Bjp
బీజేపీకి 20 సీట్లు ఇచ్చేందుకు కేసీఆర్ రెడీ: కేఏ పాల్
కానీ బీజేపీ 40 సీట్లు డిమాండ్ చేస్తోందిరేవంత్రెడ్డి ఎక్కడ పోటీ చేసినా గెలవడువామపక్షాలతో చర్చలు జరుపుతున్నాం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడ
Read Moreమహిళా బిల్లు పాస్..భారీ మెజార్టీతో ఆమోదించిన లోక్ సభ
సభలో 7 గంటలపాటు సుదీర్ఘ చర్చ ఓబీసీ కోటా చేర్చాలి.. వెంటనే అమలుచేయాలి: సోనియా బిల్లులో రెండు అంశాలు చిత్రంగా ఉన్నాయి: రాహుల్
Read Moreమహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన ఇద్దరు ఎంపీలు వీళ్లే
లోక్సభలో బంపర్ మెజార్టీతో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. 545 మంది ఎంపీలకు 456 మంది హాజరై ఓటు వేశారు. ఇందులో 454 మంది
Read Moreప్రజలందరూ ఐక్యంగా ఉండాలన్నది మోదీ కల : వివేక్ వెంకటస్వామి
మేరీ మిట్టి మేరా దేశ్ అనే నినాదంతో ప్రజలందరూ ఐక్యంగా ఉండాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ కల అని అన్నారు మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వి
Read Moreమహిళా రిజర్వేషన్లో నా సీటు పోయినా పర్లేదు: కేటీఆర్
మహిళా రిజర్వేషన్ బిల్లుపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరుగుతోందని..బిల్లును తాము స్వాగతిస్తున్న
Read More24 గంటల కరెంట్ ఎక్కడ?
విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతులతో బీఎస్పీ, బీజేపీ నాయకుల ధర్నా కాగజ్ నగర్, వెలుగు : రోజుకు అనేక సార్లు కరెంటు ట్రిప్ అయ్యి గంటల
Read Moreబీఆర్ఎస్కు చిత్తశుద్ధి ఉంటే బిల్లుకు మద్దతివ్వాలె: లక్ష్మణ్
న్యూఢిల్లీ, వెలుగు: మహిళా రిజర్వేషన్లపై బీఆర్ఎస్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మోదీ తెచ్చిన బిల్లుకు అనుకూలంగా ఓటెయ్యాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్
Read Moreకాంగ్రెస్ వల్లే1400 మంది చనిపోయారు: ఎంపీ బండి సంజయ్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో 1400 మంది చనిపోవడానికి కారణమైన కాంగ్రెస్.. ప్రధాని మోదీని విమర్శించడం విడ్డూరంగా ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర
Read Moreప్రపంచ అవినీతి సామ్రాట్ కేసీఆర్: మహేశ్ కుమార్
హైదరాబాద్, వెలుగు : ప్రపంచంలోనే అవినీతి సామ్రాట్ సీఎం కేసీఆర్ అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్ గౌడ్ఆరోపించారు. అతి తక్కువ సమయంల
Read Moreమోదీకి కవిత లేఖ రాస్తేనే.. బిల్లు పెట్టారనడం సిగ్గుచేటు: డీకే అరుణ
హైదరాబాద్, వెలుగు : ప్రధాని నరేంద్ర మోదీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాస్తేనే లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టారంటూ ఆ పార్టీ లీడర్లు చె
Read Moreబీజేపీ కోసమే ఎంఐంఎం థర్డ్ ఫ్రంట్ : తమ్మినేని వీరభద్రం
హైదరాబాద్, వెలుగు: బీజేపీకి లాభం చేకూర్చేందుకే బీఆర్ఎస్ తో కలిసి దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని ఎంఐఎం ప్రకటించిందని సీపీఎం రా
Read Moreఆ మూడు పార్టీలు ..దేశాన్ని దోచుకుంటున్నయ్ : కేఏ పాల్
బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తం ధనిక రాష్ట్రాన్ని దరిద్ర రాష్ట్రంగా మార్చారని బీఆర్ఎస్ పై ఫైర్ మెదక్, వెలుగు :
Read Moreఅక్టోబర్ లో తెలంగాణకు ప్రధాని మోదీ
హైదరాబాద్, వెలుగు : వచ్చే నెల 3 లేదా 4 వ తేదీన రాష్ట్రానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు.
Read More












