Bjp
ఎల్లారెడ్డి ఎమ్మెల్యేకు కాంగ్రెస్ అధిష్టానం కీలక బాధ్యతలు
పార్లమెంటు ఎన్నికల వేళ కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు కీలక బాధ్యతలు అప్పగించింది. జహీరాబాద్
Read Moreబీజేపీలో చేరిన బీఆర్ఎస్ ఎంపీటీసీ
ఎడపల్లి, వెలుగు: ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ బీఆర్ఎస్ ఎంపీటీసీ, ఆ పార్టీ మండల కార్యదర్శి, మంద సంజీవ్ఆదివారం బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో
Read Moreబీజేపీ ఎంపీ శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
కర్ణాటకలోని చామరాజనగర్కు చెందిన బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి వీ శ్రీనివాస ప్రసాద్ ఆదివారం రాత్రి బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశా
Read Moreఆప్ ప్రచార గీతంపై ఈసీ బ్యాన్
న్యూఢిల్లీ: ‘జైల్ కే జవాబ్ హమ్ ఓట్ సే దేంగే’ అనే ఆప్ లోక్సభ ప్రచార గీతాన్ని ఈసీ నిషేధించిందని ఆ పార్టీ
Read Moreబీజేపీకీ కాంగ్రెస్, సీపీఎం సాయం .. సీఎం మమత ఆరోపణ
కలియాచక్: బెంగాల్లో బీజేపీ గెలవడానికి కాంగ్రెస్, సీపీఎం సహాయం చేస్తున్నాయని రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. మోదీ ప్రభుత్వానికీ వ్యతిరేకంగా తృణమ
Read Moreబీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను సమాధి చేయాలి:కూనంనేని
సునీతామహేందర్రెడ్డికి సీపీఐ మద్దతు ఉంటది సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివ రావు అల్వాల్, వెలుగు: పదేండ్లు దే
Read Moreఎలక్షన్ పాలిటిక్స్ ఆ మూడింటి చుట్టే
వీటిపైనే రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు నేతల మధ్య పోటాపోటీ కామెంట్లు, సవాళ్లు.. ప్రతి సవాళ్లు
Read Moreప్రధానిగా ఎవరున్నా దేశం మూడో ప్లేసుకు పోతది : చిదంబరం
కోల్కతా: ప్రధానిగా ఎవరున్నా మన దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అన్నారు. జీడీపీ వృద్ధికి, ప్రధానిగా ఎవ
Read Moreకులవృత్తులను అభివృద్ధి చేసింది బీజేపీనే:ఎంపీ కె.లక్ష్మణ్
ఎన్నికల ప్రచారంలో ఎంపీ కె.లక్ష్మణ్ ముషీరాబాద్, వెలుగు: దేశ జనాభాలో సగమైన బీసీల కుల వృత్తులను అభివృద్ధి చేసింది, అన్ని రంగాలను ప్రోత్సహించింది
Read Moreరిజర్వేషన్లపై బీజేపీ తన వైఖరిని ప్రకటించాలి: ఆర్.కృష్ణయ్య
రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ బషీర్ బాగ్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లపై అమలుపై కేంద్రంలోని బీజేపీ స్పష్టమైన ప్రకటన చేయాలని
Read Moreబీజేపీ, బీజేడీ ఒక్కటే .. ఆ పార్టీలు ప్రజలను దోచుకుంటున్నయ్: రాహుల్ గాంధీ
కటక్: ఒడిశాలో బీజేపీ, బీజేడీ కలిసి పని చేస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ‘‘ఎన్నికల్లో ఒకరిపై ఒకరు పోరాడుతున్నట్టు
Read Moreమున్నూరు కాపులను బీసీ–ఎలో చేర్చొద్దు:తెలంగాణ ప్రదేశ్ గంగ పుత్ర సంఘం
ఖైరతాబాద్, వెలుగు: మున్నూరు కాపులను బీసీ–డి నుంచిబీసీ–ఎ జాబితాలో చేర్చుతామని సీఎం రేవంత్ప్రకటించడం బాధాకరమని తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘ
Read Moreఓటమి భయంతోనే ప్రజలను మోదీ భయపెడుతున్నరు: జైరాం రమేష్
న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిశాక బీజేపీ ఓటమి ఖాయమని ఆ పార్టీ నేతలకు స్పష్టత వచ్చిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష
Read More












