Bjp

మహిళా బిల్లులో ఏముంది?

లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం (మూడొంతుల సీట్లు) రిజర్వేషన్ కోటా కల్పించాలి. మహిళల కోటాలోని సీట్లలో మూడొంతుల సీట్లను ఎస్సీ, ఎస్ట

Read More

మొత్తం సభ్యుల్లో మహిళా ఎంపీలు 15 శాతం కన్నా తక్కువే

లోక్ సభలో మొత్తం 543  సీట్లు ఉండగా, ప్రస్తుతం 78 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. మొత్తం సభ్యుల్లో ఇది 15 శాతం కన్నా తక్కువే. పోయిన ఏడాది డిసెంబర్ నాటి

Read More

1996 నుంచీ ఆమోదానికి నోచుకోని మహిళా బిల్లు

దేవెగౌడ, వాజ్ పేయి హయాంలో అనేకసార్లు ఫెయిల్ మన్మోహన్ హయాంలో రాజ్యసభలో మాత్రమే పాస్ న్యూఢిల్లీ : చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు దాదాపు మ

Read More

కేటీఆర్.. రజాకార్ సినిమా కలిసి చూద్దామా?: రాజాసింగ్

  నిజాలు తెలుసుకోకుండ మాట్లాడొద్దు: రాజాసింగ్     కేటీఆర్ ట్వీట్ పై ఎమ్మెల్యే ఫైర్ హైదరాబాద్, వెలుగు : రజాకార్ సినిమా టీ

Read More

కొత్త ఓట్లకు అప్లికేషన్లు..13 లక్షలు

    ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు ముగిసినయ్​     జాయింట్ సీఈఓ సర్ఫరాజ్ అహ్మద్​ హైదరాబాద్, వెలుగు: ఓటర్ల జాబితా సవరణలో భ

Read More

చెప్పులు కుట్టుకునే స్థాయి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా..

జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదగర్ గంగారాం పొలిటికల్ ఎంట్రీ ఆసక్తికరం మరోసారి పోటీకి సై అంటున్న సీనియర్​లీడర్  కామారెడ్డి, వెలుగు :  ఆయ

Read More

వాట్సాప్ ఛానెల్‌ లో మోదీ.. ఫస్ట్ పోస్ట్ ఇదే

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ప్రధాని మోదీ.. వాట్సాప్ ఛానెల్‌ క్రియెట్ చేశారు .  అందులో తొలి పోస్ట్ పెట్టారాయన .  వాట్సాప్ కమ్యూ

Read More

గవర్నమెంట్ స్కూల్లో చదివితే 5% రిజర్వేషన్.. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న  విద్యార్థులకు వ

Read More

అటెన్షన్!.. మహిళా బిల్లుతో పార్టీలపై ఒత్తిడి

హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కాసేపట్లో పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టేందుకు బీజేపీ సర్కారు రెడీ అవుతోంది.

Read More

ఎమ్మెల్సీ కవితపై కోమటిరెడ్డి సెటైర్లు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెటైర్లు వేశారు. కవిత వల్లే కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బి

Read More

దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ విశ్వాసం కోల్పోయింది : డీకే అరుణ

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ విశ్వాసం కోల్పోయిందని బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ విమర్శి్ంచారు.  ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజ

Read More

తెలంగాణపై మోదీ మరోసారి విషం కక్కారు: గుత్తా సుఖేందర్

తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌, కాంగ్రెస్‌ పార్టీలపై తీవ్ర విమర్శలు గ

Read More

ప్రజలకు శాంతి కావాలంటే ప్రజా శాంతి పార్టీ రావాలి : కేఏ పాల్

ధనికమైన తెలంగాణను సీఎం కేసీఆర్  దరిద్రమైన రాష్ట్రంగా మార్చారని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు.  మెదక్లో పార్టీ జిల్లా ఆఫీస్ ను ఆయన

Read More