Bjp
ఎన్నికల్లో మా మద్దతు కాంగ్రెస్కే: మాదిగ ఉపకులాల ఫ్రంట్
ఖైరతాబాద్, వెలుగు: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీకి అండగా ఉంటామని మాదిగ ఉప కులాల ఫ్రంట్ నాయకులు ప్రకటించారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో తె
Read Moreరిజర్వేషన్లను నీరుగార్చింది బీజేపీనే : జాజుల శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: రిజర్వేషన్లను నీరు గార్చిందే బీజేపీ ప్రభుత్వం అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆర్
Read Moreరాహుల్గాంధీ హిందువుల ప్రతినిధి కాదా?
రంజిత్రెడ్డి తనకు 4 లక్షల ముస్లిం ఓట్లు ఉన్నాయని చెప్పుకోవడం సిగ్గుచేటు చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి గం
Read Moreలోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి: తెలంగాణ ప్రజా ఫ్రంట్
ముషీరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని తెలంగాణ ప్రజా ఫ్రంట్ విమర్శించింది. సనాతన ధర్మం పేరుతో హిందూ కులస్తీకరణ
Read Moreరిజర్వేషన్లకు మేం వ్యతిరేకం కాదు : మోహన్ భగవత్
హైదరాబాద్, వెలుగు: రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. అవసరమైనన్ని రోజులు రిజర్వేషన్లు కొనసాగాలని తాము
Read Moreగ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను గెలిపించండి : తీన్మార్ మల్లన్న
సూర్యాపేట, వెలుగు: పట్టభద్రుల ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ
Read Moreబీఆర్ఎస్, బీజేపీ మాటలు నమ్మొద్దు .. ఆ రెండు పార్టీలు ఒక్కటైనయ్: కొండా సురేఖ
రామచంద్రాపురం/పటాన్చెరు, వెలుగు: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఇక్కడ అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని దేవాదాయ శాఖ మంత్రి, మెదక్ కాంగ్రెస
Read Moreరాహుల్ను ప్రధాని చేయడమే లక్ష్యం: మంత్రి జూపల్లి
చిన్నంబావి, వెలుగు: దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి క
Read Moreసికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్లపై కాంగ్రెస్ గురి
వరుస చేరికలతో పుంజుకున్న అధికార పార్టీ ఆరు గ్యారంటీలు గెలిపిస్తాయని శ్రేణుల ధీమా మూడు ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలే పోటీ గ్రేట
Read Moreభర్తల గెలుపు కోసం భార్యల ప్రచారం
షాద్ నగర్/పరిగి, వెలుగు: మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి మద్దతుగా ఆయన సతీమణి ఆశ్లేషరెడ్డి ఆదివారం కొత్తూరు, కేశంపేట, షాద్ నగర్ ప
Read More2047 నాటికి వికసిత్ భారత్ సాధ్యం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
బషీర్ బాగ్, వెలుగు: దేశాభివృద్ధే లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి చెప్పారు. ఆదివారం నారాయణగూడ కేశవ్ మె
Read Moreరిజర్వేషన్లపై కాంగ్రెస్ డ్రామా .. కావాలనే బీజేపీపై విషప్రచారం: సంజయ్
హుజూరాబాద్, వెలుగు: ఆరు గ్యారంటీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ డ్రామాలు ఆడుతున్నదని, బీజేపీ అధికారంలోకి వస్తే ర
Read Moreపదేండ్లలో ఎన్ని హామీలు అమలు చేసిన్రు? : మంత్రి పొన్నం ప్రభాకర్
కోహెడ, వెలుగు: బీజేపీ పదేండ్ల పాలనలో ఎన్ని హామీలు అమలు చేసిందో చెప్పాలని బండి సంజయ్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలు అమలు చేసినట
Read More












