Bjp

కారుపై పోరు!.. బరిలోకి ఓయూ విద్యార్థి నేతలు!

 నిరసన తెలిపితే ఉపా కేసులా.?  ప్రశ్నిస్తే పాత కేసులు తిరగదోడుతారా?  విపక్షాల నుంచి పోటీకి సిద్ధమవుతున్న స్టూడెంట్స్  కనీస

Read More

మహిళలకు చీరల పంపిణీ చేసిన వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల జిల్లా కేంద్రంలో రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీజేపీ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రా

Read More

మోదీ అంటే విశ్వాసం... కేసీఆర్ అంటే మోసం..

కేసీఆర్ మోసాలపై  రాస్తే రామాయణం..చెప్తే భాగవతం అన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు.  తెలంగాణ వచ్చాక ఓపెన్ కాస్ట్ గనులుండవు అన్న కేసీఆర్.. ఇప్పుడ

Read More

గోదావరిఖనిలో వివేక్ వెంకటస్వామి పర్యటన

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మాజీ ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఇటీవల బీజేపీ జిల్లా అధ్యక్షుడు రావుల రాజేందర్

Read More

ఎన్ని ట్రిక్కులు ప్లే చేసినా.. హ్యాట్రిక్ కొట్టేది కేసీఆరే: మంత్రి హరీష్ రావు

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ గెలిచాక చేసిందేమీ లేదు.. కానీ, చీరలు, సారెలు ఇస్తుండట అని మంత్రి హరీష్ రావు విమర్శించారు. రఘునందన్ రావు అరచేతిలో వైకుంఠం చూప

Read More

ప్రధాని మోదీ నీడను తాకితే.. కేసీఆర్ చేసిన పాపాలు కొన్నైనా పోతయ్: అర్వింద్

ప్రధాని మోదీ నీడను తాకితే కేసీఆర్ చేసిన పాపాలు కొన్నైనా పోతాయంటు విమర్శించారు బీజేపీ ఎంపీ అర్వింద్.  రాష్ట్రానికి ఎన్నో ప్రాజెక్టులు తెచ్చిన ప్రధ

Read More

కేసీఆర్ ను నాశనం చేసిందే కేటీఆర్,కవిత: అర్వింద్

ప్రధాని మోడీపై మంత్రి కేటీఆర్ వి చిల్లర కామెంట్స్ అని విమర్శించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. కేసీఆర్ ను నాశనం చేసిందే కేటీఆర్, కవిత అంటూ తీవ్

Read More

పసుపు బోర్డు ఏర్పాటుపై హర్షం : నందీశ్వర్ గౌడ్

సంగారెడ్డి, వెలుగు: నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు, ములుగు జిల్లా కేంద్రంగా ఆదివాసి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రధాని మోదీ ఆమోదం తెలపడంపై పటాన్ చెరు

Read More

పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం : గోదావరి అంజిరెడ్డి

రామచంద్రాపురం, వెలుగు: పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని  బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి  అన్నారు. ఆదివారం ప్రధా

Read More

సిరిసిల్లలో బీజేపీ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్

నెట్‌‌‌‌వర్క్‌‌‌‌, వెలుగు : గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆదివారం బీజేపీ శ్రేణులు స్

Read More

పసుపు బోర్డు ప్రకటన.. తొమ్మిదేళ్ల తరువాత చెప్పులు వేసుకున్నడు

నిజామాబాద్​,  వెలుగు: నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు 40 ఏండ్లుగా కంటున్న పసుపు బోర్డు కల ఎట్టకేలకు సాకారమైంది. పాలమూరు వేదికగా ప్రధాని మోదీ ఆదివా

Read More

గెలుపే ధ్యేయంగా  పని చేయాలి : రామారావు పటేల్

కుంటాల, వెలుగు : రానున్న ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు గెలుపే ధ్యేయంగా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పవార్ రామారావు పటేల్ పిలుపునిచ్చారు

Read More

బీఆర్ఎస్, కాంగ్రెస్​వి కుమ్మక్కు రాజకీయాలు : వెరబెల్లి రఘునాథ్​రావు 

లక్సెట్టిపేట, వెలుగు : కాంగ్రెస్, బీఆర్ఎస్ ​రెండూ కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ  పట్టిస్తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్ల

Read More