15 కోట్లు దొర
Read Moreరూపాయికే వైద్యం అందించిన సుశోవన్ కన్నుమూత
పశ్చిమబెంగాల్ లో దాదాపు 60 ఏళ్ల పాటు కేవలం ఒక్కరూపాయికే ఎందరో రోగులకు చికిత్స అందించిన డాక్టర్ సుశోవన్ బందోపాధ్యాయ్(84) కన్నుమూశారు.
Read Moreబెంగాల్ లో బీజేపీ ఆటలు సాగవు
టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ కమలం పేరిట వరుసగా బిజెపియేతర రాష్ట్రాల ప్రభుత్వాలను
Read Moreఏపీ, బెంగాల్ రాష్ట్రాలకు మరో ప్రకృతి విపత్తు
ఆంధ్రప్రదేశ్ సహా ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలకు మరో ప్రకృతి విపత్తు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి తీవ్ర తుపాన్ గా మారింది.
Read Moreతెలంగాణను బెంగాల్గా మార్చొద్దు
తెలంగాణను మరో బెంగాల్గా మార్చొద్దని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు బీజేపీ నాయకులపై దాడులు చేస్తున్
Read More