Bjp
తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం: కేసీఆర్
తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలవబోతున్నామన్నారు బీఆర్ఎస్ ఛీప్ కేసీఆర్. ఖమ్మంలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన కేసీఆర్. బీజేపీ గోవిందా .. 200 సీట్లు కూ
Read Moreప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తే ఉద్యమిస్తాం : సీపీఐ నారాయణ
సీఎం రేవంత్ రెడ్డి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని సీపీఐ జాతీయ కార్యద ర్శి నారాయణ అన్నారు. ఇవాళ వరంగల్ పా
Read Moreకాళేశ్వరం కేసులో హరీశ్ రావు జైలుకే: రాజగోపాల్ రెడ్డి
కాళేశ్వరం కేసులో హరీశ్రావు జైలుకెళ్లడం ఖాయమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రా జగోపాల్ రెడ్డి అన్నారు. ఇవాళ భువనగిరి పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట జిల్లా చేర
Read Moreకొత్తగూడెంలో జనం లేక వెలవెలబోయిన నడ్డా సభ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏప్రిల్ 29న జరిగిన బీజేపీ జన సభకు జనం కరువయ్యారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ తరుపున బహిరంగ సభలో పాల్గొన్నారు &nb
Read Moreకంట్రోల్ తప్పిన అమిత్ షా హెలీకాప్టర్.. తృటిలో తప్పిన ప్రమాదం
కేంద్ర హోంమత్రి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిహార్ లో పర్యటించారు. సోమవారం ఆయన బెగుసరాయ్లో నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా పాల్గొన్నారు. స
Read Moreనన్ను అరెస్ట్ చేస్తారంట.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నాటక రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయన.. బహిరంగ సభలో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రభుత్వ
Read Moreమోదీపై దాఖలైన పిటిషన్ డిస్మిస్
విచారణ అర్హత లేదంటూ కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీని ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాల
Read Moreగాంధీభవన్ లో ముగ్గురికి ఢిల్లీ పోలీసుల సమన్లు
సీఆర్పీసీ 91 కింద జారీ మే1న విచారణకు రావాలని ఆదేశం కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ చార్జి సతీశ్ కు కూడా.. అమిత్ షా వీడియో మార్ఫింగ
Read Moreతెలంగాణ బీజేపీ ప్రచారంలో మాజీ గవర్నర్
తెలంగాణలో బీజేపీ మెజారిటీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు మాజీ గవర్నర్ తమిళి సై. ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన తమిళి
Read Moreగాంధీభవన్కు ఢిల్లీ పోలీసులు.. కాంగ్రెస్ సోషల్ మీడియాకు నోటీసులు
ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ వచ్చారు.. కేంద్ర హోంశాఖకు బీజేపీ కంప్లయింట్ చేయటంతో.. విచారణ కోసం ఆఘమేఘాలపై హైదరాబాద్ వచ్చారు ఢిల్లీ పోలీసులు. బీజేపీ కేంద్ర
Read More17 ఎంపీ స్థానాలకు.. 625 మంది పోటీ
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నామినేషన్ల ఉపంహరణకు ఏప్రిల్ 29తో గడువు ముగిసింది. రాష్ట్రంలో మొత్తం 893 నామినేషన్లు దాఖలు కాగా.. ఇంద
Read Moreభారతీయ చెంబు పార్టీ.. రాష్ట్రాలకు ఖాళీ చెంబు
బీజేపీ అంటే భారతీయ చెంబుపార్టీ అని సెటైర్ వేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. బళ్లారీలో ఎన్నికప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. కేంద్ర ప్రభుత్వంపై మండ
Read Moreఅమిత్ షా ఫేక్ వీడియోపై మోదీ వార్నింగ్
రిజర్వేషన్లపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాటల్ని వక్రీకరించి ఫేక్ వీడియో సృష్టించిన వారికి ప్రధాని మోదీ వార్నింగ్ ఇచ్చారు. ఫేక్ &
Read More












