Bjp
తెలంగాణను ముంచిందే కాంగ్రెస్: కేసీఆర్
తెలంగాణను ముంచిందే కాంగ్రెస్ అని విమర్శించారు సీఎం కేసీఆర్. ఉన్న తెలంగాణను తుడిచేసింది కాంగ్రెస్, నెహ్రూనేనన్నారు.1969లో ఉవ్వెత్తును ఎగసి
Read Moreరైల్వే నెట్ వర్క్ విస్తరణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం : మోదీ
రైల్వే నెట్ వర్క్ విస్తరణకు కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అమృత్ భారత్ పధకం కింద రూ.25 వేల కోట్ల నిధులతో దేశంలో
Read Moreవచ్చే అసెంబ్లీలో నేను ఉండకపోవచ్చు..నా నియోజకవర్గాన్ని మీరే అభివృద్ధి చేయాలి
రాష్ట్ర అసెంబ్లీలో గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీలో తాను ఉండకపోవచ్చన్నారు. వచ్చే ఎన్నికల్లో
Read Moreమణిపూర్లో ముగ్గురి హత్య.. తండ్రీకొడుకు సహా మరో వ్యక్తిని కాల్చి చంపిన దుండగులు
ఇంఫాల్: మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. అర్ధరాత్రి గ్రామంలోకి చొరబడిన దుండగులు.. తండ్రీకొడుకు సహా ముగ్గురిని కాల్చి చంపారు. ఈ ఘటన బిష్ణుపూర్ జిల్లాల
Read Moreబీజేపీపై విష ప్రచారాన్ని తిప్పికొట్టండి : కిషన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: బీజేపీపై అసత్య, విష ప్రచారాలు చేస్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్కు మీడియా, సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు కౌంటర్ ఇవ్వాలని బీ
Read Moreగవర్నర్కు రాజకీయాల్ని ఆపాదిస్తున్నరు: బండి సంజయ్
రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనుకుంటున్న నిర్ణయాన్ని స్వాగతిస్తామని కరీంనగర్ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఇదే సమయంలో బిల్లులో లోపాల
Read Moreరూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసి.. రెండు చెంబుల నీళ్లూ ఇవ్వలే: విశ్వేశ్వర రెడ్డి
సీఎం కేసీఆర్ సాగునీరు కోసం రాష్ట్ర ఖజానా నుంచి రూ. రెండు లక్షల కోట్లు ఖర్చు చేసి రంగారెడ్డి – పాలమూరు జిల్లాలకు రెండు చెంబుల నీళ్లు
Read Moreతెలంగాణలో భూమి బంగారమైంది .. ఎక్కడికి పోయిన ఎకరానికి రూ.30 లక్షలు : కేటీఆర్
తెలంగాణలో భూమి బంగారమైందన్నారు మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో ఏ మూలకు పోయిన ఎకరం రూ.30 లక్షలుందని చెప్పారు. అసెంబ్లీలో పల్లె, పట్టణ ప్రగతిపై చర్చ &n
Read Moreసంచలనం దిశగా మోదీ : 18 ఏళ్లు వస్తే చాలు.. ఎన్నికల్లో పోటీ చేయొచ్చు..
లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే వయస్సును 18 ఏళ్లకు తగ్గించాలని పార్లమెంటరీ ప్యానెల్ సూచించింది. ప్రస్తుతం లోక్సభ, అసెంబ్లీ ఎన్
Read Moreతెలంగాణ ఉద్యమ ఆకాంక్షను చాటి చెప్పిన మల్లికార్జున్ : బండారు దత్తాత్రేయ
తెలంగాణ తొలి దశ ఉద్యమంలో రాష్ట్ర ఆవిర్భావ ఆకాంక్షను ప్రజలకు చాటి చెప్పిన వ్యక్తి మల్లికార్జున్ అని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. హైద
Read Moreఆర్టీసీ నష్టాలకు కేసీఆరే బాధ్యుడు : బండి సంజయ్
రాష్ట్రంలో పంట నష్టంపై సీఎం కేసీఆర్ వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్
Read Moreగవర్నర్ ప్రశ్నలపై ప్రభుత్వ వివరణ.. ఏపీ తరహాలో ఆర్టీసీ విలీనం
ఆర్టీసీ బిల్లులపై గవర్నర్ తమిళిసై ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. సమాధానలతో కూడిన లేఖను రాజ్భవన్ కార్యదర్శికి ప్రభుత్వం పంపింది. ఆర్టీస
Read Moreఆర్టీసీ బిల్లుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: అశ్వత్థామ రెడ్డి
ఆర్టీసీ బిల్లుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు కార్మిక సంఘం నేత అశ్వత్థామ రెడ్డి . ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ సెషన్స్ ను పొడిగ
Read More












