Bjp

తెలంగాణలో  వచ్చేది బీజేపీ సర్కారే :  పొంగులేటి సుధాకర్​రెడ్డి

వైరా, వెలుగు: రాష్ట్రంలో రాబోయేది బీజేపీ సర్కారేనని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, తమిళనాడు రాష్ట్ర సహ ఇన్​చార్జి పొంగులేటి సుధాకర్​రెడ్డి చెప్పారు.

Read More

ప్రజలు అబ్బురపడే శుభవార్త చెప్తం : హరీశ్ రావు

 కాంగ్రెస్, బీజేపీ దిమ్మతిరిగేలా మేనిఫెస్టో      నల్గొండ/సూర్యాపేట, వెలుగు :  కాంగ్రెస్, బీజేపీ దిమ్మతిరిగేలా బీఆర్ఎ

Read More

ప్రధాని నిజామాబాద్ టూర్ ఖరారు.. లక్షన్నర మందితో సభ

ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్ టూర్ ఖరారైంది. వచ్చే నెల 3న  కర్నాటక రాష్ట్రం బీదర్ నుంచి ఆయన నిజామాబాద్ జిల్లాకు రానున్నారు. బీదర్ నుంచి ప్రత్యే

Read More

తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్

5 రాష్ట్రాల ఎన్నికల వ్యూహాలపై కీలక భేటీ  ఆయా రాష్ట్రాల సెక్రటరీలతో పార్టీ చీఫ్ నడ్డా మీటింగ్  తెలంగాణ నుంచి చుగ్, సునీల్ బన్సల్, సంజయ

Read More

తెలంగాణలో విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్ : శ్రీధర్ బాబు

 రాష్ట్రంలోని విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని టీపీసీసీ మేనిఫేస్టో కమిటీ  నిర్ణయించింది. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో కమిటీ

Read More

కాంగ్రెస్లోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే .?

స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య  కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు  చేసుకుంటున్నారు. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిట

Read More

జమిలీ ఎన్నికలు ఇప్పట్లో సాధ్యం కావు.. లా కమిషన్ కీలక ప్రకటన

వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై లా కమిషన్ కీలక ప్రకటన చేసింది. జమిలీ ఎన్నికలు 2024లో   సాధ్యం కావని తేల్చింది. ప్రస్తుతం ఉన్న చట్టంలో రాజ్యాంగ సవరణ

Read More

బీజేపీతో బీఆర్ఎస్ చేతులు కలిపింది: జీవన్ రెడ్డి

రాష్ట్ర హక్కులను కాపాడలేక పోయినా సీఎం కేసీఆర్.. కేంద్రం నుండి రావాల్సిన హక్కులను ఏ విధంగా సాధిస్తారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. జగిత్యాల జి

Read More

ఉద్యోగులను అరిగోస పెడుతున్న కేసీఆర్ : కొత్తపల్లి శ్రీనివాస్

కాగజ్ నగర్, వెలుగు : రాష్ట్రంలోని అన్ని రంగాల ఉద్యోగులను సీఎం కేసీఆర్ అరిగోస పెడుతున్నారని బీజేపీ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీన

Read More

కర్నాటకలో కొనసాగుతున్న బంద్

కర్నాటకలో బంద్ కొనసాగుతోంది. పలు చోట్ల ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి.  కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేయడాన్ని నిరసిస్తూ..ఆందోళన చేస్తున్న

Read More

వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి

నెల్లికుదురు, వెలుగు : రానున్న ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్‌‌‌‌ నాయక్‌‌&zw

Read More

జనం బీఆర్ఎస్ పాలన వద్దనుకుంటున్నరు : విజయశాంతి

హైదరాబాద్, వెలుగు : తెలంగాణలో అత్యధిక మంది ప్రజలు బీఆర్ఎస్ సర్కారును వదిలించుకోవాలని చూస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాం

Read More